తెలంగాణలోని ప్రముఖ ఆలయమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యుల నియామకం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేసింది. చైర్మన్, సభ్యుల నియామకంపై సీఎం రేవంత్రెడ్డి నిర్�
కాంగ్రెస్ రెండున్నరేండ్ల చెత్తపాలనపై తాము చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. ‘వరంగల్ ప్రెస్క్లబ్లోనా? అశోక్నగర్లోనా? అసెంబ్లీలోనా? వేదిక ఏదైనా బీఆర్ఎస్
నిరుద్యోగుల ఓట్లతోనే రేవంత్కు సీఎం పదవి వచ్చిందని, కానీ ఆయన రెండున్నరేండ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య ధ్వజమెత్తారు.
KTR | రేవంత్ రెడ్డి ఒక ఎకరానికి రైతుబంధు వేయడానికి ఒక సభ పెడుతున్నాడని అన్నారు. కేంద్రం మీద యుద్దం చేస్తా, పంట కొనిపిస్తా అని మొన్నటిదాకా రేవంత్ రెడ్డి తీస్మార్ ఖాన్ లాగా డైలాగులు కొట్టిండు. ఇప్పుడు మోదీ ఎం�
KTR | 30 నెలలు అయిపోయింది.. మీ పరిపాలనకు 50 శాతం మీకిచ్చిన అవకాశం అయిపోయింది.. ఇప్పటికైనా ప్రజలకు మీ ప్రభుత్వంలో మీరేం చేశారో నాలుగు మంచి మాటలు చెప్పండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హితవు పలికారు.
Harish Rao | అరుంధతి సినిమాలో రాక్షసుడిని ఎట్లయితే బూతుబంగ్లాలో వేసి బంధించినమో ఈ రాక్షసుడిని కూడా ఫాంహౌస్లో గొలుసులువేసి మా రైతులు బంధించిర్రని.. బయటకు రానిచ్చేదే లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు �
మహబూబ్నగర్ జిల్లా జడ్చ ర్ల, మిడ్జిల్ గులాబీమయంగా మారింది. మంగళవారం మా జీ మంత్రి హరీశ్రావు పర్యటన విజయవంతమైంది. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు హాజరై శ్రేణులకు దిశానిర్ధేశ�
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎకోటౌన్ పేరుతో భారీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తుగ్లక్ చర్య అని బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్ విమర్శించారు.
Harish Rao | రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్లో రైతుల ఆశీర్వాద సభ మీటింగ్ పెట్టిండు. నా దృష్టిలో రైతులను అడుగడుగున వంచించినవ్ కదా.. అది రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ అని పెట్టుకో అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడైనా తెలంగాణ కోసం కొట్లాడినవా... ఎప్పుడైనా జై తెలంగాణ అన్నవా..? ఉద్యమం చేసినవా..? సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి.. అబద్ధాలు,మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చావ్..పాలమూరు జి�
Sigachi blast | సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో 2025 జూన్ 30న సంభవించిన ఘోర పేలుడు ఘటనకు ఏడాది కావస్తున్నది. తెలంగాణ పారిశ్రామిక చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా నిలిచింది.