కేంద్రంలోని బీజేపీ కుట్రలో భాగంగానే పేపర్ లీకేజీ అని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. లీకేజీల వెనుక మోదీ నమో సంస్థ కుట్రలున్నాయన్నారు. బుధవారం సాయంత్రం హనుమకొండలోని మంత�
2021-22 సంవత్సరానికి గానూ రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రామపంచాయతీలను 9 అంశాల్లో ఎంపిక చేశారు. పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాల పెంపుదల విభాగంలో రాజోళి మండలంలోని మాన్దొడ్డి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచిం�
వడగండ్ల బాధితులకు భరోసానిచ్చేందుకు రైతు బాంధవుడు వస్తున్నాడు. ఆరుగాలం కష్టించి వేసిన పంట చేతికొచ్చే సమయంలో నీటిపాలై ఆగమైన రైతన్నకు కొండంత ధైర్యం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం వరంగల్, మహబూ�
గుండె కొట్టుకోవడం ఆగినప్పుడు లేదా ఊపిరితిత్తులు శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వెంటనే ప్రాణరక్షణ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన సీపీఆర్పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ�
సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కే విజయరామారావు (85) సోమవారం కన్నుమూశారు. ఆయనకు మధ్యాహ్నం 1.30 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జూబ్లీహిల్స్లోని అపోలో దవాఖానకు తరలించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానమున్న వారికీ పోటీ చేసే అర్హత కల్పించేలా సవరణ తేవాలని 1995 ఎన్నికల చట్టం రద్దు ఉద్యమ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిమాన్ గాంధీనాయక్ కోరారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో అమాత్యుడు రామన్న ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించారు. తొర్రూరు వేదికగా రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్�
Minister KTR | వరంగల్కు చెందిన మెడికో ప్రీతి కుటుంబాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బుధవారం పరామర్శించారు.