‘35 ఏండ్ల పాటు ఓడిపోకుండా అనేకసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన వ్యక్తికి (సీఎం కేసీఆర్) ప్రజల నాడి తెల్వదా? ఇప్పుడు ప్రశాంత్కిశోర్ అవసరం పడిందా? పీకే అవసరం పడిందంటేనే తన కాళ్ల కింది భూమి కదిలిపోతున్�
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బంధువులు తమ భూములను ఆక్రమించారని దళిత మహిళా మండలి సభ్యులు ఆరోపించారు. కబ్జాకోరుల నుంచి తమ భూములను విడిపించి, ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు
ఎన్నికల వేళ లెక్కలేనన్ని వాగ్దానాలుబాండు పేపర్లు.. బండెడు హామీలుపసుపు బోర్డు తెస్తానని ప్రగల్భాలునిధుల వరద పారుతుందని గప్పాలుతుపాకీ రాముళ్ల అవతారాల్లో మాయమూడేండ్లలో ఎంపీలుగా చేసింది లేదుకేంద్రం నుం�
కేంద్రం స్పష్టమైన వైఖరి ప్రకటించాలి బయ్యారంలో ఎమ్మెల్యే ఈటలకు నిరసన సెగ బయ్యారం, జనవరి 28: రాష్ట్ర విభజన చట్టంలోని హామీమేరకు మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమ
‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విభేదాలు స్వతంత్ర అభ్యర్థికి ఈటల ప్రచారం పార్టీ అధ్యక్షుడు బండి మాట బేఖాతరు ముగ్గురు కార్పొరేటర్లకు బండి నోటీసులు ఈటల విషయంలో మాత్రం మీనమేషాలు కరీంనగర్ ప్రతినిధి, డిసె�
జమ్మికుంట, నవంబర్ 24: హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఈటల రాజేందర్కు పోలీసులు బుధవారం నోటీసులు అందజేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఈటల జమ్మికుంట �
మెదక్ కలెక్టర్ హరీశ్ వెల్లడి వెల్దుర్తి, నవంబర్ 20: రైతుల ఫిర్యాదు మేరకు జమున హ్యాచరీస్ భూకబ్జాకు సంబంధించిన సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు మెదక్ కలెక్టర్ హరీశ్ తెలిపారు. మెదక్ జిల్లా మా
వెల్దుర్తి, నవంబర్ 18: తమ భూములు కబ్జా అయినట్టు రైతులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆధీనంలోని భూములను సర్వే చేస్తున్నామని మెదక్ కలెక్టర్ హరీశ్ తెలిపారు. జమున హ్యాచరీస్ భూకబ�
Etela Rajender | బీజేపీ నేత ఈటల రాజేందర్కు సంబంధించిన భూ ఆక్రమణలపై సర్వే ప్రారంభమైంది. జమున హ్యాచరీస్కు సంబంధించిన భూముల్లో అధికారులు సర్వే చేపట్టారు.
తూప్రాన్/రామాయంపేట/వెల్దుర్తి, నవంబర్ 15: మెదక్ జిల్లా వెలుర్ధి మండలం అచ్చంపేటలో దళితుల భూములను కాజేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే సభ్యత్వం తక్షణమే రద్దు చేయాలని దళిత సంఘాలు డిమాండ