ఈసారి మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు తల్లుల గద్దెల ప్రాంగణం కొత్త హంగులతో రూపుదిద్దుకోనున్నది. ఆ హంగులన్నీ వంద రోజుల్లో పూర్తి చేస్తామని సర్కార్ వెల్లడించింది. సమక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజ�
DSP Nalini | తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన డీఎస్పీ నళిని తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాసిన బహిరంగ లేఖ చర్చానీయాంశమైంది. ఇది నా మరణ వాంగ్మూలం అంటూ బహిరంగ లేఖను ఆమె తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చ�
ప్రాణహితపై తమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించేందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధంచేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
యూరియా కొరతపై రైతుల నిరసనలను డైవర్ట్ చేసేందుకు కాంగ్రెస్ సర్కారు ‘స్థానిక’ పాచిక వేసింది. ఇప్పట్లో ఎన్నికలు ఉండవని చెప్పిన తర్వాత 24 గంటలు గడవక ముందే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటమార్చారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం అమలు ఒకడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ప్రచారంపైనే యావ తప్ప క్షేత్రస్థాయి సవాళ్లపై కాంగ్రెస్ సర్కార్ ఏమాత్రం దృష్టి సార�
కాంగ్రెస్ పాలనలో మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీఆర్ఎస్ మైనారిటీ నేత ఇంతియాజ్ అహ్మద్ విమర్శించారు. తెలంగాణభవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి పాలనలో మైనారిటీలకు క�
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కుట్రలు చేస్తున్నదని, అదే జరిగితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎంపీ వినోద్కుమార్ అన్నారు.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ నేతలు కాడిపారేశారా? ఈ ప్రభుత్వం మళ్లీ రాదని ప్రజలు ఫిక్సయినట్టుగానే, వారు కూడా మళ్లీ వచ్చేది లేదని నమ్ముతున్నారా? మంత్రులు మొదలుకొని చివరికి ముఖ్యమంత్రికి కూడా ఇదే అనుమానం �
యావత్ ప్రపంచమే మెచ్చిన బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వింతగా వ్యవహరిస్తున్నారు. పూటకో మాట మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారు. మొన్నటివరకు అభాంబాలు వేస్తూ, ఆరోపణ�
CM Revanth Reddy | జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో ఆగ్రోస్ వద్ద యూరియా ఇస్తారన్న సమాచారంతో రైతులు ఉదయం 6 గంటలకే చేరుకున్నారు. మధ్యాహ్నం ఒకటి దాటినా యూరియా అందించకపోగా, రేపు యూరియ�
రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, అందులో 1.29 లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నట్టు గృహనిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతం వెల్లడించారు. ఇందులో 20వేల ఇండ్లు గోడల వరకు నిర్మాణం కాగా, 8,633 ఇండ్లు స్లాబ్