ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. జీనోమ్ వ్యాలీలో మంగళవారం ఐకార్ బయోలాజిక్స్ కొత్త యూనిట్ నిర్మాణ పనులకు సంబంధించి మంత్రులు
Gadari Kishore | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొనగాడు అయితే మమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్టులు చేశారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ప్రశ్నించారు.
సీఎం రేవంత్రెడ్డి నేటి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పర్యటన నేపథ్యంలో శాలిగౌరారం మండలంలోని పలు గ్రామాల్లో పలువురి బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేయగా గౌడ సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చే�
కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, వాటిని అమలు చేసే సత్తా లేక ప్రశ్నించే వారిపై అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు చేస్తుందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
యాభై ఏండ్ల పాలనలో తెలంగాణ నీటి పారుదల రంగాన్ని, సాగు రంగాన్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 20న నల్లగొండ జిల్లా దేవరకొండ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనను పురస్కరించుకుని హెలీప్యాడ్ స్థలాన్ని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత�
హైదరాబాద్లో నివసిస్తున్న ఏపీ ప్రజల కోసం ఉమ్మడి కోటా నుంచి నీళ్ల వాటాను కేసీఆర్ ఎందుకు అడగలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ మరోసారి సీఎం రేవంత్రెడ్డిని కలిసేందుక నిరాకరించినట్టు తెలిసింది. మూడురోజులపాటు ఢిల్లీలో పడిగాపులు పడినా సీఎంకు ఆయన దర్శనం కాలేదని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్�
‘కృష్ణా, గోదావరి నదీ జలాలపై ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలు, తెలంగాణ రాష్ట్రం వచ్చాక తొమ్మిదన్నరేండ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధం.
చారిత్రక నేపథ్యమున్న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్పై సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రెస్క్లబ్ను ఉద్దేశించి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడె�
‘పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు సరఫరా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే.. అది పకనపెట్టి అబద్ధాలతో నిండిన పీపీటీలో తంపులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున