‘వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను మళ్లించి రైతుల గోస తీర్చాలన్నదే బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్రావు ఆరాటం. అందుకే మూడు నెలలు ఇరిగేషన్ మంత్రిగా అవకాశమిస్తే చేసి చూపుతానని సవాల్ విసిర
మైనర్పై లైంగికదాడి ఆరోపణలు ఎదురొంటూ జైలు లో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు బెయిల్ రావడంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సంచలన వ్యాఖ్�
మేడిగడ్డ బరాజ్ వద్ద ప్రస్తుతం 89,230 క్యూసెకుల ప్రవాహం ఉన్నదని, ఆ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఎందుకు వాడుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించా�
ఒకప్పుడు ఇంజినీరింగ్, మెడిసిన్ విద్య పేద, మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షలా ఉండేది. కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల గ్రామాలు, తండాలు, గూడేల్లోని పేద కుటుంబాల్లో సైతం మొదటి తరం ఇంజినీర్లు, డాక్టర�
‘కీకారణ్యంలో కూంబింగ్ చేయడమంటే గచ్చిబౌలి గ్రేహౌండ్స్ భూములను లాక్కున్నంత తేలిక కాదు సీఎం గారూ. ఇల్లు దాటి బయటకెళ్తే మేము తిరిగి క్షేమంగా వస్తామో? లేదో? తెలియని పరిస్థితులు నాడు ఉండేవి.
Lakshma Reddy | పనికిరాని కొడంగల్ ప్రాజెక్టు NOC కోసం మొత్తం పాలమూరు జిల్లా రైతుల కడుపు కొడుతున్న పాలమూరు ద్రోహి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఫైర్ అయ్యారు. తుంగభద్రపై కర్ణాటక - ఆంధ్ర రాష్ట్రాలు అక్రమ
Harish Rao | తుమ్మిడిహట్టి విషయంలో అగ్రిమెంట్ బైట పెడితే నేను రాజీనామాకి సిద్ధంగా ఉన్నానని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సవాలు విసిరారు.
అగ్రిమెంట్ లేకుంటే రాజక
Harish Rao | మేడిగడ్డ దగ్గర చిన్న రబ్బర్ డ్యామ్ వేసి మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం నీళ్లు వాడుకోవచ్చని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంజనీర్లు ఒక రిపోర్ట్ ఇచ్చారని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు చిత్తశుద్ధి �
harish rao | తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి నీటిని కిందకి వదులుతున్నాడని ఫైర్ అయ్యారు..
రాష్ట్రంలో 14 లక్షల మంది కళాశాల విద్యార్థులకు సంబంధించిన ఫీజుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
Konda Surekha | నా దేవాదాయ శాఖలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి జోక్యం సరికాదు. నాకు సమాచారం ఇవ్వకుండా అధికారులతో కడియం శ్రీహరి సమీక్ష జరిపారని మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.