Anganwadis | మా అంగన్వాడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న రూ.18 వేల జీతం ఇవ్వాలి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని అంగన్వాడీలు వాపోయారు.
రాష్ర్టాన్ని కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తే సీఎం రేవంత్రెడ్డి విధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నగరంలో బుల్డోజర్ పాలన కొనసాగుతున్నదని, యూపీ సీఎం యోగిలా ముఖ్యమంత్రి రేవ�
Rythu Bharosa | మున్సిపాలిటీ ఎన్నికల తరువాత రైతు భరోసా వేస్తామన్నారు.. ఆ తొమ్మిది వేల కోట్లు ఏమయ్యాయి ? అంటూ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయించిన�
మూసీ వెంబడి ఉన్న ఇంటికి జీరో వాల్యూ ఉన్నదంటూనే రేవంత్రెడ్డి సర్కార్ సేకరించే మూడు వేల ఎకరాల భూముల విలువే రూ.లక్షన్నర కోట్లు ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
రైతులకు రైతుభరోసా ఇచ్చేందుకు చేతులురాని రేవంత్రెడ్డి సర్కార్ ఆడంబరాలకు మాత్రం లక్షలు వెచ్చిస్తున్నది. ప్రజాప్రతినిధులు, అధికారుల ఫర్నీచర్ల కోసం కోట్లకు కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నది.
CM Revanth Reddy : మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పేరిట భారీగా ప్రజాధనం లూటీ చేయాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే మూసీ సుందరీకరణ అంచనా వ్యయం లక్షన్నర కోట్లుగా తేల్చిన రేవంత్ మరో భారీ మొత్తంపై కన
కోదాడ పట్టణానికి చెందిన దళిత బిడ్డ కర్ల రాజేష్ ను చిత్రహింసలకు గురిచేసి చంపిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయలేదని, దీనికి జవాబు చెప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్నగర్లో అడుగు పెడితే శాంతి
తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చిన సీఎం రేవంత్రెడ్డి దోపిడీ అంతాఇంతా కాదని, అన్నిరంగాల్లో అక్రమాల విధ్వంసం సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు ఇచ్చిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ధ్వజమెత్తారు. బుధవారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూ
Industrial Park | రేవంత్ రెడ్డి మా జిల్లావాడు అనుకుంటే మమ్మల్నే మోసం చేస్తున్నాడని పరిగి మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూమి కోల్పోతున్న రైతు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.
మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ విగ్రహం మాకు అవసరంలేదని చెబుతున్నా కూడా వినకుండా రేవంత్ రెడ్డి పేదల ఇల్లు కూల్చుతున్నాడని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
‘ రాష్ట్రంలో ప్రజాపాలన కాదు. సీఎం రేవంత్రెడ్డి బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నారు’ అని డీసీసీబీ మాజీ చైర్మన్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ్డి ధ్వజమెత్తారు. ఆలేరు పట్టణ కే�
velugumatla Victims | కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం లేకుండా పేదలను వారి ఇళ్లలో నుంచి బలవంతంగా ఖాళీ చేయించి ఇళ్లను కూల్చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూదాన్ భూముల్లో ఇండ్లను కోల్పోయిన పేదలు ప్రభుత్వ యంత్రాంగం, �