కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథాన పరుగులు తీస్తున్నదని, ‘తెలంగాణ రైజింగ్' అని ఊదరగొడుతున్న రేవంత్రెడ్డి సర్కార్.. క్షేత్రస్థాయిలో మాత్రం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్నది.
Gandhi Statue : మూసీ ప్రాజెక్టులో భాగంగా రూ.5,000 కోట్లతో నిర్మించ తలపెట్టిన గాంధీ విగ్రహం (Gandhi Statue) నిర్మాణానికి అవసరమైన భూ సేకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
Harish Rao : రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao ) తీవ్రంగా విమర్శించారు. నాట్ల సమయంలో ఇవ్వాల్సిన 'రైతు బంధు' నిధులను ఇంకా విడుదల చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఈ తరుణంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరిచ్చిన హామీల గురించి తెలంగాణ ప్రజల పక్షాన గుర్తుచేసేందుకే ఈ లేఖ రాస్తున్నాను. తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెం�
musi victims | మూసీ నది ఒడ్డున భారీ గాంధీ విగ్రహం పెట్డడంపై ప్రజల నుండి , ప్రజా సంఘాల నుండి, పర్యావరణవేత్తల నుండి, రాజకీయ పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా లెక్కచేయడం లేదు. ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా మూసీ �
తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పవర్ హౌజ్గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
భారత్-అమెరికా దేశాల మధ్య సబ్-సీ కేబుల్ కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఏఐ అనుసంధానత పెంచేందుకు సబ్సీ కేబుల్ రూట్లను వేయనున్నట్టు నూఢిల్�
MLA Vivekananda | ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడంలో రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలం అయ్యాడు. స్వయంగా ముఖ్యమంత్రి రోడ్లపైకి వస్తానని అంటున్నాడని బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకాంద్ అన్నారు..
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పటికీ ఇందూర్ ఓటర్లు పట్టించుకోలేదు. నిజామాబాద్ నగరపాలక సంస్థలో తమకే సపోర్ట్ చేయాలని బర్దిపూర్ సభా వేదికపై నుంచి ఓటర్లను �
Sabitha Indra Reddy : గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి (Sabitha Indra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. హేతుబద్ధత లేకుండా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కాంగ్రె�
జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా అనాలోచితమైనదని, ఇది హైదరాబాద్ నగరాన్ని విచ్చిన్నం చేసే కుట్ర అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ మం�
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, అత్యవసర పనులకు వినియోగించే హాస్పిటల్ డెవలప్మెంట్ స్కీమ్ (హెచ్డీఎస్) ఫండ్స్�
Harish Rao | ఏపీ ఇష్టారాజ్యంగా కృష్ణా నీళ్లను తీసుకుపోతున్నది. తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేఆర్ఎంబీకి రాసిన లేఖ ఇది.దీని ప్రకారం 664 టిఎంసీలు అంటే 80శాతం నీళ్లు ఏపీ వాడుకున్నది. ఇంతగా ఏపీ వినియోగిస్తుంటే ముఖ్యమంత్రి, నీళ
Harish Rao | ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ జైలుకు పోయే సమయం దగ్గరకు వచ్చింది. అందుకే సాక్ష్యాలు మాయం చేసేందుకు హైద్రాబాద్లో ఫోరెన్సిక్ ల్యాబ్ను దగ్దం చేసిండని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.