Banakacherla Project | ఏపీ ప్రభుత్వం అక్రమంగా పోలవరం నుంచి చేపడుతున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రేపు 18వ తేదీన బుధవారం నాడు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలోని నీటి పారుదల �
KTR | స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను ఫుట్బాల్ ఆడాలని సీఎం రేవంత్రెడ్డి గుర్తు పెట్టుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణ అనంతరం ఆయ�
KTR | చిట్టినాయుడు రాసిచ్చిన ప్రశ్నలు తప్పా ఏం విషయం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ఫార్ములా ఈ రేసులో ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అనంతరం తెలంగాణ భవన్కు చ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం నిరసిస్తూ సోమవారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తిట్టారనే సాకుతో మాజీ మంత్రి కేటీఆర్పై శుక్రవారం సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. అదీ ఆగమేఘాలపైన! కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేయడమే ఆలస్యం.. కేటీ�
MLC Kavitha | బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఊరుకోబోమని రేవంత్ సర్కారును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్లో పెద్ద సంఖ్యలు చేశ�
Harish Rao | కృష్ణా జలాల్లో జల దోపిడి జరిగినట్లుగా గోదావరి జలాలను బనకచర్ల ద్వారా ఏపీ దోపిడీ చేస్తుందని.. సీఎం రేవంత్, ఉత్తం కుమార్రెడ్డి మౌనంగా ఉంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. కేటీఆర్పై, బీఆ�
సీఎం రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, వారి మనోభావాలు దెబ్బతినేలా చేశారని ఆరోపిస్తూ దాఖలైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం కొట్టివేసింది.
బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తున్నది. ఆలేరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని కాంగ్రెస్ సర్కార్ గప్పాలు కొడుతున్నది. వాస్తవానికి ఈ పనులన్నీ బీఆర్ఎస్
రాష్ట్రంలోని పలు సర్కారు బడులు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. వసతులలేమీతో కొట్టుమిట్టాడుతున్నాయి. గురువారం నుంచి రాష్ట్రంలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంకానుంది.
Harish Rao | అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్ పాలకులు అధోగతి పాల్జేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. ఎట్లుండే తెలంగాణ.. ఎట్లయ్యిందని, మీరు చెప్ప�
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమైన మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కేంద్ర జలసంఘం నిపుణులే కొనియాడారని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి గుర్తుచేశారు. ఈ ప్రాజెక్ట్ దేశానికే తలమానికమని ప
Congress Ministers - Grade War ; మంత్రివర్గ సమావేశంలో మాటల యుద్ధం జరిగిందా? ముఖ్యనేత పైన సొంత వర్గం ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని ఆయన మంత్రివర్గమే బాంబ్ పేల్చిందా?.. అంటే గాంధీభవన్ వర్గాలు ఔననే అంటున్నాయి.