Harish Rao | పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు సరఫరా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే.. అది పక్కన బెట్టి అబద్దాలతో నిండిన పీపీటీల కంపు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్న�
KTR | రైతు సంక్షేమం మీద చర్చలకు సవాల్ విసిరి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీకి పారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్రెడ్డికి రచ్చ చేయడమే వచ్చు తప్ప చర్చ చేయడం రా�
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం.. గోయల్త�
అందాల పోటీలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నిరుపేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ను పట్టించుకోకపోవడం సిగ్గుచేటని పీడీఎస్యూ విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశార
పేద, మధ్య తరగతి ప్రజల గుండెల్లో గునపం దించుకున్న ‘హైడ్రా’ ఇప్పుడు జిల్లాలకూ విస్తరించనున్నదా? ఇన్నిరోజులు హైదరాబాద్ను బుల్డోజర్లతో హడలెత్తించిన సంస్థ, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలపై విరుచుకు పడనున్నదా
సీఎం రేవంత్రెడ్డి సోమవారం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలిసింది. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ పెద్దలతోపాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బ�
తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్లో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు పలు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కొనియాడారు.
Yenkepally | భూమిలో బండరాళ్లు.. రప్పలు.. చెట్ల పొదలను తీసివేసి భూమిని తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుని జీవిస్తున్నాం. అలాంటి భూములను కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకుంటుంది. కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేస్తే మా బతు
ఇందిరమ్మ రాజ్యంలో సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఊదరగొట్టిన సీఎం రేవంత్రెడ్డికి నిరుద్యోగుల కష్టాలు కనిపించడంలేదా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు.
రాష్ట్రంలో మత్స్య పరిశ్రమలో మధ్య దళారీలకు తావులేకుండా.. మత్స్య సొసైటీలు స్వయం సవృద్ధి సాధించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్