MLC Kavitha | సీఎం రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై త్వరలోనే పుస
ఆరుగ్యారెంటీలను అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని అబిడ్స్ జీపీవో వద్ద ఆరు గ్యారంటీలు అమలు చేయాలని పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టార�
‘నువ్వో రూ.10 ఇవ్వు. నేనో 10 ఇస్తా. మొత్తం రూ.20 నీకే! దీనిని పెట్టుబడిగా పెడతా. అలా అదనంగా వచ్చే వడ్డీ కూడా నీకే’ అన్నాడట ఓ పెద్దమనిషి. దీనికి అవతలి వ్యక్తి సరే అనడంతో.. ముందు నువ్వు 10 ఇవ్వు, నేను తర్వాత రూ.10 జమ చేస్త
ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు విషయంలో వ్యూహాత్మకంగా వేగంగా అడుగులు ముందుకు వేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నారు. ఇంతకాలం కళ్లప్పగించి చూస్తూ కాలయాపన చేసి ఇప్పుడు పాలు�
Revanth Reddy | మున్సిపల్ అడ్మినిస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనుల్లో పురోగతిపై పూర్తి వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.
Rajeev Yuva Vikasam | దరఖాస్తులు కొండంత.. యూనిట్లు గోరంత.. అందులోనూ కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యం! వెరసి యువత నుంచి తీవ్ర వ్యతిరేకత.. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల ముందు ఎందుకీ గొడవ? అనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రా�
Harish Rao | రైతు నేస్తం సంబురాల పేరిట సచివాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి మరోసారి సంకుచితబుద్ధిని చాటుకున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సహనం కోల్పోయి కేసీఆర్పై దూషణలకు ది�
Nara Lokesh | బనకచర్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం మరోసారి స్పందించారు. ఈ ప్రాజెక్టు విషయమై సోమవారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మాట్లాడినట్టుగానే, మం
మోదీ అండతో బనకచర్లను నిర్మించి గోదావరిని చెరబట్టి తెలంగాణను ఎడారిగా మార్చేందుకు కుట్రలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలెందుకు? అని సీఎం రేవంత్రెడ్డిని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్రె�
Local Body Elections : కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, ఆరు గ్యారెంటీలు అమలు కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థు�
Pension Fraud : హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్ నైజమన్నది లోకవిదితం.. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం హామీ ఇచ్చి అమలు చేయకపోవడమే కాదు, వారిని నిట్టనిలువునా ముంచుతున్నది. భవిష్యత్తు మీద ఆశతో ఉద్యోగులు
‘ఉచిత కరెంట్తో వ్యవసాయానికి ఊతమిచ్చి.. సాగునీటితో రైతాంగానికి ప్రోత్సాహమిచ్చి.. పంట పెట్టుబడికి సాయమందించి.. మట్టిని నమ్ముకున్న రైతు ఏదైనా పరిస్థితుల్లో మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమాతో �
దస్తూరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) 'రైతు బాంధవుడు' అని పీఏసీఎస్ ఛైర్మన్ రామడుగు శైలజ రమేష్ రావ్ అన్నారు. ప్రజా ప్రభుత్వం రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతు భరోసా వేసిన డబ్బులు జమచేసిన శుభ సందర్భంగా ఆనందం వ్య