‘హుజూరాబాద్ ఎమ్మె ల్యే ఈటల రాజేందర్ ఇక్కడ ఓటమి భయంతోనే గజ్వేల్లో సీఎం కేసీఆర్పై పోటీ చేస్తానని ప్రేలాపనలు చేస్తున్నాడు.. అడ్రస్ లేని ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడు
హుజూరాబాద్ వేదికగా ఈటల రాజేందర్ ఈ నెల 30న ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఉప ఎన్నికలో తాను గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక్క పైసా గా�
హుజూరా బాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం అభివృద్ధి చేశావో చెప్పాలని అడిగితే సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖం చాటేస్తున్నాడని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఎద్దేవా చేశా రు. హుజూరాబాద్
కేంద్రం నుంచి 100 కోట్లు తెస్తే.. రాష్ట్రం నుంచి 150 కోట్లు తెస్తా రాజేందర్కు పాడి కౌశిక్రెడ్డి సవాల్ యాక్టర్, జోకర్, బ్రోకర్ అంటూ ఎద్దేవా హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద�
నేను సీఎంతో మాట్లాడి 150 కోట్లు తెస్తా ఆగస్టు 5న అభివృద్ధిపై చర్చకు రావాలి ఈటలకు ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి సవాల్ హుజూరాబాద్టౌన్, జూలై 30: ‘నీకు దమ్ముంటే, హు జూరాబాద్ ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి రూ
‘బీజేపీలోకి వెళ్లిన తర్వాత ఈటల రాజేందర్ గొప్పలకు పోతున్నడు. గజ్వేల్లో పోటీ చేస్తానని బీరాలు పలుకుతున్నడు. గజ్వేల్ ఎందుకు? దమ్ముంటే మరోసారి హుజూరాబాద్లో పోటీచేసి గెలువాలి’ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల వరుసగా చేస్తున్న కామెంట్లు పొలిటికల్ జోకులుగా పేలుతున్నాయి. టీఆర్ఎస్ నేతలు తనకు టచ్లో ఉన్నారని, కానీ పేర్లు మాత్రం చెప్పనంటూ ఈటల రాజేందర్ సోమవారం జడ్చర్లలో వ్�
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. జమున హేచరీస్ పరిశ్రమ పేరుతో కబ్జా చేసిన తమ భూములను తిరిగి ఇప్పించాలని బాధిత రైతులు ఆందోళనకు దిగారు. శనివారం మెదక్ జిల్లా వెల్దుర్తిలో మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీ కొ�
కేసీఆర్పై ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకోం హుజూరాబాద్ టీఆర్ఎస్ ఇన్చార్జి గెల్లు జమ్మికుంట, మే23: ఈటల రాజేందర్ ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ రాజకీయం చేయడంలో దిట్ట అని, తన ఉనికి కోసం చిల్లర రాజకీయాలు చేస్�
బీజేపీ నేతల మధ్య అభిప్రాయభేదాలు రోజుకొకటిగా బయటపడుతున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొదలుపెట్టిన ప్రజాసంగ్రామ యాత్రతో ఇవి మరింత తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తమకు తగిన ప్రాధాన్యం ఇవ్�
కుమ్ములాటలతో రెండుగా చీలిన రాష్ట్ర పార్టీ బండి మీడియా ప్రకటనల సాక్షిగా బట్టబయలు కానరాని ఎమ్మెల్యే రఘునందన్, ఈటల ఫొటోలు బండి ఒంటెత్తుపోకడపై బాహాటంగానే చర్చలు హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బ్రోకర్ రాజకీయాలు చేయడం మానుకోవాలని సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హితవు పలికారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం
అన్నా! కులాసేనా?.. నువ్వు కులాసేనా తమ్మీ…అది జెప్పు ముందు.. ఈ పోస్టులో ఉన్నోన్ని కులాసగా ఉండనిస్తారే… నీకు తెల్వదా ఏంది? ఏమైందే… అంత రంది పడుతున్నవు.. మీ పార్టీలో ఎట్ల ఉందో.. గికడ మా పార్టీల గూడ గట్లే ఉందే.
‘35 ఏండ్ల పాటు ఓడిపోకుండా అనేకసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన వ్యక్తికి (సీఎం కేసీఆర్) ప్రజల నాడి తెల్వదా? ఇప్పుడు ప్రశాంత్కిశోర్ అవసరం పడిందా? పీకే అవసరం పడిందంటేనే తన కాళ్ల కింది భూమి కదిలిపోతున్�