రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి 73వ సారి ఢిల్లీ వెళ్లారు. సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన సీఎం మంగళవారం ఉదయం కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, మనోహర్లాల్ కట్టర్, నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు.
పాలన చేతగాక.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేక సీఎం రేవంత్రెడ్డి హంతకుడి భాష మాట్లాడుతున్నారని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ధ్వజమెత్తారు.
నిజానికి కాళేశ్వరం సిస్టమంతా బాగానే ఉన్నది. కానీ, ముఖ్యమంత్రి బుర్ర బాగాలేకనే ఈ ఇబ్బందులు వచ్చి పడుతున్నయి. నిజానికి మా అధినేత కేసీఆర్ చిన్న ఇషారా ఇస్తే చాలు.. పంపులు చాల్ చేయడానికి మేం సిద్ధంగా ఉన్నం. అ�
సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం రాత్రి 7గంటల తర్వాత ఫిర్యాదు చేసేం
Sunitha lakshma reddy | రాష్ట్రంలో రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కోణంలో చూస్తూ మరమ్మతులు చేపట్టకుండా కాలయాపన చేస్తోందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డ�
రాష్ర్టంలో విద్యార్థుల సమస్యలు పరిస్కరించకుండా విద్యార్థులకు అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ సుబేదారి ఆర్ట్స్కాలేజీ వద్ద ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.
సీఎం రెవంత్ రెడ్డి ది రాక్షస మానస్తత్వమని, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రక్తం చెమట చుక్కలుగా మారితేనే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని, తెలంగాణ రైతులకోసం తమ రక్తం ధారపోయడానికి బీఆర్ఎస్ సైన్యం సిద్ధమని బీఆర్�
Harish Rao | బడులు తెరిచి నెల రోజులవుతున్నా పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్స్ రాలేదు. సీఎం కమీషన్ల కక్కుర్తికి ప్రభుత్వ, గురుకుల పాఠశాలల పిల్లలు అవస్థలు పడుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు . 20 లక్షల మంది బీసీ, ఎస్స�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డిని ఏపీలో తెలిసిన వ్యక్తి పేపర్ బాయ్.. పేపర్లు వేస్తుండే.. గోడల మీద రాతలు రాస్తుండే అన్నడట. ఆయన ఉన్నదే అన్నడు.. ఈయన గోడల మీద రాతలు రాసేటోడు. పెయింటర్.. అరే నేను ముఖ్యమంత్రిని నన్ను పె
BRSV Leaders | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్త దాహం తీర్చేందుకు బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ భవన్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు.