తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సమావేశంలో ఇటీవల మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి పోలీసు స్టేషన్లో నమోదైన కేసు విషయంలో ఆయనను అరెస్ట్ చేయడంపై రాజకీయ విశ్లేషకుల్లో భి�
KTR | నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నడు. ప్రతీ సంవత్సరం ఒక్కో పేద కుటుంబానికి రెండున్నర లక్షలు రూపాయలిస్తా అన్నడు.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నడు. మరి నూరు రోజులంటివి.. ఇన్ని కథలు చెప్తివి రే�
దేశంలోనే అత్యధికంగా ధాన్యాన్ని అందించిన రాష్ట్రంగా తెలంగాణను నాటి సీఎం కేసీఆర్ నెంబర్ వన్ స్థానంలో నిలిపితే... నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచిందని, రేవంత్ సర్కార్ను గద్దె దించేందుకు ప్రజలు �
రాష్ట్రంలో ప్రతి గ్రామానికి అమెండెడ్ భారత్నెట్ ప్రొగ్రామ్(ఏబీపీ) కింద టీ-ఫైబర్ ఇంటర్నెట్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో టీ-ఫైబర్ ప్రాజెక్ట్పై కేంద్ర మంత్రి జ్యోతిరా
తమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు బుధవ�
రైతులు ధైర్యం కోల్పోతున్నారు. అండదండ లేకపోవడంతో ఒంటరిగా మిలుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ పదేళ్ల కాలంలో కాలు మీద కాలు వేసుకుని దర్జాగా పంటలు సాగు చేశారు. వ్యవసాయానికి అవసరమైన �
ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ఇస్తానన్న రూ.వెయ్యి కోట్ల నిధులు ఇప్పటివరకు ఇవ్వలేదని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం అన్నారు. వర్సిటీ ఆ నిధుల గురించి ఎదురుచూస్తో�
మహిళా సంఘాలు కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లు నెలకొల్పాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం 8వేల ఇందిర స్త్రీ శక్తి భవనాల నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభించారు.
Harish Rao | ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాటలు దంచుడు కాదు.. దమ్ముంటే మాట మీద నిలబడి పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలు దించాలనిమాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు రాష్ట్ర ప�
సీఎం ఇలాకా.. నారాయణపేట జిల్లా కోస్గిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. శనివారం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు దుశ్శాసన పర్వం కొనసాగించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పట్టణంలోని శివాజీ చౌరస్తాలో ఇం�