మున్సిపల్ ఎన్నికలను ఫిబ్రవరి రెండో వారంలోగా పూర్తిచేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆదివారం ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్లో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింద�
Harish Rao | సీఎం పదవి అనుభవిస్తూనే, కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తున్ కాంగ్రెస్ ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష డిప్యూటీ ఫ్లో�
Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇవాళ ఖమ్మం పర్యటనకు వెళ్లారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన స్థానిక ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై ఆరోపణలు చ�
TG cabinet | తెలంగాణ మంత్రివర్గం తొలిసారి హైదరాబాద్ వెలుపల సమవేశం కాబోతున్నది. ఆదివారం మేడారంలో తెలంగాణ క్యాబినెట్ భేటీ కానున్నది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో.. మున్సిపల్ ఎన్నికలు, గో�
కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ద్రోహం చేస్తున్నదని లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు ముడావత్ రాంబల్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలోర మండిపడ్డారు. మున్సిపల్ వ�
Medak : ఈనెల 18 న ఖమ్మంలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు సీపీఐ జిల్లా కార్యదర్శి ఖలేక్ అన్నారు. కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణలో భోగి పండుగ రోజున జర్నలిస్టుల అరెస్టులు పెనుదుమారం రేపాయి. అర్ధరాత్రి వేళ ఏ ఉగ్రవాదినో అరెస్ట్ చేసినట్లుగా జర్నలిస్టులను అరెస్ట్ చేయడమేంటంటూ ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నాయకులు పోలీసుల చర్య�
Bureaucrats | అధికారంలో లేనపుడే సొంతంగా మీడియా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న ఆయన ఇప్పుడు తనకు అడ్డు వస్తారనుకున్న వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు వెనుకాడటంలేదు. ఇదే క్రమంలో ఇటీవల ఓ మీడియాలో వచ్చిన కథనం సంచలనంగ�
ఇరాన్లో జరుగుతున్న పరిణామాలపై ఒక వ్యాఖ్యాత మాట్లాడుతూ.. ‘అక్కడి ఇస్లామిక్ ప్రభుత్వం భయం కూడా భయపడి పారిపోయేంతగా ప్రజలను భయపెట్టింది. దాంతో ప్రజలు ధైర్యంగా పోరాడుతున్నారు’ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్య చే
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఉద్దేశించి ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్కు చెందిన సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్పై ఎస్ఆర్నగర్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు వివ
జిల్లాల రద్దుపై ప్రజల్లో అపోహలు వద్దని, సీఎం వ్యాఖ్యలను ఎవరూ వక్రీకరించవద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. ఈనెల 13న నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘ములుగు జిల్లా రద్దవుతుందా?’ అనే శీర్షికతో కథన�
కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదని, దుర్మార్గ పాలన అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో జరిగిన పరిణామాలు, ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆ
కాంగ్రెస్ సర్కార్ మీడియాపై జులుం ప్రదర్శిస్తున్నదని బీఆర్ఎస్, ప్రజా, జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఐఏఎస్ల ప్రతిష్ఠకు భంగం కలిగించినట్టుగా వార్తా కథనం ప్రసారం చేశారంటూ వస్తున్న ఆరోపణల�
అగ్రికల్చర్ యూనివర్సిటీలో పేపర్ లీకేజీ వ్యవహారంలో పెద్ద తలలు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాయా? చిరుద్యోగులపై వేటు వేసి వారిని బలిపశువులను చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ లీకేజీ కేవలం ఇన్ �