Sunitha lakshma reddy | రాష్ట్రంలో రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కోణంలో చూస్తూ మరమ్మతులు చేపట్టకుండా కాలయాపన చేస్తోందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డ�
రాష్ర్టంలో విద్యార్థుల సమస్యలు పరిస్కరించకుండా విద్యార్థులకు అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ సుబేదారి ఆర్ట్స్కాలేజీ వద్ద ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.
సీఎం రెవంత్ రెడ్డి ది రాక్షస మానస్తత్వమని, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రక్తం చెమట చుక్కలుగా మారితేనే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని, తెలంగాణ రైతులకోసం తమ రక్తం ధారపోయడానికి బీఆర్ఎస్ సైన్యం సిద్ధమని బీఆర్�
Harish Rao | బడులు తెరిచి నెల రోజులవుతున్నా పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్స్ రాలేదు. సీఎం కమీషన్ల కక్కుర్తికి ప్రభుత్వ, గురుకుల పాఠశాలల పిల్లలు అవస్థలు పడుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు . 20 లక్షల మంది బీసీ, ఎస్స�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డిని ఏపీలో తెలిసిన వ్యక్తి పేపర్ బాయ్.. పేపర్లు వేస్తుండే.. గోడల మీద రాతలు రాస్తుండే అన్నడట. ఆయన ఉన్నదే అన్నడు.. ఈయన గోడల మీద రాతలు రాసేటోడు. పెయింటర్.. అరే నేను ముఖ్యమంత్రిని నన్ను పె
BRSV Leaders | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్త దాహం తీర్చేందుకు బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ భవన్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు.
అవగాహన లోపంతోనే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, రైతులకు సాగునీరు అందించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు మండిపడ్డా
Harish Rao | తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం 10 వేల ఎకరాల భూసేకరణ చేసి, 13,296 ఇండ్లు కట్టి పునరావాసం కల్పించింది. రూ. 2052 కోట్లు ఖర్చు చేసి 2016 తర్వాతనే ప్రాజెక్టును పూర్తిస్థాయిలో 20 టీఎంసీలు వినియోగంలోకి తెచ్చిందని మా
Harish Rao | మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేయవచ్చు అనే కనీస అవగాహన ముఖ్యమంత్రికి లేకపోవడం దౌర్భాగ్యమన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు.
Harish Rao | రాష్ట్రానికి చెందిన ఓ ఉన్నతాధికారి, పోలీసాఫీసర్ నిన్న హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో నిన్న మధ్యాహ్నం పూట గోల్ఫ్ ఆడుతున్నాడు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది.. ముఖ్యమంత్రి పాలన ఎట్లుం�
Harish Rao | తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. నీళ్లు కావాలని మేం అడిగితే రక్తం కావాలె అని రేవంత్ రెడ్డి అడుగుతున్నడు. సరే నీకు రక్తం కావాలంటే కూడా ఇస్తం.. మేమేం వెనుకాడేటోళ్�