Harish Rao | ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ గూండాల దాడిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ డి మాండ్ చేశారు. బుధవారం సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తీసుకోవాల్సిన అప్పు కన
‘కేరళ సీఎం పినరయ్ విజయన్ను ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఎలా పోలుస్తరు? ఆయన వ్యాఖ్యలు ఇండియా కూటమికే నష్టం వాటిల్లేలా ఉన్నది. అది బీజేపీకే లాభం ’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూన�
‘వచ్చే ఐదేండ్లు, పదేండ్లూ తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ముఖ్యమంత్రిని నేనే’ అని పదేపదే వల్లించే రేవంత్రెడ్డి.. మరోవైపు అధికారం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకొనే కోట్లాది రూపాయల ప్రణాళికలు వేస్�
Harish Rao | అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి పహిల్వాన్ భాష మాట్లడుతున్నడని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్రావు విమర్శించారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ�
RS Praveen kumar | చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని సీఎంగా పెట్టుకొని తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నడన్న విషయం తెలంగాణ ప్రజలు గుర్తించాలని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హితవు పలికారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదికలో హెచ్చరించింది. ప్రభుత్వ అప్పులు భారీగా పెరిగాయని, మూలధన వ్యయం గణనీయంగా తగ్గిందని స్పష్టం చేస�
Harish Rao | అక్రమ మైనింగ్ పై మాకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా, వాళ్లకు వాళ్లే CBCID విచారణ అంటూ చెప్పుకొని వస్తున్నారు. అక్రమ మైనింగ్పై హౌస్ కమిటీ వెయ్యాలని డిమాండ్ చేస్తే, దళితులపై రాజకీయం చేశారని మాజీ మంత్రి, డ
మూసీ సుందరీకరణ ఫేజ్-1 గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలోని వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శనివారం సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే ఈ కార్యక్రమం �
Jagadish Reddy | అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రస్తావించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. దొంగతనం చేసిన
మూసీ పరీవాహక బాధితుల భూములను లాక్కునేందుకు ప్రభుత్వం వేగవంతంగా అడుగులు వేస్తున్నది. ఉస్మాన్సాగర్ సమీపంలోని మంచిరేవుల నుంచి గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు అడుగులు వేస్తున్నది.
హైదరాబాద్: పెట్రోలో, డీజిల్, గ్యాస్ సరఫరాకు సంబంధించి సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ముఖ్యమ�