రాష్ట్రంలో 9 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో సాగింది. కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లోని న
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల్ల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని, ఫలితంగా వైద్య విద్యలో దేశంలోనే తెలంగాణ నంబర్వన్గా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖల మంత్రి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతే గ్రామాల అభివృద్ధి జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణలో భాగంగా ఆదివారం హనుమకొండ కలెక్
వాల్మీకి మహర్షి జన్మస్థలమైన వల్మిడిలో రూ.50 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయాన్ని వచ్చే నెల 4న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజు పాలకుర్తిలోని సోమన�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరఫున అసెంబ్లీ ఎన్నికల బరిలో పలువురు ఉద్ధండులు పోటీ పడుతున్నారు. గెలవడం అలవాటుగా మార్చుకున్న కొందరు ఈ సారి కూడా గెలిచి రికార్డు దిశగా పయణిస్తున్నారు.
అందరికంటే ముందే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రతిపక్షాలు బిత్తరపోయేలా చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను 9మంది సిట్టిం
రాష్ట్రంలో అడవుల శాతం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టి సత్ఫలితాలు సాధించింది. ఇప్పుడు పచ్చదనం పెంపునకు తోడు ప్రభుత్వ స్థలాల రక్షణే లక్ష్యంగా సర్కారు కొత్తగా దశాబ్ది సంపద వనాలన�
అనాథ పిల్లలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారిని ప్రభుత్వం అక్కున చేర్చుకొని కన్నబిడ్డలుగా చూసుకునే గొప్ప విధానాన్ని త్వరలోనే అమలు చేస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్�
ప్రజలకు సేవ చేసే వాళ్లనే ఆదరిస్తారని, ప్రజాసేవకే తన జీవితం అంకితమని, సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని, ట్రస్ట్ ద్వారా అనేక సేవలు చేస్తున్నానని గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రి
వరదలతో ప్రజలెవరూ భయపడొద్దని.. ప్రభుత్వం అండగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం రాత్రి ఆయన హంటర్రోడ్డులోని సాయినగర్కాలనీ, ఎన్టీఆర్నగర్కాలనీ, బృందావనకాలనీ, సంతోషిమాతకాలనీల్లో�
అన్నివర్గాల ప్రజల సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యేయమని, ఇందుకనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
వ్యవసాయానికి మూడు గంటలు కరెంటిస్తే చాలని కాంగ్రెస్ అంటోందని, ఆ పార్టీ వద్దు.. మళ్లీ పాత రోజులొద్దని రైతులు స్పష్టం చేశారు. రైతులకు 24గంటల కరెంట్ వద్దని, మూడు గంటలు సరిపో తుందన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ