తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలిచ్చింది. ఎన్నికల ప్రచారంలో నోటికొచ్చినట్లుగా ప్రసంగించారు. ప్రజలను మభ్యపెట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటన
Konda Surekha | నువ్వొచ్చినా, నీ అయ్యొచ్చినా, నీ తాతొచ్చినా.. కచ్చితంగా నేనే నిల్చుంటా.. పరకాల ఎమ్మెల్యేను నేనే. నన్ను గెలికితే మీ స్కాంలు బయటపెడతానంటూ కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయగా.. మంత్�
polytechnic students | మాకు కాలేజీ దగ్గర ఆందోళన చేస్తే విలువ దొరుకుతలేదని మేము రోడ్డు మీదికి వచ్చినం.. డిప్లొమా చేస్తే మాకు ప్రైవేట్ జాబ్సే వస్తయి.. ప్రభుత్వ ఉద్యోగాలేం రావు.. స్కాలర్ షిప్ లేదు.. ఫీ రీయింబర్స్ మెంట్ �
RS Praveen Kumar | ఈ పీపుల్ ఫ్రెండ్లీ పోలిసింగ్ ఏమో కానీ మీరు మా పిల్లలను గొంతు పట్టి చంపే ప్రయత్నం చేసిన సీఐ రఘుపతి రెడ్డిని అర్జెంట్గా సస్పెండ్ చేయాలని నేను డీజీపీని డిమాండ్ చేస్తున్నానన్నారు బీఆర్ఎస్ జనరల్ సె
RS Praveen Kumar | ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి వాళ్లు భవిష్యత్ గురించి హాహాకారాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం కుటుంబసమేతంగా ఢిల్లీకి పోయి.. ఢిల్లీ నుంచి �
తమ ఆస్తులు 22ఏలో అన్యాయంగా చేర్చారంటూ బాధితులు జనతా గ్యారేజీ (బీఆర్ఎస్ భవన్)కి బారులు తీరారు. ప్రభుత్వమే తమను దోచుకోవాలని చూస్తే ఆదుకునేవారు కరువైన సమయంలో బీఆర్ఎస్ నాయకులు అండగా నిలబడటంతో వాళ్లంతా �
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్న పేద లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందించాలని, ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించి పేదలను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ �
Jeevan Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపడం లేదని, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనీ నడుపుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత జీవన్రెడ్డి విమర్శించారు. ఈ ప్రైవేట్ లిమిటెడ్ �
Konda Sushmita | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పెట్టిన ఓ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇన్స్టా స్టోరీలో ఆమె ఒక ఫొటోను షేర్ చ
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలును కాంగ్రెస్ సర్కార్ నిలిపివేసే కుట్ర చేస్తున్నదంటూ బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. ఈ పథకాలను కొనసాగించడంతోపాటు ఎన్నికల హామీలో భాగంగా తులం బంగారం ఇవ్వాలని డ�
సీఎం రేవంత్రెడ్డి తీసుకొచ్చిన శక్తి స్కీమ్ వల్ల డిప్లొమా విద్యార్థులకు తీవ్ర అ న్యా యం జరుగుతుందని శక్తి స్కీం కోసం తీసుకొచ్చిన జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీ పీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మోటర్లను నడపకుండా పాలమూరును పడావు పెట్టిన ఘనుడు సీఎం రేవంత్రెడ్డి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఆడబిడ్డలకు ఎన్నో ఆశలు కల్పించి �