స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖ పరిధిలోని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగంలో బదిలీల పర్వం తీవ్ర వివాదస్పదంగా మారింది.
Jagadish Reddy | కాంగ్రెస్ పార్టీ, పవన్ కల్యాణ్ కలిసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ఆడుతున్న డ్రామా తప్ప మాకు ఇందులో ఇంకోటి కనిపిస్తలేవన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.
పెండింగ్ బిల్లుల కోసం సీఎం రేవంత్ ఇంటి ముట్టడికి సిద్ధమైన మాజీ సర్పంచులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ముట్టడికి పిలుపునివ్వగా, హైదరాబాద్ వెళ్లకుండా ఎక్కడికక్కడ ముందస్తుగా న�
ప్రజాపాలనలో భాగంగా సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించారు. ఈ ప ర్యటనతో జిల్లావాసులకు ప్రయోజనం చేకూరలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోడు భూములు, మౌలిక వసతుల సమస్�
ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం సభకు జనాలను తరలించడం కోసం ఆర్టీసీ బస్సులన్నీ బుక్కయ్యాయి. సోమవారం మంచిర్యాల నుంచి చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కొఠారి గ్రామంలో స్థానిక మహిళ ఒకరు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అక్కడున్న సమస్యలు తీసుకువెళ్లింది.
Harish Rao | పంద్రాగస్టుకల్లా రుణమాఫీ చేస్తమని దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు. ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా సిద్దిపేటకు వచ్చి45 రోజుల్లో 9 వేల కోట్లు రైతుల అకౌంట్లలో రైతు బంధు డబ్బులు వేస�
Harish Rao | ఈ ప్రభుత్వ విధానం చూశాం. గతంలో రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటలు కరెంట్ చాలు అని చెప్పారు. నిన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి రైతులకు 3 గంటల కరెంటు చాలని కాంగ్రెస్ ప్రభుత్వం తరుపున, కాంగ్రెస్ పా�
Talasani Srinivas yadav | కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. నాకు అధికారం ఉన్నది.. నోరు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అధికారం మాకు ఏమన్నా కొత్తనా..? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్ర
Devi Prasad | ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న హరీశ్ రావుపై ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవీ
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సమావేశంలో ఇటీవల మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి పోలీసు స్టేషన్లో నమోదైన కేసు విషయంలో ఆయనను అరెస్ట్ చేయడంపై రాజకీయ విశ్లేషకుల్లో భి�
KTR | నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నడు. ప్రతీ సంవత్సరం ఒక్కో పేద కుటుంబానికి రెండున్నర లక్షలు రూపాయలిస్తా అన్నడు.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నడు. మరి నూరు రోజులంటివి.. ఇన్ని కథలు చెప్తివి రే�
దేశంలోనే అత్యధికంగా ధాన్యాన్ని అందించిన రాష్ట్రంగా తెలంగాణను నాటి సీఎం కేసీఆర్ నెంబర్ వన్ స్థానంలో నిలిపితే... నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచిందని, రేవంత్ సర్కార్ను గద్దె దించేందుకు ప్రజలు �
రాష్ట్రంలో ప్రతి గ్రామానికి అమెండెడ్ భారత్నెట్ ప్రొగ్రామ్(ఏబీపీ) కింద టీ-ఫైబర్ ఇంటర్నెట్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో టీ-ఫైబర్ ప్రాజెక్ట్పై కేంద్ర మంత్రి జ్యోతిరా