ఉమ్మడి పాలనలో నీళ్లు లేక తండ్లాడిన నేల అది.. ఇప్పుడు వరుసగా ఆరు సీజన్ల పాటు కాళేశ్వరం నీళ్లు అందుకొంటూ సస్యశ్యామలమైంది. ఇదే కదా రైతులకు అసలైన పండుగ. అందుకే.. లక్షలాదిగా తరలివచ్చిన రైతులు, ప్రజలు ముఖ్యమంత్ర�
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అడవుల ఖిల్లా ములుగు జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో రూ.131.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున�
ఈ ఏడాది 3,08,670 మహిళా సంఘాల సాధికారత కోసం రూ.15 వేల 37 కోట్ల బ్యాంకు లింకేజీ సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నిర్దేశించారు. మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అవతరణ వేడుకల నిర్వహణపై ప్రజాప
గ్రామ పంచాయతీల బిల్లుల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,190 కోట్ల నిధులను విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ ప్రధాన కార్�
పరిపాలనను ప్రజలకు దగ్గరికి చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నది. గ్రామాల అభివృద్ధి లో కీలకమైన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని పునర్వ్యస్థీకరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్�
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఆదరణను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడు
రాష్ట్రంలో రైతులు పండిస్తున్న పంట ఉత్పత్తులన్నింటికీ గిట్టుబాటు ధర కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ �
Errabelli Dayakar Rao | అకాల వర్షాలు రైతులను ఆగం చేశాయని, అనేక మంది రైతులు పంటలు నష్టపోయారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేంద్రం కాదన్నా.. వద్దన్నా సీఎం కేసీఆర్ ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు చేస్తున్�
మీరు ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని పదిలంగా పెట్టుకోండి. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే దాకా ఈ చప్పట్లు మోగుతూనే ఉండాలె. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడమే మీరు ఆయనకు చెప్పే నిజమైన కృతజ్ఞత. పల్లెల�
మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థిక స్వావలంబన సాధించడమే సర్కారు లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు.
ప్రధాని మోదీకి దమ్ముంటే అదానీ ఉదంతంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ తన కార్పొరేట్ దోస్తులకు రూ.12 లక్షల కోట్ల బ్యాంకు రు�