ఇరాన్తోపాటు గల్ఫ్ ప్రాంతాల్లోని తెలుగు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదివారం ఒక ప్రకటనలో కో�
కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై దాడిచేయడంతో పాటు రెండు నెలల చిన్నారి చావుకు కారణమైన హంతకులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ వర్కింగ్ చైర్మన్ మందలపు గాంధీ, గ్రేటర్ హైదరాబాద్ �
నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి కుమ్మెర ఘటనలో బాధితుల పక్షమా..? లేక నిందితుల పక్షమా..? అన్నది తేల్చాలని బాధితుల న్యాయ పోరాట ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.
Sharada Peetham Lands : ప్రజావ్యతిరేక నిర్ణయాలతో పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి మరోసారి వెనకడుగు వేశారు. కోకాపేటలోని శారద పీఠం భూముల (Sharada Peetham Lands) విషయమై రేవంత్ వెనక్కి తగ్గారు.
బీజేపీ, టీడీపీకి కోవార్టుగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) అశాస్త్రీయమైన ఎస్సీ వర్గీకరణ చేసి మాలలను అణచివేసే కుట్రలు చేస్తున్నారని మాల సంఘాల జాక్ రాష్ట్ర చైర్మన్ మందాల భాస్కర్(Mandala Bhaskar)
‘రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడు రకాల పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగాల్లో చేరిన మొదట ఉడుకు రక్తంతో గరంగా ఉంటారు. కొంతకాలం తర్వాత నరం మెత్తబడుతుంది.
Y Satish Reddy | అధికారంలోకి రాగానే ఎకరానికి ఏడాదికి రూ.15వేలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. రూ.15 వేలు కాదు కదా.. కనీసం కేసీఆర్ ఇచ్చినట్టుగా రూ.10 వేలు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారని బీఆర్ఎస్ నాయకుడు, రెడ్కో మాజీ చైర్మన�
Tushar Gandhi: గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం ఇండ్లను కూల్చడాన్ని ఆపాలని గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కోరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ఓ అప్పీల్ చేశారు. ఒకవేళ గాంధీయే బ్రతికి ఉంటే, తన ప