అయితే మంత్రివర్గ ఉపసంఘం! లేదంటే అధికారుల కమిటీ! ఇంకొంచెం ముందుకెళ్తే అధికారులు, ప్రజాప్రతినిధుల మేళవింపుతో మరో అత్యున్నత స్థాయి కమిటీ! ఇలా కమిటీ వెయ్... సాగదియ్! అన్నట్టుగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ తీరు! �
గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తుంటే.. కేసీఆర్ ప్రభుత్వాన్ని మించిన సంక్షేమ సర్కారును తీసుకొస్తారేమోనని ప్రజలంతా ఆశించారు. కానీ, రేవంత్రెడ్డి నేతృతంలోని క
క్లీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టిసారించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి ఉన్న అవకాశాలను సద్వినియ�
సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు.
Koppula Eshwar | మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు. తమ నేతలను బిల్లా రంగా అని మా నేతలను సంబోధించడం ద్వారా రేవంత్ రెడ్డి సీఎ
Kancha Gachibowli | ‘కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అటవీప్రాంతాన్ని పునరుద్ధరిస్తారా? లేదా అధికారులను జైలుకు పంపమంటారా?’ అంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు ప్రణాళిక ప్రకార
హైడ్రా దెబ్బతో ఇప్పటికే కుదేలైన రియల్ ఎస్టేట్ రంగంపై మరో పిడుగు పడ్డట్టు తెలిసింది. సరి కొత్త ట్యాక్స్లు అనధికారికంగా అమల్లోకి వచ్చి రియల్టర్లు బెంబేలెత్తుతున్నట్టు సమాచారం.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సీఎం రేవంత్రెడ్డి తన తప్పు ఒప్పుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు విచారణ స�
అందాల పోటీలతో రాష్ర్టానికి ఒరిగిందేముందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘పోటీల నిర్వహణతో వరంగల్, హైదరాబాద్ నగరాల ఖ్యాతి ఇసుమంతైనా పెరుగుతుందా?’ అంటూ న�
రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రజలనే కాదు.. న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పుష్కరాల్లో స్నానం చేస్తే మనం చేసిన తప్పులకు విముక్తి లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో గురువారం మొదలైన సరస్వతీ పుష్కరాల్లో ఆయన
అందాల పోటీలతో రాష్ట్రానికి ఒరిగేదేమున్నదని, ఈ పోటీల నిర్వహణ వల్ల వరంగల్, హైదరాబాద్ ఖ్యాతి ఇసుమంతైనా పెరుగుతుందా?, సీఎం రేవంత్ రెడ్డి తుగ్గక్ నిర్ణయాల వల్ల దేశంలో తెలంగాణ పేరు అధఃపాతాళానికి పడిపోయిందని బ