Rajeev Yuva Vikasam | దరఖాస్తులు కొండంత.. యూనిట్లు గోరంత.. అందులోనూ కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యం! వెరసి యువత నుంచి తీవ్ర వ్యతిరేకత.. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల ముందు ఎందుకీ గొడవ? అనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రా�
Harish Rao | రైతు నేస్తం సంబురాల పేరిట సచివాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి మరోసారి సంకుచితబుద్ధిని చాటుకున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సహనం కోల్పోయి కేసీఆర్పై దూషణలకు ది�
Nara Lokesh | బనకచర్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం మరోసారి స్పందించారు. ఈ ప్రాజెక్టు విషయమై సోమవారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మాట్లాడినట్టుగానే, మం
మోదీ అండతో బనకచర్లను నిర్మించి గోదావరిని చెరబట్టి తెలంగాణను ఎడారిగా మార్చేందుకు కుట్రలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలెందుకు? అని సీఎం రేవంత్రెడ్డిని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్రె�
Local Body Elections : కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, ఆరు గ్యారెంటీలు అమలు కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థు�
Pension Fraud : హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్ నైజమన్నది లోకవిదితం.. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం హామీ ఇచ్చి అమలు చేయకపోవడమే కాదు, వారిని నిట్టనిలువునా ముంచుతున్నది. భవిష్యత్తు మీద ఆశతో ఉద్యోగులు
‘ఉచిత కరెంట్తో వ్యవసాయానికి ఊతమిచ్చి.. సాగునీటితో రైతాంగానికి ప్రోత్సాహమిచ్చి.. పంట పెట్టుబడికి సాయమందించి.. మట్టిని నమ్ముకున్న రైతు ఏదైనా పరిస్థితుల్లో మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమాతో �
దస్తూరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) 'రైతు బాంధవుడు' అని పీఏసీఎస్ ఛైర్మన్ రామడుగు శైలజ రమేష్ రావ్ అన్నారు. ప్రజా ప్రభుత్వం రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతు భరోసా వేసిన డబ్బులు జమచేసిన శుభ సందర్భంగా ఆనందం వ్య
Prashanth Reddy | ఏం సాధించారని సంబరాలు చేసుకుంటారని సీఎం రేవంత్రెడ్డిని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. రైతును రాజును చేయాలన్న ఉద్దేశంతో పంటకు పెట్టుబడి సాయంగా కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారం
MLA Jagadish Reddy | ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై వెళ్లాల్సింది చంద్రబాబుతో చర్చలకు కాదు.. అపెక్స్ కౌన్సిల్కు వెళ్లాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో క�
ఏపీ మంత్రి నారా లోకేశ్ సోష్ల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తంచేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించిన ఓ ఉదంతం చర్చనీయాంశంగా మారింది.
రైతు మోసకారి రేవంత్ సర్కార్ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ�
గుండాల కృష్ణ -హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 21 (నమస్తే తెలంగాణ): తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకుపోతున్న గోదావరి-కావేరీ జల క్రీడ ఆసక్తి
రేవంత్రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా తలవంచబోమని, నిలదీస్తూనే ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టంచేశారు. రేవంత్ రెడ్డి బినామీల ద్వారా నడిపిస్తున్న క్వారీ పనులను ప్రశ్నించినందుకే తనన