స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాడి పడేశారు. ఇది తమ వల్ల కాదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇటు రాష్ట్రంలో, అటు ఢిల్లీలో పన్నినవ్యూహాలేవీ పనిచేయకపోవడంతో దీనిన
అసెంబ్లీ ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ల పేరుతో తెలంగాణ నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
చంద్రబాబు వద్ద పాలనను నేర్చుకున్నానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ మధ్య ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. సమస్యలు తీర్చలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, యుద్ధాన్ని ఎదుర్కోలేని సమయంలో మీడియా ప్రచార సహకారంతో చంద�
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ముసుగు తొలగిపోయింది. తెచ్చే సామర్థ్యం మాటేమోగానీ ఇచ్చే ఉద్దేశమే ఆ పార్టీకి లేదని తేలిపోయింది. ఢిల్లీలో జరిపిన బీసీ రిజర్వేషన్ ధర్నా ఓ రాజకీయ నాటకం తప్ప, దాని వెనుక ఎంతమాత్
తెలంగాణ ఉద్యమకారులపై గన్ను ఎకుపెట్టిన వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటం నిజంగా దౌర్భాగ్యమని మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలకు, తెలంగాణ ప్రజల ఆకాం�
సీఎం రేవంత్రెడ్డి 51వ సారి ఢిల్లీ వెళ్లనున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో మంగళవారం నుంచి 7వ తేదీ వరకు పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశార�
Journalists | జర్నలిస్టులపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ జర్నలిస్టులు లేకుంటే సీఎం పదవీ దక్కేదా అంటూ పలువురు సీనియర్ జర్నలిస్టులు ప్రశ్నించారు.
KTR | హస్తిన యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి అర్ధ శతకం సాధించారు.. 50 ట్రిప్స్.. జీరో రిజల్ట్స్ అని పేర్కొంటూ సీఎంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్తో కాకు
తెలంగాణ ఆయారాం- గయారాంల పనైపోయింది. ఫిరాయింపును ఎదుర్కోవడమంటే గోడ దూకినంత తేలిక కాదనే తత్వం బోధపడింది. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని బండి లాగడమనే సూత్రం అన్ని వేళలా కుదరదని తేటతెల్లమైంది. రాజ్యాంగ స్ఫూర్�
CM Revanth | రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని, అందుకు అవ
కాజీపేట పట్టణం 48వ డివిజన్ పరిధిలో ఆగస్టు 21, 22, 23, తేదీలలో జరగబోయే కాజీపేట హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బీయబాని దర్గా ఉత్సవాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు ఆహ్వానించారు.