మహానగరం చుట్టూ ఉన్న విలువైన ప్రభుత్వ భూములను నగదుగా మార్చుకునేందుకు హెచ్ఎండీఏ సరికొత్త స్కెచ్ వేసింది. రాబోయే ఆరు నెలల పాటు నిరంతరాయంగా భూముల వేలం నిర్వహించి, ఏకంగా రూ. 12వేల కోట్లు రాబట్టడమే లక్ష్యంగా
వచ్చే ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగరాలని, అందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో స�
సీఎం రేవంత్రెడ్డి ఉప్పల్ భగాయత్ పర్యటన సందర్భంగా ఆదివారం తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గంలో తాగునీరు, డ్రైనే�
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతుండగా ఆయన స్వరం వినిపించకుండా మైక్ కట్ చేశారు. శనివారం జరిగిన సీఎం రేవంత్రెడ్డి అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజ�
కొహెడలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి శనివారం సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసిన నేపథ్యం లో పలువురు రైతులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి నాగోల్ పోలీస్స్టేషన్కు తరలించారు. కొహెడలో పండ్ల మార్కె�
నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని ఐకేపీ, మండల పరిషత్, నూతన తహసీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన మూడు జొన్న టోకెన్ల జారీ కేంద్రాల వద్ద శనివారం ఉదయం నుంచే వందలాది మంది రైతులు బారులుదీరారు. కొను�
కొహెడ పండ్ల మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన భూమిపై సీఎం రేవంత్రెడ్డికి అవగాహన లేకుండానే భూమి పూజలో పాల్గొనారని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన�
Singireddy Niranjan reddy | కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తవ్. కేసీఆర్ అద్భుతంగా పరుగులు పెట్టించిన పాలమూరు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిదని అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన�
RS Praveen kumar | సీఎం రేవంత్ రెడ్డి తనతో పనిచేసే సహచరులను కూడా దెప్పి పొడుస్తున్నరని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారుమల్లు భట్టి విక్రమార్క. ఆయన ఇవాళ ప్రజా భవన్లో కూర్కొని కన్నీర
‘ఉద్యమకారుల గుర్తింపును ప్రహసనంగా మార్చొద్దు. కమిటీల పేరిట కాలయాపన చేయొద్దు. కమిటీకి బదులు చట్టబద్ధమైన అధికారాలు కలిగిన డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి’ అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్, మాజీ ఎమ
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తొలిరోజు పర్యటన మమ అనిపించింది. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గురువారం మధ్యాహ్నం 3:15 గంటలకు నారాయణపేట జిల్లా మ�
Talasani srinivas Yadav | వాటర్ వర్క్స్ బోర్డులోని ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై అవగాహన ఉన్న రాంబాబు యాదవ్ను 6 వ తేదీన జరిగే గుర్తింపు ఎన్నికలలో గెలిపించుకోవాలని మాజీమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసా�
Harish Rao | ఆశా వర్కర్లకు అధికారంలోకి రాగానే రూ.18 వేలు చేస్తా అన్నడు.. వచ్చిందా..? పాపం వాళ్లు రోజు కోఠి దగ్గర ధర్నాలు చేస్తున్నరు. నిజంగా ఇది ప్రజా ప్రభుత్వమైతే రెండున్నరేండ్లయింది కదా.. మేనిఫెస్టోలో పెట్టినవ్.. �