ప్రజలకు సేవ చేసే వాళ్లనే ఆదరిస్తారని, ప్రజాసేవకే తన జీవితం అంకితమని, సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని, ట్రస్ట్ ద్వారా అనేక సేవలు చేస్తున్నానని గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రి
వరదలతో ప్రజలెవరూ భయపడొద్దని.. ప్రభుత్వం అండగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం రాత్రి ఆయన హంటర్రోడ్డులోని సాయినగర్కాలనీ, ఎన్టీఆర్నగర్కాలనీ, బృందావనకాలనీ, సంతోషిమాతకాలనీల్లో�
అన్నివర్గాల ప్రజల సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యేయమని, ఇందుకనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
వ్యవసాయానికి మూడు గంటలు కరెంటిస్తే చాలని కాంగ్రెస్ అంటోందని, ఆ పార్టీ వద్దు.. మళ్లీ పాత రోజులొద్దని రైతులు స్పష్టం చేశారు. రైతులకు 24గంటల కరెంట్ వద్దని, మూడు గంటలు సరిపో తుందన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ సన్మానించి జన్మ
సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.50కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులతో మానుకోటలో ప్రగతి బాట పట్టనున్నది. ఆ నిధులతో మానుకోట రూపురేఖలు మార్చే విధంగా పలు అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, �
బయ్యారంలో ఉక్కు కర్మాగారం, ములుగులో గిరిజన యూనివర్సిటీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా.. కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్కు తరలించుకుపోయినందుకు ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పా
ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు.. దాని ముందు భద్రతా సిబ్బంది. చీమల దారుల్లా ముంబై జాతీయ రహదారి-65పై దాదాపు ఆరేడు కిలో మీటర్ల పొడవునా కార్లు.. ఊరున్న చోట దారికిరువైపులా జనసందోహం.
Telangana Decade Celebrations | తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్ర
హరితహారం ప్రగతికి సోపానమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం మైలారం గ్రామంలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమీపంలో జిల్లా అటవీ శాఖాధికారి వసంత సారథ్యంలో తెలంగాణ �
ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన మిషన్భగీరథ కార్యక్రమంతో రాష్ట్రంలో మంచినీటి సమస్య తీరిపోయిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మంచినీళ్ల పండుగను నిర్వహించనున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మిషన్ భగీరథ విజయోత్సవ సభ ను నిర్వహిస్తారు. ముఖ్య అతిథులుగా మంత్రులు �