ఆర్థిక లావాదేవీలు సహా అనేక సేవలు మహిళా సంఘాలకు 15 వేల కోట్ల రుణాలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడి బ్యాంకు సఖులకు బయోమెట్రిక్ పరికరాలు హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో బ్యాంకింగ్ సేవ
నిధులు, నీళ్లు, ఉద్యోగాలు సీఎం కేసీఆర్తోనే సాధ్యం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించిన ఘనత బీజేపీది పంచాయతీరాజ్శాఖ cx పాలకుర్తి రూరల్/తొర్రూరు, జూలై 20: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ, హోంమంత్�
Errabelli Dayakar rao | గోదావరి వరదతో నీటమునిగిన ఏజెన్సీ ప్రాంతాల్లో మంద్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. గోదావరి నది ఉధృతిని, ముంపు ప్రాంతాలు, వర్షాలతో దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు.
సహాయక చర్యల్లో మంత్రులు, నేతలు పునరుద్ధరణ, పునరావాస చర్యల్లో సర్కారు టూర్లలో కాంగ్రెస్, బీజేపీ నేతలు వరద సహాయక చర్యల్లో రాష్ట్ర మంత్రులు ముంపు బాధిత ప్రజలకు అండ హామీలిచ్చి భరోసా కల్పించిన మన నేతలు హైదర�
ఆటా మహాసభల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కవిత శనివారం అమెరికా చేరుకొన్నారు. వాషింగ్టన్ విమానాశ్రయ�
ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమార్గౌడ్ ఖైరతాబాద్, జూలై 1: జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలకు చెక్ పవర్ ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఎంపీసీటీల సంఘం రాష్ట�
సోమనాథ కళాపీఠం సేవలు భేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి, జూన్ 26: ప్రపంచ స్థాయికి సోమనాథుడి కీర్తిని చాటిచెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమనాథ కళాపీఠం
గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఎర్రబెల్లి ట్రస్ట్ సహకారంతో వందేమాతరం ఫౌండేషన్ డైరెక్టర్ రవీంద్ర ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలను నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర�
పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొర్రూరు, జూన్ 13: దేశానికి కేసీఆర్ దిశానిర్దేశం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, ఆయన నాయకత్వం వహిస్తే తెలంగాణ మాదిరే దేశం అభివృద్ధి సాధిస్తుందని పంచా�
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. ఏడో రోజైన గురువారం మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. వీధ�
రెండోరోజు పల్లె, పట్టణ ప్రగతి ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడే సమస్యల పరిష్కారం పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్, జూన్ 4 ( నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్: పల్లె, పట్టణ ప్రగతి కార్యక్�
మొదటి రోజు ర్యాలీలు, గ్రామసభలు పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన ఒక్కరోజే 6 వేల టన్నుల చెత్త తొలగింపు కొత్తగా నాలుగు వేల నల్లా కనెక్షన్లు 102 క్రీడా ప్రాంగణాలు ప్రారంభం పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు హ
కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా కొన్ని బిల్లులు పెండింగ్లో పడుతున్నాయని మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు కేంద్రం నుంచి రూ.1,100 కోట్