Koppula Eshwar : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ధర్మపురి నియోజకవర్గం ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్
Harish Rao | రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం వచ్చి 33 నెలలు అయింది.. నువ్వు నిజంగా ఒక్కొక్కరి రూ.6 వేల చొప్పున లెక్కపెడితే ఈ రాష్ట్రంలోని 5 లక్షల 11 వేల దివ్యాంగులకు ఒక్కొక్కరికి రూ.66 వేలు బాకీ పడ్డవ్ బిడ్దా అని మాజీ మంత్ర
Harish Rao | సంక్షేమ పథకాల్లో హౌసింగ్లో 5 శాతం దివ్యాంగులకు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. విద్యా, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలోనే దివ్యాంగుల చట్టాన్ని అద్భుతంగా అమలు చేసి �
కొండా సుష్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వరకు రేవంత్ ఆదేశాలతో సుమంత్పై అప్పుడే కేసు నమోదు చేశారు. కానీ సుమంత్ను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు ఎందుకు..? 3 వారాల క్రితమే జూబ్లీహిల్స్ సీఐగా ఛార్జ్ తీసుకున్న మ�
Vemula Prashanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడుతున్న అసభ్య పదజాలంపై ఎథిక్స్ కమిటీ లో కూడా చర్చించాలని మాజీ మంత్రి ,ఎథిక్స్ అసెంబ్లీ కమిటీ సభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
గోదావరి-కావేరీ(జీసీ) రివర్ లింక్ పేరిట కేంద్రం దన్నుతో ఏపీ చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో గోదావరిలోనూ తెలంగాణ నీటి హక్కులకు పూర్తిగా విఘా
ఒకవైపు కేంద్రం అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకుండా అవమానించింది. మరోవైపు మంత్రి కుమార్తె నోటికొచ్చినట్టల్లా ఆరోపణల మీద ఆరోపణలు చేస్తున్నది. ఒక ముఖ్యమంత్రిపై ఇంత తీవ్రంగా దాడి జరుగుతుంటే అండగా నిలువాల్స�
తెలంగాణ కథ మళ్లీ మొదటికి వస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాల్లో మొదటిది మరోసారి ప్రమాదంలో పడుతున్నది. ఇంటిదొంగ ఇగిలిస్తూ పొరుగుదొంగలకు సద్ది కట్టేందుకు సిద్ధమవుతున్నాడు. తెలంగాణ జలదోపిడీకి ఏపీ గురువు �
‘ఏబీఎన్ రాధాకృష్ణా... పేపర్, చానల్ ఉంది కదా అని ఏది పడితే అది రాస్తే మర్యాద దక్కదు. కొందరు వ్యక్తులను బలంగా తయారు చేసేందుకు నాలాంటి వ్యక్తులను బలహీన పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే చెప్తున్నా బీ క�
Vemula Prshant Reddy | రేవంత్ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రతిపక్ష సభ్యులను వేధించే పని పెట్టుకుంది. అందుకే ఎథిక్స్ కమిటీ సమావేశం 29 నాడు ఏర్పాటు చేశారు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?! ఈ ప్రశ్నకు రెండేండ్లలో సమాధానం దొరికింది. కానీ అసలు మూసీ అభివృద్ధి పరిధి ఎంత?.. అనేందుకు మాత్రం రెండున్నరేండ్లు దాటినా సమాధానం దొరకడం లేదు. చివరకు ఘనత వహించిన మూసీ రివర్ఫ�
అనుభవమైతే గానీ తత్వం బోధపడదు అని అన్నారు పెద్దలు. ఇన్నాళ్లూ ప్రధాని నరేంద్రమోదీని బడేభాయ్ అంటూ ఆకాశానికెత్తేసిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు విమర్శలకు దిగుతున్నారు. హఠాత్తుగా వచ్చిన ఈ మార్పునకు తన అమెర
అమెరికా పర్యటనపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లకముందే ఆయన స్థాయికి తగ్గట్టుగా విదేశీ పర్యటన లేదని, అందుకే అనుమతులు ఇవ్వట్లేదన�
RS Praveen Kumar | ప్రపంచంలో 200-300 సంవత్సరాల వయస్సున్న యూనివర్సిటీలు వేరే దేశాల్లో ఎక్కడా కూడా క్యాంపస్లు పెట్టరన్నారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం వాళ్లను �