Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డి రెండేండ్ల కాలంలో రూ. 3.48 లక్షల కోట్ల భారీ అప్పులు చేసి ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డాడు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. కమీషన్లు, విచ్చలవిడి అవినీతిక�
సివిల్ సర్వీసెస్(మెయిన్స్) ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తంగా 2,736 మంది అభ్యర్థుల జాబితాను యూపీఎస్సీ విడుదల చేసింది. వీరంతా పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ)కు ఎంపికైనట్టు యూపీఎస్సీ తెలిపింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రిగా 23 నెలల క్రితం బాధ్యతలు తీసుకున్న అనంతరం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 56వ సారి.
ప్రజాకవి అందెశ్రీ అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి. ఘట్కేసర్లోని అవుటర్ రింగ్రోడ్డు సమీపంలోని స్మృతివనంలో ప్రభు త్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలికా రు. లాలాపేట్లోని ఆయన నివాసం నుంచి ఘట్కేసర్ మున్స�
ముస్లిం సమాజంపై సీఎం రేవంత్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం తీవ్రస్థాయిలో స్పందించారు. ‘కాంగ్రెస్తోనే ముస్లింలకు ఇజ్జత్ ఉంటుందని మాట్లాడుతున్నవు రేవంత్రెడ్డీ.. వేల సం�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఫలితాలపై విశ్లేషించుకుంటామని, పరిపాలనలో మార్పులు చేర్పులున్నా.. తన అప్రోచ్లో ఏమైనా తేడాలున్నా సరిదిద్దుకునే అవకాశంగా భావిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్
Jagadish Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిలో భయం మొదలైందని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత పదవీగండం పొంచి ఉందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్
బీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు రూపొందించి అమలు చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కోదానిపై క్రమంగా చేతులెత్తేస్తున్నది. కేసీఆర్ కుల వృత్తులకు జీవం పోసి, ఆయా వర్గా�
EX MP Vinodkumar | జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు కోడ్ను ఉల్లంఘించేలా ఉన్నా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈసీని సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్.
Puvvada Ajay Kumar | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతోనే ఎన్టీఆర్ విగ్రహం పేరిట సీఎం రేవంత్ రెడ్డి హడావుడి చేస్తున్నాడని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు.
Telangana Cabinet | రేపు జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది.
Nama Nageshwar Rao | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నేపథ్యంలో.. ఎన్టీఆర్ ఇవాళ గుర్తుకు వచ్చారా..? అని నిలదీశారు.