KTR | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పంట కొనకపోవడం వల్ల గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. మే 6న లక్షెట్టిపేట మండలంలో పంటలు కాపాడుకునేందుకు వెళ్లి మృత్�
MLA Sanjay | మనకు బ్రహ్మాండమైన టీఎస్ ఐపాస్ పాలసీ, ప్లాన్ ఉంది. అంత బ్రహ్మాండంగా నడిపించిన రాష్ట్రాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 13వ స్థానంలో నిలిచిందని బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ �
Harish Rao | ఇప్పటికైనా కళ్లు తెరువు రేవంత్. రేవంత్ రెడ్డి నువ్వు కళ్లు తెరవకపోతే రేపు అన్ని మండలాలు కూడా గిట్లే బయలుదేరుతయి. లేకుంటే యావత్ తెలంగాణ రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి,
రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చినప్పటి నుంచి ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీ�
Unemployee | సొంత పార్టీలో పనిచేసిన నేతలే రేవంత్ రెడ్డి ఇంకోసారి అధికారంలోకి రావడం కలనే అని అంటున్నారు. కేసీఆర్ దగ్గరికి అందరూ పోయి అడిగితే ఏజ్ పెంచాడు.. కానీ రేవంత్ రెడ్డి ఉన్నది కూడా తగ్గిస్తున్నాడని ఓ నిరుద్
Unemployee | పక్క ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మేమిచ్చినం లక్ష ఉద్యోగాలు అని చెప్తున్నడు. రేవంత్ రెడ్డి కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిండు. వాళ్లకు నోటిఫికేషన్ ఇయ్యలేదు.. ట్రైనింగ్ ఇప్పించలేదు. ఏం చేయలేదు. కేవ�
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు వికటాట్టహాసం చేస్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టగా చోద్యం చూస్తున్నది. తీవ్ర వర్షాభావంతో రైతులు అల్లాడుతుంటే.. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం
Chittem Rammohan Reddy | ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం నమోదు కాక ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసిన పంటలకు నీరు లేక ఎండిపోతుంటే, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశానికి అన్నం పెట్టే రైతన్నప�
RS Praveen Kumar | రేవంత్ రెడ్డికి కొడంగల్లో కొండారెడ్డి పల్లిలో రెండు చోట్ల ఓటు ఉంది. TES0274035. ఇదే ఎపిక్ నెంబర్తో ఉంది. సీరియల్ నెం 974 కొడంగల్, సీరియల్ నెం 601 కొండారెడ్డి పల్లి. ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తి రెండు ఓట్లు కల�
mlc dasoju shravan kumar, | ఐటీ మీద ఆధార పడుతున్న వారి పరిస్థితి ఏమిటీ..? దావోస్ పోయి పెద్దపెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి తెచ్చిన పెట్టుబడులపై శ్వేత పత్రం ప్రకటించాలని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజ్ శ్రవణ్ కుమార్ డిమాండ్ �
RS Praveen Kumar | సాధారణ పౌరులు తప్పు చేస్తే ఒక న్యాయం, అధికారులు నాయకులు తప్పు చేస్తే వారికి ఒక న్యాయమా..?ముఖ్యమంత్రే ఎలక్టోరల్ మాల్ ప్రాక్టిస్ కి పాల్పడ్డారు. ఎనుముల రేవంత్ రెడ్డి రెండు ఓట్ల కథ.. రేవంత్ రెడ్డికి వంగ