తెలంగాణ ఉద్యమకారులపై గన్ను ఎకుపెట్టిన వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటం నిజంగా దౌర్భాగ్యమని మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలకు, తెలంగాణ ప్రజల ఆకాం�
సీఎం రేవంత్రెడ్డి 51వ సారి ఢిల్లీ వెళ్లనున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో మంగళవారం నుంచి 7వ తేదీ వరకు పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశార�
Journalists | జర్నలిస్టులపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ జర్నలిస్టులు లేకుంటే సీఎం పదవీ దక్కేదా అంటూ పలువురు సీనియర్ జర్నలిస్టులు ప్రశ్నించారు.
KTR | హస్తిన యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి అర్ధ శతకం సాధించారు.. 50 ట్రిప్స్.. జీరో రిజల్ట్స్ అని పేర్కొంటూ సీఎంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్తో కాకు
తెలంగాణ ఆయారాం- గయారాంల పనైపోయింది. ఫిరాయింపును ఎదుర్కోవడమంటే గోడ దూకినంత తేలిక కాదనే తత్వం బోధపడింది. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని బండి లాగడమనే సూత్రం అన్ని వేళలా కుదరదని తేటతెల్లమైంది. రాజ్యాంగ స్ఫూర్�
CM Revanth | రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని, అందుకు అవ
కాజీపేట పట్టణం 48వ డివిజన్ పరిధిలో ఆగస్టు 21, 22, 23, తేదీలలో జరగబోయే కాజీపేట హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బీయబాని దర్గా ఉత్సవాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు ఆహ్వానించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టగానే సచివాలయం మొత్తం టీడీపీ తాజా, మాజీ నేతలతో నిండిపోయింది.
కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నవ్వులపాలవుతున్నది. సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది. పేరులోనే క్రమశిక్షణ ఉంది తప్ప.. కార్యాచరణలో లేదనే విమర్శ లు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తోపాటు ఆయన కుటుంబసభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి మన్న