KTR | రెండేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా దాటలేదు.మీ చేతగాని అసమర్థ పాలనకు ఒక ఛార్జిషీట్ ఈ సూసైడ్ నోట్.ఆ పిల్లాడి సూసైడ్ నోట్ చూస్తే బాధ కలిగింది.నిరుద్యోగులు దయచేసి బలవన్మరణాలకు పాల్పడవద్దని కేటీఆర్ విజ్ఞప్తి
కాంగ్రెస్ పా లనలో రాజ్యాంగం ప్రమాదం లో పడిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘యథా రాజా.. తథా ప్రజా’ అన్న చం దంగా పాలన కొనసాగుతుందని శనివారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ఆదిలాబాద�
’ఇంట్లో ఈగలు తోలలేనోడు.. పొరుగూరికి పోయి పొలిమేరలు దాటిస్తానన్నట్టు’ ఉన్నది సీఎం యవ్వారం. సదువు శారెడు.. బల్పాలు దోశెడు అన్నట్టు.. ఇక్కడ పాలనను గాలికొదిలేసి సీఎం, మంత్రులు ఢిల్లీ విమానాలు ఎక్కడం, దిగడమే పన�
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఇటీవల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల ఉపాధి అర్హతలపై మాట్లాడే క్రమంలో వారిని క్రిమినల్ వేస్ట్ అని సంబోధిస్తూ చేసిన వాక్యాలను ఏఐఎస్ఐ రాష్ట్ర సమితి సభ్యుడు బూర.మనోజ్ శనివార
ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేవైఎం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అంబాలపల్లి సుభాష్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ ల
భారీవర్షాల నేపథ్యంలో అత్యవసర విభాగాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం ఆదేశించారు. జిల్లా కేంద్రాలు విడిచి ఎక్కడికీ వెళ్ల్లవద్దని �
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మృతిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సాధన ఉద్యమంలో సుదర్శన్రెడ్డి పోషించిన చురుకైన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతు�
Koppula Eshwar : ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) డిమాండ్ చేశారు.
Harish Rao | చేసిందేమి లేదు కానీ ఇంజినీరింగ్ పిల్లలను క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానిస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ �
Jagadish Reddy | ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ అటాక్ చేశారు. రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖుడిని విద్యాశాఖ మంత్రిగా ఉంచి�
CM Revanth Reddy | హైదరాబాద్ MCRHRD ప్రాంగణంలోని దాశరథి ఆడిటోరియంలో ఫిన్లాండ్, జర్మనీ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ ప్రతినిధులతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రతి ఏడాదీ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడం కాదని.. లక్షలాది మంది విద్యార్థులకు గత నాలుగు విద్యాసంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స�