Congress Ministers - Grade War ; మంత్రివర్గ సమావేశంలో మాటల యుద్ధం జరిగిందా? ముఖ్యనేత పైన సొంత వర్గం ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని ఆయన మంత్రివర్గమే బాంబ్ పేల్చిందా?.. అంటే గాంధీభవన్ వర్గాలు ఔననే అంటున్నాయి.
Kodangal | సీఎం రేవంత్ రెడ్డికి కొడంగల్ నియోజకవర్గంలో షాక్ తగిలింది. దుద్యాల మండలం కుదురుమళ్ల గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర�
‘రేవంత్రెడ్డి కూర్చున్న సీటు విలువ ఏంది? కూస్తున్న కూతలేంది? ప్రజావేదికలపై ఆయన మాట్లాడే భాష తీవ్ర అభ్యంతరకరం గా ఉన్నది’ అని బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కొన్నది తక్కువ... ప్రచారం ఎక్కువ.. ఇదీ యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సర్కారు గొప్పలు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తమ ప్రభుత్వం రైతుల నుంచి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిందంటూ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు గ�
ముస్లిం సోదరులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి బక్రీద్ (Bakrid) శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ అజ్ పండుగ త్యాగ స్ఫూర్తిని, అత్యున్నత భక్తిని సూచిస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నా�
తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర రాబడులు ఏటేటా పెరగగా, కాంగ్రెస్ పాలనలో మాత్రం తగ్గుతున్నాయి. రేవంత్ సర్కార్ అనాలోచిత విధానాలు, నిర్ణయాలు రాబడికి గండికొడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుత
నిన్న ఐదు గంటలపాటు రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ నిర్వహించి చర్చించింది ఏమిటి? తీసుకున్న నిర్ణయాలేమిటి? అని ముఖ్యమంత్రి, మంత్రులను శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి నిలదీశారు.
తనను పదేండ్లు ఆశీర్వదిస్తే రాష్ర్టాన్ని ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చి ప్రపంచానికే ఆదర్శంగా నిలబెడతానని, బెంగళూ రు, ముంబై, ఢిల్లీతో కాకుండా న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో పోటీ పడేలా తెలం
సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో ఎక్కడ రైతులు నిలదీస్తారోనని వారిని ముందస్తుగా అరెస్టు చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ జరిగ
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాలన అందించాలని ధ్యేయంగా పెట్టుకున్నదని సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
Telangana Cabinet | రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒక డీఏను వెంటనే చెల్లించాలని, రెండో డీఏను మరో ఆరు నెలల్లో చెల్లించాలని నిర్ణయం తీసుకుంద�
Konda Surekha | హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ మీటింగ్కు వెళ్తూ.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కళ్లు తిరిగి ఆమె కింద పడిపోయారు.