ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణపై విషం చిమ్ముతూ, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 4.53 లక్షల బస్తాల ధాన్�
గ్రేటర్ పరిధిలో రూ.27 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం మరో రూ.150 కోట్ల పనులకు శంకుస్థాపన నర్సంపేటలోనూ పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలు, అభయహస్తం చెక్కుల పంపిణీకి ఏ�
సంగారెడ్డి : వడ్డీ లేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ సూచించారు. సంగారెడ్డి పట్టణంలో డ్వాక్రా మహిళలకు స్త్రీ నిధి రుణాలు, అభయహస్తం కార్పస్ ఫండ్ పంపిణీ చేశారు. కార్యక్ర�
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘మన ఊరు - మన బడి’తో రాష్ట్రంలోని సర్కారు బడులకు మహర్దశ పట్టనున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా
జనగామ : బాబా సాహేబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ల స్ఫూర్తితోనే తెలంగాణలో పాలన కొనసాగుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా జ�
బాధ్యులందరిపైనా కఠిన చర్యలు ఆర్ఐసీయూ హెచ్వోడీపై విచారణ బ్లాక్ లిస్ట్లో శానిటేషన్ కాంట్రాక్ట్ సంస్థ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి వరంగల్, ఏప్రిల్ 1(నమస్తేతెలంగాణ): వరంగల్ ఎంజీఎం హాస్పిటల్
అతి తకువ వడ్డీకే రుణాలు ఇస్తున్న ఏకైక సంస్థ వచ్చే నెల నుంచి అర్హులకు ఆసరా పింఛన్లు వార్షిక సమావేశంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్న స్త్�
అర్హులకు దరఖాస్తు అవకాశం కల్పిస్తాం మంత్రి ఎర్రబెల్లి వెల్లడి హైదరాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ): నెల రోజుల్లో కొత్త పింఛన్లు ఇస్తామని, అర్హత గల వారికి దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తామని గ్రామ�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటన తెలంగాణ చరిత్రలో కలకాలం నిలిచిపోతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Errabelli Dayakar Rao ) పేర్కొన్నారు. ఇప్పటికే 1.34 లక్షల ఉ�
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో విద్య, ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఆదివారం గచ్చిబౌలిలోని టీ-హబ్లో అమెరికన్ తెలం
ఢిల్లీ తరహా విద్యావ్యవస్థ అందుబాటులోకి.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చినమడూరులో మన ఊరు- మన బడి కార్యక్రమంపై అవగాహన పాలకుర్తిలో అధికారులతో సమీక్ష దేవరుప్పుల/ పాలకుర్తి రూరల్, మార్చి 4 : మన ఊరు- మన బడితో స�
పాఠశాలలకు పూర్వవైభవం తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కావాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అ