రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నపుడు అందరి అటెన్షన్ కోసం రకరకాల అబద్దాలు ఆడారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు.
రాష్ట్రంలో అనుభవం గల గ్రూప్-1 అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని గ్రూప్-1 ఆఫీసర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్�
Dasoju Sravan | రాష్ట్రంలో భూములు అమ్మి ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టాల్సిన అవసరం లేదని, చేతగాక పోతే రేవంత్ రెడ్డి పదవి నుంచి దిగిపోవాలని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని మాల సామాజిక వర్గంను నమ్మించి మోసం చేసిన సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని నేషనల్ అంబేడ్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నె శ్రీధర్రావు పిలుపునిచ్చారు.
KTR | సీఎం రేవంత్రెడ్డిపైన, రాష్ట్ర ప్రభుత్వంపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్రెడ్డి పాలన చేతగాక బీఆర్ఎస్ మీద నిందలు వేస్తున్నాడని ఆరోపించారు. ఏ�
Harish Rao | సీఎం రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ ప్రజలకు కూడా ద్రోహం చేస్తున్నడని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను కూడా ఆయన దగా చేస్తున్నడని మండిపడ్డారు. సాగు�
Harish Rao | బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో రేవంత్రెడ్డి సర్కారు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో సాగునీటి ప్రాజెక�
Harish Rao | తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్సే, మన విద్యార్థులను పొట్టనపెట్టుకుంది కాంగ్రె�
Harish Rao | నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలుపడం ఒక తప్పని, కలిపినా నాడు ఫజల్ అలీ కమిషన్ రద్దు చేయవద్దు అని చెప్పిన ప్రాజెక్టులను రద్దు చేయడం మరో తప్పని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించా
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభను నడుపుతున్న తీరుపై, శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రవర్తనపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టు�
sewerage line | ‘హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీ చేస్తాం..మా పోటీ ఇతర రాష్ర్టాలతో కాదు ఇతర దేశాలతో ..మూసీని సుందరీకరించి పెట్టుబడులను తీసుకువస్తాం.. ఫ్యూచర్ సిటీ నిర్మించి చైనాతో పోటీ పడుతాం’ అంటూ సమావేశాల్లో ప�
Gurrala Nagaraju : తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా అబద్ధాలు చెబుతున్నారని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు(Gurrala Nagaraju) అన్నారు.