ఈటల రాజేందర్కు ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించడంపై బీజేపీలో కొందరు సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముఖ్యం గా విజయశాంతి గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
ఈటల రాజేందర్ నాకు పెద్దన్న. రాజకీయంగా ఆయన వేరే పార్టీలో ఉండొచ్చు. ఆయననుచంపేందుకు సుపారీ ఇచ్చారనేది పూర్తిగా అవాస్తవం. ఇన్నేండ్ల బీఆర్ఎస్ రాజకీయంలో అలాంటి చిల్లర రాజకీయాలు, సుపారీ రాజకీయాలు, హత్యా రాజ
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్వే హత్యా రాజకీయాలని, 2018 ఎన్నికల్లో తనను హత్య చేయించడానికి ప్రయత్నించారని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో అనేకమందిని హత్య చేయించిన
రాష్ట్రంలో, హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని శాసనమండలి విప్ పాడి కౌశిక్రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ను వీడి తప్పు చే�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చుతారా? లేదా? అన్న సస్పెన్స్ తెలుగు టీవీ సీరియల్ మాదిరిగా రెండేండ్లుగా సాగుతూనే ఉన్నది. బండి స్థానంలో ఈటల రాజేందర్ను నియమిస్తారన్న ప్రచారానికి చివరికి ఈట�
Bandi Sanjay | రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. తొలి రోజు, మలి రోజు ప్రశ్నపత్రాల లీకేజీ అంటూ బీజేపీ నేతలు నానా హంగామా సృష్టించారు. ఆ నె పం ప్రభుత్వంపై నెట్�
SSC Paper Leak | టెన్త్ హిందీపేపర్ లీకేజీ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో పాత్ర ఉన్న అందరినీ దశలవారీగా విచారించేలా పోలీసులు చర�
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం ఫొటోలను ఉద్దేశపూర్వకంగా పరీక్ష హాల్ నుంచి బయటకు తీసుకొచ్చిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తోపాటు ఆయన పీఏలు పెండ్యాల రాజు, ఎదులాపురం నరేందర్కు పోలీసులు నోటీసులు జార
అప్పటిదాకా సర్పంచ్ కూడా కాదు. కనీసం వార్డ్ మెంబర్ అయినా కాలేదు. అసొంటోడిని ఉద్యమ పార్టీ రెండు దశాబ్దాల కిందటనే అసెంబ్లీ పక్ష నేతను చేసింది. పార్టీలో పెద్దాయన తన పెద్దకొడుకు అంతటి గౌరవం ఇచ్చారు. పార్టీ�
కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో బీజేపీ చేరికల కమిటీ అని ఒకటి ఏర్పాటుచేసి దానికి ఈటల రాజేందర్ను చైర్మన్గా నియమించింది. విడ్డూరమేమంటే దేశంలో ఏ రాజకీయ పార్టీకి, ఇప్పటివరకు ఇలాంటి కమిటీ లేదు. బీజేపీ కొత్తగ�
Minister KTR | సింగరేణి గనులు ఎందుకివ్వరో కేంద్రాన్ని నిలదీయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ చురకలంటించారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చల్లో సింగరేణిపై
బడ్జెట్ అంటే చిట్టాపద్దు కాదు, గుండెగుండెకు ఆత్మబలాన్ని నింపే బ్యాలెన్స్షీట్ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖమంత్రి హరీశ్రావు సుదీర్ఘ ప్రసంగంలో తేల్చిచెప్పారు.