మెట్రో కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ సర్కారు తీరు ‘పేరు కోసం గొప్పలు.. అప్పు దొరక్క తిప్పలు’ అన్నట్టు మారింది. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా ఆర్భాటానికి పోయి ఎల్అండ్టీ వద్ద నుంచి కొనుగోలు చేస్తామంటూ ఊద�
బీసీలకు 42% రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సిందేనని బీఆర్ఎస్ సహా బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టేసిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కా�
Jublihills elections | రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రోజురోజుకు ఆ వ్యతిరేకత పెరుగుతోంది. దాంతో జనం రేవంత్రెడ్డి పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా మహిళలైతే తీవ్రంగా మండిపడుతున్నారు.
Jublihills Elections | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేవి అన్నీ బ్రోకర్ మాటలని ఓ వృద్ధుడు విమర్శించారు. ఉపఎన్నికలు జరుగనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన వృద్ధుడిని ప్రశ్నించగా.. ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై �
Harish Rao | ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని రేవంత్రెడ్డి ప్రభుత్వం హామీలు ఇచ్చిందని.. వందరోజులు కాదు.. 700 రోజులు దాటినా వాటిని అమలు చేయడం లేదని.. అందుకే అందుకే రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్�
Harish Rao | కేంద్రంలోని బీజేపీ సహకారంతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ఏపీ ప్రభుత్వం ముందుకుపోతుంటే సీఎం రేవంత్రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటూ ఏపీకి పూర్తిగా స�
బీసీ రిజర్వేషన్లు అమలులో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని బీసీ ప్రజలంతా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపైనా అసంతృప్తితో రగిలి పోతున్నారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నదని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ములేక కాలయాపన చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
‘సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పి రెండేండ్లు కావస్తున్నా ఇప్పటికీ ఒక్క రూపాయి చెల్లించలేదు. మాకు రావాల్సిన రూ.24 వేలు ఎప్పుడు చెల్లిస్�
నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా 600 పోలీసు సిబ్బంది తో పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. సిబ్బంది తమకు కేటాయించిన డ్యూటీ పాయింట్ నుండి ఎక్కడికి వెళ్లొద్దని ప
అధికారం కోసం గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ మాదిరిగానే 42 శాతం బీసీ రిజర్వేషన్లపైనా కాంగ్రెస్ హైడ్రామా నడిపిందని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు.