Errabelli Dayakar rao | దేశంలోనే అత్యంత ప్రజాదరణ, అత్యధిక సభ్వత్వాలు కలిగిన పార్టీ టీఆర్ఎస్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. భవిష్యత్తు, ప్రజల అభిమానం లేని ప్రతిపక్షలతో ఒరిగేదేమీ లేదన్నారు.
పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్, ఆగస్టు 20: తెలంగాణలో మతచిచ్చు పెట్టొద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బీజేపీ నేతలకు సూచించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్క�
Errabelli Dayakar rao | స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా వచ్చిన ఈ స్వాతంత్య్ర వేడుక ప్రత్యేకమైనదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. స్వతంత్ర సమరయోధుల
జాతీయ పతాకాలతో పరుగులు త్యాగధనుల స్మరణతో ఫ్రీడం రన్ పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు వైభవంగా స్వతంత్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 11: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొన�
వన మహోత్సవంలో భారీగా మొక్కల పెంపకం ఫ్రీడంపార్కులు ప్రారంభించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు స్వాతంత్య్రయోధుల త్యాగాలను స్మరిస్తూ వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 10: భారత స్వాతంత్య్ర వజ్ర
స్వయంగా అందజేసిన మంత్రులు విద్యార్థుల కోసం ‘గాంధీ’ సినిమా వేడుకల పై మంత్రుల సమీక్షలు అట్టహాసంగా 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 9: స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా కొన�
రాష్ట్రంలో పశుసంపద పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామాల్లో పెద్ద ఎత్తున గొర్రెలను పంపిణీ చేశామన్నారు.
Errabelli dayakar rao | మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. మంత్రి సత్యవతి మాతృమూర్తి గుగులోత్ దస్మా పార్థీవదేహం
హైదరాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరో రాష్ట్రస్థాయి పదవి దక్కింది. ప్రముఖ నృత్య కళాకారిణి దీపికారెడ్డి రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్గా ప్రభుత్వం నియమించింది. ఆమె నియామకంపై మంత్రి ఎర్రబెల్లి �
Minister KTR | ప్రపంచపటంలో ఐటీ రంగానికి ఐకాన్ మంత్రి కేటీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి నిరంతరం కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తన్నారు.
ఆర్థిక లావాదేవీలు సహా అనేక సేవలు మహిళా సంఘాలకు 15 వేల కోట్ల రుణాలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడి బ్యాంకు సఖులకు బయోమెట్రిక్ పరికరాలు హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో బ్యాంకింగ్ సేవ
నిధులు, నీళ్లు, ఉద్యోగాలు సీఎం కేసీఆర్తోనే సాధ్యం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించిన ఘనత బీజేపీది పంచాయతీరాజ్శాఖ cx పాలకుర్తి రూరల్/తొర్రూరు, జూలై 20: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ, హోంమంత్�
Errabelli Dayakar rao | గోదావరి వరదతో నీటమునిగిన ఏజెన్సీ ప్రాంతాల్లో మంద్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. గోదావరి నది ఉధృతిని, ముంపు ప్రాంతాలు, వర్షాలతో దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు.
సహాయక చర్యల్లో మంత్రులు, నేతలు పునరుద్ధరణ, పునరావాస చర్యల్లో సర్కారు టూర్లలో కాంగ్రెస్, బీజేపీ నేతలు వరద సహాయక చర్యల్లో రాష్ట్ర మంత్రులు ముంపు బాధిత ప్రజలకు అండ హామీలిచ్చి భరోసా కల్పించిన మన నేతలు హైదర�
ఆటా మహాసభల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కవిత శనివారం అమెరికా చేరుకొన్నారు. వాషింగ్టన్ విమానాశ్రయ�