గడిచిన రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఉచిత బస్సు స్కీమ్ ప్రవేశ పెట్టడం తప్పా చేసిందేమీ లేదని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. శనివారం గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్�
ఇంద్రేశం మున్సిపాలిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. శనివారం రాత్రి ఇంద్రేశంలో బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. �
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటే స్టేజీపైన నవ్వుతున్నరు. సీఎం ఎంత అబద్దాలాడుతున్నరనేది పక్కనే ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు తెలుసునని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ నిరుద్యోగి అన్�
భివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం పేరిట కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్లో గురువారం నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి సభ అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘాల నేతలను బోధన్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ కార్మికుల 10 సంవత్సరాల బకాయి వేతనా�
రేవంత్ రెడ్డి పాలన చేతకాక సంక్షేమ పథకాలన్నీ బంద్ చేశాడని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో(Isnapur Municipality) మాజీ మంత్రి, హరీష్ రావు(Harish rao) విస్తృతంగా పర్యటించారు.
మిర్యాలగూడలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్రెడ్డి తన హోదాను మరిచి బజారు రౌడీలా మాట్లాడారని, ఆయన మాటలను ప్రజలు చీదరించుకుంటున్నారని మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరిక�
KTR | రేవంత్రెడ్డి బినామీ కంపెనీ అయిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన నాటి నుంచి వరుసగా మాజీ మంత్రి హరీశ్, తనకు, మాజీ ఎంపీ సంతోష్కుమార్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కూడా సిట్ �
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ప్రజాపాలన- ప్రగతిబాట పేరిట బుధవారం సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారసభలో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం మొదలయ్యేసర
Harish Rao | తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి పదవులను గడ్డిపోచల్లా విసిరేసిన మహనీయుడు కేసీఆర్ అని... మేము కూడా కేసీఆర్ చెబితే పదవులకు రాజీనామా చేసి ఆంధ్రా పాలకుల ముఖం మీద కొట్టినం. మరి �
Harishrao | మహిళలకు మహాలక్ష్మి కింద రూ. 2500 రాలేదు, రైతులకు రూ. 15 వేల రైతు భరోసా రాలేదు. వృద్ధులకు రూ. 4000 పెన్షన్ రాలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. నిరుద్యోగులకు మొదటి ఏడాదిలో ఇస్తామన్న రెండు లక్షల ఉద్య
అధికారం చేపట్టిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి రెండేండ్లయినా రేవంత్రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మాట తప్పిన ము�
KTR | తొలి సంవత్సరమే రెండు లక్షల నియామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయండని ఢిల్లీ నుంచి వచ్చి మరీ చెప్పిపోయిన ప్రియాంక గాంధీ మాట అమలై ఉంటే.. ఈ దగాకోరు సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేదన్నార�
రెండు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల నివాసాలు అక్కడే.. సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు, మీడియా సంస్థల అధినేతలు అక్కడే ఉంటారు. పబ్లు, క్లబ్లతో పాటు అనేక వ్యాపార సంస్థలు ప్రభుత్వానికి వందల కోట్�