బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకుంటే ఢిల్లీ వరకు ఉరికిస్తామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాత
ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన మరుక్షణమే కోటి రూపాయలతో దొరికింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అనుచరుడై కరీంనగర్ కార్పొరేటర్ భర్త చొప్పరి వేణు అని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
KTR Press Meet | గతంలో ఎన్నడూ లేని విధంగా హుజూరాబాద్, మునుగోడులోనే ఎన్నికలు డబ్బు మయం
అయ్యాయని ఆరోపణలు వచ్చాయని మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయన ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. మును�
మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్రెడ్డి అమ్మకానికి పెట్టాడా? ఎన్నికల్లో వారు చూపించిన అపార అభిమానాన్ని అచ్చంగా కాసులకు అమ్ముకొన్నాడా? తనకు రాజకీయంగా కనీ పెంచిన నల్లగొండ ప్రజల ఆదరణను కాంట్రాక్టుల క�
గత ఉప ఎ న్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ టల రాజేందర్, రఘునందన్రావు కేం ద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చి వారి ని యోజకవర్గాలను అభివృద్ధి చేశారో చెప్పాలని పశుసంవర్ధక శాఖ మంత్రి త లసాని శ్రీనివాస్యాద�
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ది రక్తచరిత్ర అని, రాజకీయాల కోసం నియోజకవర్గంలో అనేకమందిని హత్య చేయించారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన జీవితమంతా హత్యా రాజకీ�
దళితబంధు పథకం అమలు విషయంలో సీఎం కేసీఆర్పై ఈటల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా, వీణవంక మండల కేంద్రంలోని స�
హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి విసిరిన సవాల్కు ఈటల రాజేందర్ ముఖం చాటేశారు. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చర్చా వేదికపైకి ఇచ�