అవగాహన లోపంతోనే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, రైతులకు సాగునీరు అందించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు మండిపడ్డా
Harish Rao | తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం 10 వేల ఎకరాల భూసేకరణ చేసి, 13,296 ఇండ్లు కట్టి పునరావాసం కల్పించింది. రూ. 2052 కోట్లు ఖర్చు చేసి 2016 తర్వాతనే ప్రాజెక్టును పూర్తిస్థాయిలో 20 టీఎంసీలు వినియోగంలోకి తెచ్చిందని మా
Harish Rao | మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేయవచ్చు అనే కనీస అవగాహన ముఖ్యమంత్రికి లేకపోవడం దౌర్భాగ్యమన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు.
Harish Rao | రాష్ట్రానికి చెందిన ఓ ఉన్నతాధికారి, పోలీసాఫీసర్ నిన్న హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో నిన్న మధ్యాహ్నం పూట గోల్ఫ్ ఆడుతున్నాడు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది.. ముఖ్యమంత్రి పాలన ఎట్లుం�
Harish Rao | తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. నీళ్లు కావాలని మేం అడిగితే రక్తం కావాలె అని రేవంత్ రెడ్డి అడుగుతున్నడు. సరే నీకు రక్తం కావాలంటే కూడా ఇస్తం.. మేమేం వెనుకాడేటోళ్�
‘హరీశ్రావు కేసీఆర్ తయారు చేసిన నిఖాైర్సెన సైనికుడు..నిబద్ధత కలిగిన నాయకుడు..పార్టీ ఆవిర్భావానికి ముందునుంచీ కేసీఆర్ వెంట నడిచిన నేత..బీఆర్ఎస్కు రక్షణ కవచం’ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ�
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ మార్క్ అవినీతి, అరాచక పాలనకు కౌంట్డౌన్ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒంటెత్తు పోకడలపై సొంత గూటిలోనే అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున�
సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే రాష్ట్ర హోం మంత్రిగా ఉన్నా అయినప్పటికీ రాష్ట్రంలో ప్రజలకు భద్రత కరువైంది. హత్యలు, దోపిడీలు, మానభంగాలు నిత్యకృత్యమయ్యాయి.
బీఆర్ఎస్ హయాంలో ఎంతో పచ్చగా, ప్రశాంతంగా ఉన్న తెలంగాణ.. రేవంత్ ప్రభుత్వంలో రక్తమోడుతున్నది. కాంగ్రెస్ హయాంలో గాడితప్పిన పాలనలో రాష్ట్రంలో శాంతి-భద్రతలు ప్రశ్నార్థకమవుతున్నాయి.
KTR | షాబాద్లో జరిగిన ఆరు హత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలు.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన హత్యలేనని కేటీఆర్ అన్నారు. ఈ ఆరుగురి హత్యకు కచ్చితంగా హోంశాఖ వైఫల్యం, నిందితుడికి బెయిల్ వచ్చేలా నిర్లక్ష్యంగా వ
KTR | ఒక్క ఎన్నికల్లో అన్ని అబద్ధం మాటలు చెప్పిప్రజలను గోల్మాల్ చేసి దొంగోట్లతో గెలిచినవ్ నువ్వు. తెలంగాణ ప్రజల మీదికి తుపాకి తీసుకుపోయిన నీకే ఇంతుంటే.. తెలంగాణ తెచ్చిన మాకెంత ఉండాలేనని బీఆర్ఎస్ వర్కిం�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకో, తెలంగాణ రైతాంగాన్ని ఎండబెట్టి ఆంధ్రాకు నీళ్లిస్తున్నావ్ వచ్చే ఎన్నికల్లో 117 కాదు కదా ఉత్త 17 సీట్లు కూడా గెలవలేవని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ర�
అమలుకు నోచుకోని హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామని మాజీ ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావ