నేషనల్ హెరాల్డ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాత్ర ఏమిటో ఆయనే సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. �
‘తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్రెడ్డి.. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ పార్టీ’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. ఆ దయ్యాన్ని, శనిని ఎలా వదిలించాలన్న దాని పైనే తాము పనిచేస్త
KTR | నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరు ఉండటం తెలంగాణకే అవమానకరమని, వెంటనే సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. గతం�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు కుట్రలు చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు ఏం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఎల
తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, ఆర్థిక చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేశారు. హైదరాబాద్లో మెట్రోరైల్ ఫేజ్-2కు అనుమతు�
పచ్చని పాలమూరు హత్యా రాజకీయాలకు వేదిక అవుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరుల అండ చూసుకొని కొందరు కాంగ్రెస్ నాయకులు చెలరేగిపోతున్నారు. వారి దౌర్జన్యాలకు పోలీసులు సైతం వంతపాడటం మరింత విషాదం.
మంత్రి పదవి కోసం మాదిగ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి మరో లేఖాస్త్రం సంధించారు. మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు కచ్చితంగా ఒక పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పదవులన్నీ మాలలకే ఇస్తూ మాదిగలకు అన్యాయం చేస్
ప్రధాని మోదీని ఒక్కసారి కాదు యాభైసార్లు అయినా కలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్రెడ్డి పర్యటించారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పినా, �
పోలీసులు తనపై తప్పుడు కేసు బనాయించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోర్టుకు తెలిపారు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించానని, వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించానని అనటం అబద్ధమని పేర్కొన్నారు.
సీఎం రేవంత్రెడ్డి మరోమారు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంగా ఆయన ఢిల్లీకి వెళ్లటం ఇది 44వ సారి. ఢిల్లీలో శనివారం జరిగే నీతిఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు.
కాళేశ్వరం పాజెక్టును న్యాయస్థానాలు కూడా ప్రశంసిస్తుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగెస్ సర్కారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డ