అరవై ఏళ్ల ఆంధ్రోళ్ల పరిపాలనలో సాగు నీళ్లు కరువై ఏవుసాన్ని పక్కన పెట్టి పొట్ట చేతబట్టుకుని పట్నాలకు వలస పోయిన తెలంగాణ కర్షకుల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పం
నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ పథకాలు వారికి పకడ్బందీగా అందే లా కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్భగీరథ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు టీఆర్ఎస్ నేతలకు సూచించారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
Minister Dayakar Rao | సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల
Errabelli Dayakar rao | ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఇలపావులూరి మురళీ మోహన్ రావు మృతిపట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని రోడ్లు అద్దంలా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు తీరనిలోటని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హనుమకొండలోని మందాడి నివాసం వద్ద ఆయన పార్థివ దేహానికి మంత్రి నివాళులర్పించా
Errabelli Dayakar Rao | రైతులు పండించిన ఆఖరి గింజవరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురంలో వానాకాలం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరి�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు కుట్రలు పన్నిన బీజేపీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. అధికార దాహంతో అంధకారంలో ఉన్న బీజేపీ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తోందని ఆయన ఆరోపించారు.
Errabelli dayakar rao | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫైరయ్యారు. నోరు అదుపులోపెట్టుకుని మాట్లాడాలని సూచించారు. మునుగోడుకు వచ్చి పచ్చి అబద్ధాలు
దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పీడ పోవాలె.. జాతీయ పార్టీ బీఆర్ఎస్ రావాలని ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
Errabelli Dayakar rao | తెలంగాణ పథకాలను కేంద్ర మంత్రులు ప్రశంసిస్తుంటే గల్లీ బీజేపీ నేతలు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. మిషన్ భగీరథకు కేంద్ర అవార్డుపైనా బీజేపీ