సీఎం కేసీఆర్ ఈ నెల 12న ఉదయం 10 గంటలకు హెలీక్యాప్టర్ ద్వారా మహబూబాబాద్లోని గిరిజన భవనం సమీపంలో చేరుకుంటారు. 10.30 గంటలకు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభింస్తారు.
తెలంగాణలోని ప్రతి పల్లె ముఖ్రా(కే) కావాలని, ఈ గ్రామా న్ని ఆదర్శంగా చేసుకొని రాష్ట్రంలోని పల్లెలు స్వయం స మృద్ధి బాటలో పయనించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
kikala sathyanarayana | విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సుమారు 800 సినిమాలలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి నవరస నటసార్వభౌముడిగా
స్వయం సహాయక మహిళా సంఘాలకు ప్రతి మండల కేంద్రంలో భవనాలు నిర్మించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ దవాఖానలు పటిష్టమై పేదల పెన్నిధిగా మారాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా�
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంటికి వచ్చిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు హారతి ఇస్తున్న సోదరి లక్ష్మీబాయి. వీర తిలకం దిద్దుతున్న కూతురు కల్వకుంట్ల కవిత.
టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతగానో దోహదం చేస్తాయని డీసీసీబీ వైస్చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాక