Harish Rao : పాలమూరు–రంగారెడ్డి డీపీఆర్ వాపస్ వచ్చి ఏడు నెలలైనా ఎందుకు మౌనంగా ఉన్నారు? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు.
క్రిస్టియన్ల శ్మశానవాటికలకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్థలాల్లేవని సీఎం రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు. శనివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్�
MLC Sripla Reddy : పదో తరగతి పరీక్ష తేదీల మధ్య అంతరాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి (MLC Sripla Reddy) కోరారు.
భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గురువారం సీఎం రేవంత్రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఆర్బీఐ బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన గవర్న ర్, సీఎంను మర్యాదపూర్వకంగా క ల�
Harish Rao | పంచాయతీ ఎన్నికల ఫలితాలు సూచి రేవంత్రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్కు చేరిందని బీఆర్ఎస్ నేత హరీశ్రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఫైర్ అయ్యారు. రోజురోజుక
CM Revanth Reddy | బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలో ఐదుగురు పార�
అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా జరిగిన చెరువు విస్తరణ కారణంగా భూములు కోల్పోయామని.. తమకు న్యాయం చేయాలని అమీన్పూర్ పెద్దచెరువు బాధితుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈమే�
హైదరాబాద్కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తిచేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రితో భేటీ �
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రెండోరోజూ ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. దీంతో వాటిని యథావిధిగా వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులతో భర్తీ చేశారు. సమ్మిట్లో బలవంతంగా కూర్చున్న విద్యార్థులు చేసేద�
అట్టడుగు వర్గాలు, పేదల అభివృద్ధి కోసమే తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్ను నాలుగు గోడల మధ్య కూర్చొని రూపొందించలేదని, తెలంగాణల�
సీఎం రేవంత్రెడ్డి నిర్వహిస్తున్నది గ్లోబల్ సమ్మిట్ కాదని, అది గోబెల్ సమ్మిట్ అని మాజీ మంత్రి హరీశ్రావు దెప్పిపొడిచారు. 2047 డాక్యుమెంట్ సైతం చిత్తశుద్ధి లేని శివపూజలాంటిందని ఎద్దేవా చేశారు. సోమవా�
గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి నెరవేర్చని నాటి టీపీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి చట్టపర�
CM Revanth Reddy | బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు 42 శాతం రిజర్వేషన్పై మాట ఎత్తకుండా మోసం చేస్తూ మాయమాటలు చెప్పి ప్రజా దుర్వినియోగం చేశారని సామాజికవేత్త, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్
తెలంగాణ రాష్ర్టానికే తలమానికమైన ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓయూ గడ్డపై గతంలో ప్రకటించారు. అవసరమైతే రూ. వెయ్యి కోట్లు మంజూరు చేస్త�
సంగారెడ్డి జిల్లా పాశమైలారం, పటాన్చెరులోని పారిశ్రామికవాడల్లో కోట్లాది రూపాయల విలువైన భూములను హిల్ట్ పాలసీతో అప్పనంగా అమ్ముకునేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆర