ఇప్పుడు.. అప్పుడు అంటూ రైతు భరోసాపై కాలం వెల్లదీసిన సీఎం రేవంత్రెడ్డి చివరికి అరచేతిలో స్వర్గం చూపించాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేశానంటూ సీఎం ప్రకటించగ
Jagtial people | రేవంత్ రెడ్డి మళ్లీ ఏ మొహం పెట్టుకొని వచ్చి ఓటు అడుగుతాడని జగిత్యాల మహిళ మండిపడ్డది. రేవంత్ రెడ్డి మళ్లీ ఓటు కోసం వస్తే చెప్పు చూపిస్తామని మరో యువతి హెచ్చరించింది.
Harish Rao | కేసీఆర్ స్థాయి ఏందో రేవంత్ రెడ్డిస్థాయి ఏందో.. రెండున్నరేళ్లలో నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో స్పష్టంగా అర్థమైందని మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు.
మావోయిస్టులపై వార్తలు కవరేజీ చేసినందుకు గాను తెలంగాణకు చెందిన ఏడుగురు జర్నలిస్టులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నోటీసులు ఇచ్చింది. ఈనెల 22న విచారణకు హాజరు కావాలని కోరుతూ ఈ తాఖీదులు పంపింది.
ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందిస్తామని మేడిగడ్డ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. రెండున్నరేండ్లుగా ప్రాజెక్టును పడావు పెట్టిన ము
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడించాలని పిలుపునిచ్చిన ఎన్డీయే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మాత్రం ఇంటికి పిలిచి అల్పాహార విందు ఇవ్వడంపై ఇండియా కూటమిలో కలకలం రేగింది.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని దస్నాపూర్కు చెందిన మహిళా రైతు డాకురే రంజనాబాయి చేనులో నిలువ ఉంచిన పంటలకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. స్థానికుల వివరాల ప్రకారం.. రంజనాబాయి తన భూమిలో జొన్న,
Supreme Court Verdict | దళిత క్రిస్టియన్స్కు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం రేవంత్రెడ్డి స్పందన తెలిపాలని మాల సంఘాల జాక్ గౌరవ సలహాదారుడు దామెర నర్సయ్య కోరారు.
Errabelli Dayakar Rao | రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో నీ ఇల్లు కూడా కట్టినప్పుడు కుంగింది నీకు గుర్తుందో లేదోనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తు చేశారు.
Sabitha IndraReddy,| గురుకులాల పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నరు. బీదవాళ్లే కదా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన పిల్లలే కదా.. విషాహారం తిని చనిపోతుంటే కనీసం స్పందన కూడా లేదు ఈ ప్రభుత్వానికి అని మాజీ మంత్రి, ఎమ
కాంగ్రెస్ అంటేనే ఝూటా పార్టీ అని, రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని జగిత్యాల సభ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బాల సుమన్ విమర్శించారు.
రాష్ట్రంలో 70 లక్షల జనాభా ఉన్న మాదిగలను సీఎం రేవంత్రెడ్డి విస్మరిస్తున్నారని మాజీ మంత్రి, మాదిగ మహాశక్తి వ్యవస్థాపకులు మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. నక్క జిత్తులోల్లు, నల్లికుట్లోల్లు తన వెనుక �
తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి గురువారం పార్లమెంట్ భవనంలో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
Mothkupally Narsimhulu | వర్గీకరణ అయిన తర్వాత కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సమావేశాలు పెడితే నువ్వేమైనా చేయగలిగావా...? అని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.