రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ సన్మానించి జన్మ
సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.50కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులతో మానుకోటలో ప్రగతి బాట పట్టనున్నది. ఆ నిధులతో మానుకోట రూపురేఖలు మార్చే విధంగా పలు అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, �
బయ్యారంలో ఉక్కు కర్మాగారం, ములుగులో గిరిజన యూనివర్సిటీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా.. కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్కు తరలించుకుపోయినందుకు ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పా
ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు.. దాని ముందు భద్రతా సిబ్బంది. చీమల దారుల్లా ముంబై జాతీయ రహదారి-65పై దాదాపు ఆరేడు కిలో మీటర్ల పొడవునా కార్లు.. ఊరున్న చోట దారికిరువైపులా జనసందోహం.
Telangana Decade Celebrations | తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్ర
హరితహారం ప్రగతికి సోపానమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం మైలారం గ్రామంలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమీపంలో జిల్లా అటవీ శాఖాధికారి వసంత సారథ్యంలో తెలంగాణ �
ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన మిషన్భగీరథ కార్యక్రమంతో రాష్ట్రంలో మంచినీటి సమస్య తీరిపోయిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మంచినీళ్ల పండుగను నిర్వహించనున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మిషన్ భగీరథ విజయోత్సవ సభ ను నిర్వహిస్తారు. ముఖ్య అతిథులుగా మంత్రులు �
ఉమ్మడి పాలనలో నీళ్లు లేక తండ్లాడిన నేల అది.. ఇప్పుడు వరుసగా ఆరు సీజన్ల పాటు కాళేశ్వరం నీళ్లు అందుకొంటూ సస్యశ్యామలమైంది. ఇదే కదా రైతులకు అసలైన పండుగ. అందుకే.. లక్షలాదిగా తరలివచ్చిన రైతులు, ప్రజలు ముఖ్యమంత్ర�
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అడవుల ఖిల్లా ములుగు జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో రూ.131.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున�
ఈ ఏడాది 3,08,670 మహిళా సంఘాల సాధికారత కోసం రూ.15 వేల 37 కోట్ల బ్యాంకు లింకేజీ సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నిర్దేశించారు. మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అవతరణ వేడుకల నిర్వహణపై ప్రజాప
గ్రామ పంచాయతీల బిల్లుల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,190 కోట్ల నిధులను విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ ప్రధాన కార్�