గత బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో ములుగు ప్రత్యేక జిల్లా కోసం ఈ ప్రాంత వాసులు చేసిన పోరాటం ఫలించిన విషయం తెలిసిందే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల్లో మాదిరిగానే సమీకృత కలెక్టరేట్ భవనానిక�
సీఎం రేవంత్రెడ్డి సొంత మండలంలో కరెంట్ కష్టాలకు తెరలేచింది. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి కూతవేటు దూరంలో ఉన్న పొల్కంపల్లి గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం వద్ద రైతులు నిరసనకు దిగారు. వ్యవసాయానికి 24�
సీఎం రేవంత్రెడ్డి ప్రజాభవన్లో ఉండకుండా జూబ్లీహిల్స్లోని సొంత ఇంట్లనే ఉంటున్నడు. కొన్నిరోజులుగా సీఎం ఆఫీస్ నుంచి వచ్చే ప్రెస్నోట్లలో ’బోధి పెవిలియన్' అని కొత్త పేరు కనిపిస్తున్నది. మీడియా మిత్రు�
‘తొండలు గుడ్లు పెట్టని ఈ భూముల్లోకి నేను పారిశ్రామికవాడ తీసుకొచ్చి, పరిశ్రమలను తెస్తే, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నా ప్రాంతం అభివృద్ధి జరుగుతది. ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయినందుకు కృతజ్ఞతగా ఈ పని �
సకల హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్ను ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేండ్లు కావస్తున్నా, ఇప్పటివరకు ‘
Harish Rao | ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా చిల్లర మాటలు, రోత మాటలు మాట్లాడటం ఒక్క ఆయనకే చెల్లింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఇంత రోత మాటలు, చిల్లర మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి బహూశా
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంగారెడ్డి జిల్లాపై శీతకన్ను వేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడస్తున్నా జ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం సంగారెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. సీఎం పర్యటన రాజకీయ ప్రచారానికి పరిమితం కాకూడదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హితవు పలి
టెస్సెరాక్ట్ భూ కుంభకోణంపై వెంటనే విచారణ జరిపించాలని లోకాయుక్తను బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం శుక్రవారం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్,
Talasani Srinivas Yadav | బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తిప్పికొట్టారు.
సంక్షేమ పథకాలను క్రమంగా ఖతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని, అందులో భాగంగానే కల్యాణలక్ష్మి, షాదీముబారక్పై దాఖలైన పిల్పై కౌంటర్ దాఖలు చేయలేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
రంగారెడ్డి జిల్లా రాయదుర్గ్ పన్మక్తాలో వక్ఫ్ భూముల వేలాన్ని వెంటనే నిలిపేయాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.