గోషామహల్ నియోజకవర్గంలోని ఆగాపురా ప్రాంతంలో సీఎం రేవంత్రెడ్డి నమూనాలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వివాదాస్పదమైంది. మానవులను దేవుళ్లతో పోల్చుతూ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తీవ్ర కలకలం రేపింది.
రైతుల ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకు మత్స్య రైతుల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని తెలంగాణ మత్య్స రైతుల ఉత్పత్తి అసోసియేషన్ రాష్ట్ర అధ్�
మానవ మృగాలకు ప్రతిరూపాలు కాంగ్రెస్ పాలకులేనని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. ఎమర్జెన్సీతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఇందిరాగాంధీ మానవ మృగానికి ప్రతీక అని దుయ్యబట�
సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో మాట్లాడిన భాష దుర్మార్గమని, ఆయన ఏమాత్రం
విజ్ఞత లేకుండా మాట్లాడారని బీఆర్ఎస్ నాయకుడు పల్లె రవికుమార్ విమర్శించారు. తెలంగాణభవన్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర రైతులకు యూరియా ఎంత అవసరమవుతుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నలగాటి ప్రసన్నరాజ్ అన్నారు. మంగళవారం కట్టంగూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి
రేవంత్ రెడ్డి సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో అపరిచితుడిలా మాట్లాడారని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ అన్నారు. ఫామ్హౌస్లో మానవ మృగాలు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ.. కేసీఆర�
కేసీఆర్ను తాము తెలంగాణ తొలి సీఎంగా మాత్రమే చూడటం లేదని, ఆయన గొప్ప ఉద్యమకారుడని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ అన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను మానవ మృగమని అనడం దారుణమని, సీఎం రేవంత్ రెడ్డి సోయి లేకుండా �
సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన ఏమాత్రం బాగలేదని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. మంగళవారం తెలంగాణభవన్లో జరిగిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎక్కడికి వ
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బజారు భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ (BRS party) సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి (Madhusudhanachary) అన్నారు. మంగళవారం తెలంగాణభవన్ (Telangana Bhavan) లో జరిగిన ప్రె�
తెలంగాణకు తలమానికమైన విద్యా కేంద్రం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీఎం రేవంత్రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా అడుగడుగునా నిర్బంధాలు, పోలీసుల ఆంక్షలతో విద్యార్థులు, ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గ�
బయోడిజైన్ను ఉపయోగించి వైద్య ఉత్పత్తుల ఆవిషరణలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. బయోటెక్, ఫార్మా, మెడికల్ టెక్నాలజీలో నగరం తయారీ రంగం ను
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్వరం మారుతున్నదా? అసలు ఉప ఎన్నికలే రావు.. అని అసెంబ్లీ సాక్షిగా గంభీర ప్రకటనలు చేసే స్థాయి నుంచి కొందరు ఎమ్మెల్యేలపై వేటు వేద్దామనే పరిస్థితికి వచ