పెండింగ్ ఫీజు రీయింబర్స్ మెంట్, సాలర్ షిప్లను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్ల ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మా
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం పర్యటన షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 15న స్థానిక అంబేద్కర్ మైదానంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపి
సీఎం రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి కంపెనీకి రూ.200కోట్ల విలువైన భూములను అప్పనంగా కట్టిబెట్టి కాంగ్రెస్ సర్కార్ భారీ అవినీతికి పాల్పడిందనే బీఆర్ఎస్ ఆరోపణలపై అధికార పార్టీ నేతలు ఒక్కో తీరుగా స�
Jagadish Reddy | ఎగువ నుంచి కృష్ణాకు బ్రహ్మాండంగా నీళ్లు వస్తుంటే, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుంది. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి కన్న తల్లికి ద్రోహం చేస్తున్నాడు. నాగార్జున సాగర్లో నీళ్లున్న రైతు�
ఇంజినీరింగ్ విద్యార్థుల నైపుణ్యాలపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు విమర్శగా మాత్రమే చూడాలా? లేక దీని వెనుక మరో విధానపరమైన సంకేతం దాగి ఉన్నదా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. తెలంగాణలో ఫీజు రీయింబర్స్�
KTR | కొండల్ రెడ్డి ఏం చదువుకున్నాడో.. ఏమో నాకు తెలియదు కానీ సడెన్గా యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరమ్లో ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెసరాక్ట్ చైర్మన్గా ఆయన జాయిన్ అయ్యారని వారు స్వయంగా ల�
వరుణుడి కరుణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లో సోమవారం వరుణ యాగాన్ని నిర్వహించారు. హిల్కాలనీ విజయవిహార్లో కృష్ణానది తీరంలో నిర్వహించిన వరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవ
Manne krishank | సీఎం రేవంత్ రెడ్డి సొంత తమ్ముని కంపెనీకి ఫోర్త్ సిటీలో 5 ఎకరాలు కేటాయించారు. వందల కోట్ల విలువైన భూమిని తక్కువకు రేవంత్ ప్రభుత్వం కట్టబెట్టిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించార�
కుటుంబానికి మూడెకరాలకు మించి మాగాణి భూమి ఉన్నా, 7.5 ఎకరాల మెట్ట భూమి ఉన్నా సామాజిక పింఛన్ రానట్టే. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, అర్బన్ ఏరియాల్లో రూ. 2 లక్షలకు మించి కుటుంబ వార్షికాదాయం కలిగిన వారూ అనర్�
సీఎం రేవంత్రెడ్డి సోదరుడైన అనుముల కొండల్రెడ్డి మాస్టర్ ఫ్రాడ్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన ‘ఎక్స్' వేదికగా సంచలన ట్వీట్ చేశారు.
ప్రభుత్వం సేకరించిన భూములకే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) అమలు చే యాలని, టీడీఆర్ ప్రక్రియ మొత్తాన్ని పూర్తిగా ఆన్లైన్లోకి తీసుకురావాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించార
KTR | వాళ్లను యాచించి.. ఢిల్లీ వాళ్ల ముందు గులాంగిరీ చేసుడు.. అందుకే తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్(Jayashankar) ఢిల్లీకి సామంతులుగా ఉండొద్దు.. స్వతంత్రులుగా ఉండాలే అని కోరుకున్నరని బీఆర్ఎస్ వర్కింగ్ �