Manne krishank | సీఎం రేవంత్ రెడ్డి సొంత తమ్ముని కంపెనీకి ఫోర్త్ సిటీలో 5 ఎకరాలు కేటాయించారు. వందల కోట్ల విలువైన భూమిని తక్కువకు రేవంత్ ప్రభుత్వం కట్టబెట్టిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించార�
కుటుంబానికి మూడెకరాలకు మించి మాగాణి భూమి ఉన్నా, 7.5 ఎకరాల మెట్ట భూమి ఉన్నా సామాజిక పింఛన్ రానట్టే. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, అర్బన్ ఏరియాల్లో రూ. 2 లక్షలకు మించి కుటుంబ వార్షికాదాయం కలిగిన వారూ అనర్�
సీఎం రేవంత్రెడ్డి సోదరుడైన అనుముల కొండల్రెడ్డి మాస్టర్ ఫ్రాడ్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన ‘ఎక్స్' వేదికగా సంచలన ట్వీట్ చేశారు.
ప్రభుత్వం సేకరించిన భూములకే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) అమలు చే యాలని, టీడీఆర్ ప్రక్రియ మొత్తాన్ని పూర్తిగా ఆన్లైన్లోకి తీసుకురావాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించార
KTR | వాళ్లను యాచించి.. ఢిల్లీ వాళ్ల ముందు గులాంగిరీ చేసుడు.. అందుకే తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్(Jayashankar) ఢిల్లీకి సామంతులుగా ఉండొద్దు.. స్వతంత్రులుగా ఉండాలే అని కోరుకున్నరని బీఆర్ఎస్ వర్కింగ్ �
ప్రాణహిత నదిపై తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను సీఎం రేవంత్రెడ్డి కోరారు. ఈ అంశంపై సాధ్యమైనంత త్వరగా తెలంగాణ, మహారాష్ట్�
రాష్ట్ర పోలీసు శాఖను ప్రభుత్వం పునరావాస కేంద్రంగా మార్చుతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగ విరమణ పొందిన వారిని ఎక్స్టెన్షన్ పేరుతో మళ్లీ కొనసాగిస్తుండటంతో కొత్త వారికి అవకాశాలు దక్కకుండ�
‘తెలంగాణ నీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మౌనం వెనుక మర్మమేమిటి? ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకేనా? ఇంకేదైనా మతలబు ఉన్న దా?’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్
వాహనానికి నంబర్ ప్లేట్ సరిగ్గా లేదనో... చిన్న గీత పడిందనో.. నంబర్ప్లేట్పై ఇతర పేర్లు ఉండద్దనో ఇలా.. ఒకరు కెమెరాలతో చలాన్లు వేస్తుంటే.. మరొకరు బండిని రోడ్డు మధ్యలో అపేసి జరిమానాలు వేస్తుండడం.. వేసిన చలాన్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ శాఖలు అక్రమాలకు చిరునామాగా నిలిచాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. త
రాష్ట్రంలోని విద్యారంగంపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం తగదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హెచ్చరించారు. బడ్జెట్లో విద్యారంగానికి కేటాయిస్తున్న నిధుల విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్ల
Harish Rao | మీ ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశంలో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు 47 టీఎంసీల మన రాష్ట్ర వాటాను ఆంధ్ర ప్రదేశ్ కోసం వదులుకోవడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడా..? చెప్పాలన్నారు. మీరు కర్ణాటక సమావేశం తర్వాత
రాంకీ సంస్థ తీరును వ్యతిరేకిస్తూ ‘రాంకీ వద్దు.. సీఎంసీ ముద్దు’ అంటూ ఇంటింటి చెత్త సేకరణ కార్మికులు మియాపూర్ సరిల్ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీప్తిశ్రీ నగర్ డం