వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గట్టెక్కేందుకుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర�
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో సాధించిన ప్రగతి ప్రస్థానంపై కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ శ్వేతపత్రాల పేరుతో అబద్ధాలు ప్రచారం చేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది.
ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు అధైర్య పడొద్దని.. పార్టీ శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధైర్యం చెప్పారు.
BRS leader | గుండెపోటుతో హఠాన్మరణం చెందిన బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డికి కుటుంబ సభ్యులు, బంధువులు, గులాబీ శ్రేణులు కన్నీటి వీడ్కోలు పలికారు.
ఈ సభకు హాజరైన లక్ష మందిని చూస్తే పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు గెలువడం, రాష్ట్రంలో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అర్థమవుతున్నదని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే డ
పాలకుర్తి నియోజకవర్గంలో బాహుబలి లాంటి బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు రంగంలో ఉన్నారని, ఆయనను ఢీకొనాలంటే చెమటోడ్చాలని పాలకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆశించిన ఎర్రంరెడ్డి తిరు�
‘గోడలపై పేర్లు రాసెటోడివి.. ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసినోడివి.. నువ్వొక బ్రోకర్.. చీటర్.. పైసలకు అమ్ముడుబోయే క్యారెక్టర్లెస్ గాడివి.. నువ్వెంత? నీ బతుకెంత? అమెరికాలో పెద్ద కంపెనీకి సీఈవో పనిచేసిన కేట�
సర్కారు దవాఖానల్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా వు అన్నారు. శనివారం ఎంజీఎంలో �