పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత విధానాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. మొదట్నుంచీ పాలమూరు ప్రాజెక్టుపై పగబట్టిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి 30 నెలల తర్వాత కొత్త న�
హైదరాబాద్లోని మెట్రో రైల్ ప్రాజెక్టును వేదికగా చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయ కర్త ఒ�
Harish rao | మేమిచ్చిన పంటల బోనస్ ౩ సార్ల రైతు బంధు కంటే ఎక్కువ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటుండు. జూపల్లి తెలుసుకో లెక్క. చర్చ పెడదామా.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడదాం. నువ్వు ఇచ్చిన బోనస కేవలం 3 వేల కోట్లు కూడా �
Harish Rao | రేవంత్ రెడ్డి ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిషేధిస్తా అంటున్నడు.. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వరల్డ్ బ్యాంక్ కూడా నీ మాట వినలేదనుకో దాన్ని కూడా నిషేధిస్తా అంటాడు అని మాజీ మంత్రి, డిప్�
BRS Party | కేసీఆర్ నాయకత్వంలో రైతు ప్రగతికి విప్లవం సృష్టించామని మహబూబ్ నగర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. పదేళ్లలో రైతులకు రూ.5లక్షల కోట్లు ఖర్చుపెట్టిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. చివరి గింజ దాకా క�
Singireddy Niranjareddy | ఎస్బీఐ లాంటి దేశంలోని అతి పెద్ద బ్యాంకును బ్లాక్ మెయిల్ చేసే తరహాలో అనుకూల మీడియాలో కథనాలు రాయిస్తుండడం ఈ ప్రభుత్వ పనితనానికి పరాకాష్ట అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
విధాన నిర్ణయాలు, సాధారణ పరిపాలనలో ఒంటెత్తు పోకడలు ప్రభుత్వానికి, పార్టీకి ఎంత మాత్రం మంచిది కాదని ముఖ్యమంత్రికి సీనియర్ మంత్రులు హితవు పలికినట్టు తెలిసింది. ప్రభుత్వం ఏర్పడి 30 నెలల కాలం ముగిసిందని, కాన�
పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి ఈ ఫొటోను ట్వీట్ చేస్తూ బుధవారం పెట్టిన కామెంట్ వైరల్గా మారింది. “కేసీఆర్ ప్రభుత్వంలో ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ చేసే పనిని గౌరవ సీఎం గారి ప్రభుత్వంలో అనే�
Harish Rao | ముఖ్యమంత్రే స్వయంగా మున్సిపల్ శాఖకు, పోలీసులకు సమన్వయం లేదని.. అధికారులు నా మాట వినడం లేదనే వ్యాఖ్యలపై మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తనదైన శైలిలో స్పందించారు.
Harish Rao | ఎన్నికల ముందు పరీక్షల ఫీజు ఫ్రీ అన్నాడు. ఇప్పుడు రూ.400 ఫీజు ఉంటే వాటిని రూ.800 చేశాడు. ఎన్నికల ముందైతే ఫ్రీ ఎన్నికల తర్వాతైతే డబుల్ అన్నట్టు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు .
KTR | యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్కు మెట్రో ఫేజ్-2కు అనుమతి ఎందుకు తీసుకురాలేకపోయారో ముందుగా ప్రజలకు జవాబు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే
అసెంబ్లీ ఎన్నికల ముం దు రాష్ట్ర ప్రజలను ఆశపెట్టి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకులు రాష్ర్టాన్ని ఆగం చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు.