తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి గురువారం పార్లమెంట్ భవనంలో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
Mothkupally Narsimhulu | వర్గీకరణ అయిన తర్వాత కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సమావేశాలు పెడితే నువ్వేమైనా చేయగలిగావా...? అని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
నమస్తే తెలంగాణ చెప్పిందే నిజమైంది. 5 రాష్ర్టాల్లో ఎన్నికల వేళ జాతీయ పార్టీలుగా చెప్పుకొనే బీజేపీ, కాంగ్రెస్లు రెండు అరాచక రాజకీయాలు చేస్తున్నాయని, నమస్తే తెలంగాణ బుధవారమే ఒక కథనం ప్రచురించింది.
BRS MLC Dasoju Sravan | ఈ దేశంలోని మనం నిజంగా ప్రతి ఒక్కరికీ సామాజిక న్యాయం అందించాలనుకుంటే, ముందుగా చేయాల్సింది మహిళా రిజర్వేషన్ అని.. దీనిని నియోజకవర్గాల పునర్విభజనతో ఎందుకు ముడిపెట్టాలి ..? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్వీ పోరుబాట ముగిసింది. పది రోజుల పాటు హిమాయత్ సాగర్ నుంచి నాగోల్ దాకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పర్�
కాకతీయ యూనివర్సిటీ (కేయూ)ని ప్రక్షాళన చేస్తానని ప్రగాల్భాలు పలికిన సీఎం రేవంత్రెడ్డి ఆ దిశగా అడుగులు వేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేయూ చరిత్రలోన�
Jeevan Reddy | బీఆర్ఎస్ పార్టీలో నా చేరికతో ఒక నూతన అధ్యాయం మొదలు కాబోతుందని జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్తో నా అనుబంధం ఈనాటిది కాదు.. నేను ప్రజా జీవితంలోకి రాక ముందు నుండి కేసీఆర్ వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా నాకు
Ailapur Victims | ఇంటి ట్యాక్స్ ఉంది.. కరెంట్ బిల్ ఉంది.. బోర్ ఉంది.. స్తంబాలున్నాయి. 50 ఏండ్ల నుంచి పంట పెడుతున్నం. మా నాయన, తాత, తాత వాళ్ల నాయన పంట పెట్టిండు. ఇప్పుడొచ్చి మీరు ఖాళీ చేయండి అంటే ఎక్కడ పోవాలే.. ఎక్కడ చావాలే. న�
Ailapur Victims | హైడ్రా అధికారుల దాడులతో బాధితులు రోడ్డున పడి బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు రోడ్డు పక్కనే దిగాలుగా కూర్చున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి.
హైదరాబాద్ మెట్రో టేకోవర్ పరిస్థితి ‘దున్నబోతే దూడ, మోయబోతే ఎద్దు’ చందంగా మారింది. మెట్రోరైలు మొదటి దశను ఎల్అండ్టీ సంస్థ నుంచి స్వాధీనం చేసుకోవాలని రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి త
మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి రోజే బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఇండ్లను కూల్చివేయడం దారుణమని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్లో పోస్టు చేశారు.
జిల్లాలో ప్రభుత్వం నిర్మిస్తామన్న ఫ్యూచర్సిటీ ఏఐ గ్రాఫిక్స్కే పరిమితమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫ్యూచర్సిటీ పేరుతో జిల్లాలోని భూములను కొల్లగొట్టడం తప్ప సాధ�
Hydraa Victims | ఇంత దౌర్జన్యం ఎక్కడా లేదని హైడ్రా అధికారుల తీరుపై అమీన్ పూర్ హైడ్రా కూల్చివేత బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా పొద్దున్న 6 గంటలకు వచ్చారు.. నిద్రలోనుండి లాక్కొచ్చ
Hydraa Victims | మీ ఆడబిడ్డలకు అండగా ఉంటామని చెప్పి అన్ని ఓట్లేయించుకుని గెలిచినవ్. ఇప్పుడు ఉన్న ఇల్లు కూలగొడితే మేము ఏడుండాలే.. మా పరిస్థితి ఏందని ఐలాపూర్ గ్రామంలో హైడ్రా కూల్చివేత బాధిత మహిళ ప్రశ్నించింది.