‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డీ.. ఏనాడూ కేసీఆర్ ఆనవాళ్లను చెరపలేవు.. ఎవరి తరం కాదు.. ఆయన కట్టిన అద్భుతమైన కట్టడాలనే అందాలభామలకు చూపించడం.. వారు అబ్బురపడటమే ఇందుకు సజీవ సాక్ష్యం..’ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మ�
తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ అంటే విజనరీ, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి అంటే ప్రిజనరీ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు.
రేవంత్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలో కాంగ్రెస్, బీజేపీ నుంచి కొండాపూర్కు చెందిన కంద�
Harish Rao | తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాగర్కర్నూలు పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేసిన చెంచు సోదరులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. �
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇరిగేషన్శాఖ అత్యంత ప్రాధాన్యత కలిగినదని ఇటీవల జలసౌధ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఆచరణలో అందుకు భిన్నమైన విధానాలను అమలు చేస్తున్నారని విమర్శలు వి�
గుల్జార్హౌస్లో ఘోర అగ్నిప్రమాదం జరిగి, 17 మంది చనిపోయారు. వీరిలో 8 మంది చిన్నారులున్నారు. ఇంత భారీ ప్రమాదం జరిగినా సీఎం రేవంత్రెడ్డి చలించలేదని రాజకీయవర్గాల్లో, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుత�
‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీర్లు, బార్లను నమ్ముకొని పాలన సాగిస్తున్నది. మద్యం ధరలు పెంచి ఖజనా నింపుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. రాష్ర్టాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చి పేదల బతుకులను రోడ్డున పడేస్�
సీఎం రేవంత్రెడ్డికి జన్మనిచ్చిన కొండారెడ్డిపల్లి కన్నీరు పెడుతున్నది. ఉపాయం లేకుండా చేపట్టిన అభివృద్ధి పనులు గ్రామస్తులకు అపాయాన్ని తెచ్చిపెడుతున్నా యి.
పెద్దకల్వలలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల పెద్దపల్లి, వీ–హబ్ మధ్య MOU (అవగాహన ఒప్పందం) కుదిరింది. ఈ మేరకు అట్టి ఒప్పంద పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శనివారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కళాశాల �
Harish Rao | బీర్లను, బార్లను నమ్ముకొని పాలన కొనసాగిస్తారా? మద్యం అమ్మకాలు పెంచి ఖజానా నింపుకుంటారా? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. ఎక్సైజ్ ఆదాయంలో తెలంగాణ రైసింగ్.. ఇదేనా మీరు చ
రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంపై కాంగ్రెస్ పాలన పిడుగుపాటుగా మారింది. లావాదేవీలు పడిపోయి ఏడాదిన్నర కాలంలోనే దివాలా తీసే పరిస్థితి దాపురించింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగనంతగా రాబడి క్షీణిం�
ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 150 చెంచుపెంటల్లో కలిపి 14,436 మంది చెంచులు జీవిస్తున్నారని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. వీరి సంక్షేమం కోసం నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మ
చార్జీల పెంపుతో నిత్యం మెట్రోలో ప్రయాణించే లక్షలాది ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు, వ్యాపారులు, విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్రంలోని బీజ�
అయితే మంత్రివర్గ ఉపసంఘం! లేదంటే అధికారుల కమిటీ! ఇంకొంచెం ముందుకెళ్తే అధికారులు, ప్రజాప్రతినిధుల మేళవింపుతో మరో అత్యున్నత స్థాయి కమిటీ! ఇలా కమిటీ వెయ్... సాగదియ్! అన్నట్టుగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ తీరు! �