Bharat Chauhan | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏజెన్సీ దళితులను మోసం చేశారని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు భరత్ చౌహన్ ఆరోపించారు.
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాజ్యసభ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్రెడ్డికి లేఖ ర
పోక్సో కేసులో బండి భగీరథ్ విచారణకు హాజరుకావాలని పోలీసులు అతడి తండ్రి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంట్లో నోటీసులు ఇవ్వకుండా నిందితుడి మేనమామకు ఇవ్వడమేమిటని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్�
Harish Rao | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ విషయంలో విచారణకు సిట్ వేయడమంటెనే కేసును నీరుగార్చడం. సీదా కంప్లైయింట్ ఉంది కదా. ఇందులో సిట్ ఎందుకు..? అసలు కంప్లైయింట్ వచ్చినాలుగు రో�
“మూసీ, ఫ్యూచర్ సిటీ మీద ఉన్న ప్రేమ.. రేవంత్రెడ్డికి రైతుల మీద లేదు. సీఎం, మంత్రులు ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష చేయకపోవడం సిగ్గుచేటు.. రైతులకు గన్నీ బస్తాలు ఇవ్వడం లేదు.. ఏ గ్రేడు వడ్లకు.. బీ గ్రేడ్ ధర చెల్లిం�
జయశంకర్ భూపాలపల్లి, మే 9 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలన సంకెళ్లు తెంచుకుని ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో నాటి సీఎం గా కేసీఆర్ వైద్యం, విద్య, నీటి వనరులపై ప్రత్యేక దృష్టి సారించారు. కేసీఆర్ సీఎంగా ప్రమా�
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చారు. డబ్బుకు ఆశపడి కాంగ్రెస్కు ఓటేసి గెలిపించాం. ఒక్కరోజు రూ.వెయ్యి తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి రెండున్నర ఏండ్ల�
ముందస్తు అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతకాలం పాలిస్తుందని.. సీఎం పర్యటన ఉన్నా ప్రతిసారీ బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తు అరెస్టులు చేయడం ఆనవాయితీగా మారిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్దనే రైతుల గుండెలు ఆగిపోతున్నా సీఎం రేవంత్ రెడ్డికి కనికరం లేదని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశార�
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలలోపే ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్ కార్డులు, డీఏలు ఇచ్చి, సీపీఎస్ రద్దు చేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది.
రంగారెడ్డి జిల్లాలో మరో రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. త్వరలోనే ఈ రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేస్తామని సర్కారు ప్రకటించింది.