Prashanth Reddy | ఏం సాధించారని సంబరాలు చేసుకుంటారని సీఎం రేవంత్రెడ్డిని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. రైతును రాజును చేయాలన్న ఉద్దేశంతో పంటకు పెట్టుబడి సాయంగా కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారం
MLA Jagadish Reddy | ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై వెళ్లాల్సింది చంద్రబాబుతో చర్చలకు కాదు.. అపెక్స్ కౌన్సిల్కు వెళ్లాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో క�
ఏపీ మంత్రి నారా లోకేశ్ సోష్ల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తంచేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించిన ఓ ఉదంతం చర్చనీయాంశంగా మారింది.
రైతు మోసకారి రేవంత్ సర్కార్ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ�
గుండాల కృష్ణ -హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 21 (నమస్తే తెలంగాణ): తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకుపోతున్న గోదావరి-కావేరీ జల క్రీడ ఆసక్తి
రేవంత్రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా తలవంచబోమని, నిలదీస్తూనే ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టంచేశారు. రేవంత్ రెడ్డి బినామీల ద్వారా నడిపిస్తున్న క్వారీ పనులను ప్రశ్నించినందుకే తనన
బాసర సరస్వతీ ఆలయ అభివృద్ధిని పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నదని నిర్మల్ జిల్లాలోని ముథోల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నారాయణ్రావుపటేల్ అన్నారు. శుక్రవారం బాసర మండల కేం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ నీళ్ల ద్రోహి అని, గోదావరి, కృష్ణానీటి హక్కులను చంద్రబాబుకు ధారాదత్తం చేస్తున్నారని, గురువుకు దాసోహమంటూ రాష్ర్టానికి శఠగోపం పెడుతున్నారని ఆయన అంతులేని అజ్ఞానం.. మూర్తీ
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎంకు ఏ మాత్రం శ్రద్ధ లేదని హరీశ్రావు ధ్వజమెత్తారు.
Harish Rao | నల్లమల్ల పులి బిడ్డ కాదు.. వెకిలిమాటల వెర్రిబిడ్డ తేలిపోయింది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. రేవంత్ రెడ్డికి విషయం తక్కువ.. విషం ఎక్కువ అనేది నిన్నటి మాటలతో �
Harish Rao | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సెటైర్లు వేశారు. బహుషా బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్.. బేసిన్ల మీద లేదని రేవంత్ రెడ్డిని హరీశ్రావు విమర్శించారు. బ�
కృష్ణా-గోదావరి అనుసంధానానికి సంబంధించి సీఎం రేవంత్ వాస్తవాలను వక్రీకరించారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్రదింపులు లేకుండా కృష్ణా-గోదావరి అనుసంధానానికి ముందుకెళ�