కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదని, దుర్మార్గ పాలన అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో జరిగిన పరిణామాలు, ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆ
కాంగ్రెస్ సర్కార్ మీడియాపై జులుం ప్రదర్శిస్తున్నదని బీఆర్ఎస్, ప్రజా, జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఐఏఎస్ల ప్రతిష్ఠకు భంగం కలిగించినట్టుగా వార్తా కథనం ప్రసారం చేశారంటూ వస్తున్న ఆరోపణల�
అగ్రికల్చర్ యూనివర్సిటీలో పేపర్ లీకేజీ వ్యవహారంలో పెద్ద తలలు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాయా? చిరుద్యోగులపై వేటు వేసి వారిని బలిపశువులను చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ లీకేజీ కేవలం ఇన్ �
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు చేస్తామని ఆడంబరంగా చెప్పినవి ఏవీ చేయలేదు. వాళ్లు చేయరు అని కూడా ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయింది. ‘అల్పుడెప్పుడు పల్కు ఆడంబరంగానూ’ అన్నట్టు సీఎం రేవంత్ వాచాలత ఓవైపు ప్రజలకు వి�
Districts | జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల ప్రకటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేవలం మున్సిపల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొనే ఈ ప్రకటనలు చేస్తున్నట్టు విశ్లేషకులు స్పష్టంచేస్తున్న�
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ శాస్త్రీయంగా జరగాలంటే రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయాల్సిందేనని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా ప్రకటించారు. ఇదే సరైన విధానమైతే.. హైదరాబాద్ మహా నగరాన్ని ఔ�
Talasani srinivas Yadav | ఈ నెల 13వ తేదీన ఉదయం 10 గంటలకు తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్ పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సనత్ నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్లు, �
KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్త’ అన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. కల్యాణలక్ష్మి సక�
జగిత్యాల జిల్లాలో ఒంటరిగా ఉన్న సీనియర్ సిటీజేన్స్(వృద్ధుల)కోసం బైపాస్ రోడ్డులో వయో వృద్ధుల సంక్షేమ శాఖ తరఫున డే కేర్ సెంటర్ ను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు.
కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి ఆనవాళ్లు లేకుండా చేస్తామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో �
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో గ్రామానికి చెందిన కొండవేని గంగా జమున అనే మహిళా కేసిఆర్ చేపట్టిన పథకాలను ముగ్గు రూపంలో �
Protester | ఏడాదిలోగా రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీలు గుప్పించి మాటతప్పిన సీఎం రేవంత్రెడ్డిపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచ�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు దాదాపు వంద మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు, విద్యార్థుల బలవన్మరణాలకు సీఎం రేవంత్ రెడ్డియే కారణమన�