బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ లేఖ రాశారు. ఈ నెల 13వ తేదీన దత్తాత్రేయ బీబీనగర్ ఎయిమ్స్ను సందర్శించి �
ఓటుకు నోటు కేసులో జెరూసలేం మత్తయ్య, జిమ్మిబాబు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ4గా ఉన్న మత్తయ్య పేరును క్వాష్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిన సంగతి తెలిసిందే.
సీఎం రేవంత్రెడ్డి తమ్ముళ్లు తెలంగాణలోని భూములను కబ్జా చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ మధ్య నెలకొన్న వివాదం.. సెట�
రెవెన్యూ మంత్రి పొంగులేటి వ్యవహారాలు, ఆయనకు సీఎం మద్దతు, కొండా సురేఖ ఉదంతం.. వంటి పరిణామాలతో రాష్ట్ర క్యాబినెట్ రెండుగా చీలిపోయింది. ఆయన కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్కే అన్ని కాంట్రాక్టులు అప్
మెట్రో కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ సర్కారు తీరు ‘పేరు కోసం గొప్పలు.. అప్పు దొరక్క తిప్పలు’ అన్నట్టు మారింది. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా ఆర్భాటానికి పోయి ఎల్అండ్టీ వద్ద నుంచి కొనుగోలు చేస్తామంటూ ఊద�
బీసీలకు 42% రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సిందేనని బీఆర్ఎస్ సహా బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టేసిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కా�
Jublihills elections | రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రోజురోజుకు ఆ వ్యతిరేకత పెరుగుతోంది. దాంతో జనం రేవంత్రెడ్డి పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా మహిళలైతే తీవ్రంగా మండిపడుతున్నారు.
Jublihills Elections | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేవి అన్నీ బ్రోకర్ మాటలని ఓ వృద్ధుడు విమర్శించారు. ఉపఎన్నికలు జరుగనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన వృద్ధుడిని ప్రశ్నించగా.. ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై �
Harish Rao | ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని రేవంత్రెడ్డి ప్రభుత్వం హామీలు ఇచ్చిందని.. వందరోజులు కాదు.. 700 రోజులు దాటినా వాటిని అమలు చేయడం లేదని.. అందుకే అందుకే రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్�
Harish Rao | కేంద్రంలోని బీజేపీ సహకారంతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ఏపీ ప్రభుత్వం ముందుకుపోతుంటే సీఎం రేవంత్రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటూ ఏపీకి పూర్తిగా స�