రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలిటీడీఎఫ్- యూఎస్ఏ ప్రవాసీ తెలంగాణ దివస్లో మంత్రులు వేముల, ఎర్రబెల్లిరవీంద్రభారతి, డిసెంబర్ 12: బంగారు తెలంగాణ అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా ప్రవాస భారతీయులు భాగస్వాముల
జనగామ: జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం, చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డు వద్ద రూ.కోటి విలువైన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేశారు. అందులో 13.5 లక్షల విలువైన
జనగామ : రాష్ట్రంలోని ప్రతి వ్యక్తీ రెండు డోసుల కరోనా టీకాలు వేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. అందరికీ 2వ డోస్ టీకాలు అందేలా చూ
సీఎం దృష్టికి సమస్యలను తీసుకెళ్తా: మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎకడా లేనివిధంగా గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచిం�
తెలంగాణ వడ్లు కొంటరా? కొనరా రేపు అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు అనుమతి కోరుతూ జిల్లా కలెక్టర్లకు లేఖలు ధర్నాల ఏర్పాట్లలో నేతలు తలమునకలు నిరసన సెగలు ఢిల్లీకి తాకేలా కార్యాచరణ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి
ఒప్పించే దమ్మూ, ధైర్యం బండి సంజయ్కి ఉన్నదా? కేంద్రం నుంచి లేఖ తీసుకొస్తే కాళ్లు పట్టుకొంటాం బీజేపీ నేతలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం పాలకుర�
పోడు రైతులు | పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూనే ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన స�
కేంద్ర ప్రభుత్వ మాసపత్రికలో తెలంగాణ పల్లెల విజయగాథలు పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడి హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ మాసపత్రిక యోజనలో తెలంగాణ పల్లెల విజయ
ప్రతి ఊరి నుంచి వరంగల్కు బస్సు విపక్షాలకు చెంపపెట్టులా సమాధానం ఇవ్వాలి హుజూరాబాద్ కోసమే బండి దొంగదీక్ష: ఎమ్మెల్యే ఆల నియోజకవర్గాల్లో జోరుగా సన్నాహక సమావేశాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 29: �
మంత్రి సబితాఇంద్రారెడ్డి జాతరలా విజయగర్జనకు రావాలి: మంత్రి ఎర్రబెల్లి నియోజకవర్గాల్లో జోరుగాసన్నాహక సమావేశాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 28: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా
పలు ప్రాంతాలను సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావువరంగల్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆర్ఎస్ ఏర్పడి 20 ఏండ్లయిన సందర్భంగా నవంబర్ 15న వరంగల్ నగరంలో నిర్వహించనున్న విజయగర్జన సభకు ఏర�
Errabelli Dayakar Rao: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది సందర్భంగా నవంబర్ 15న వరంగల్లో నిర్వహించనున్న తెలంగాణ విజయగర్జన సభ ఏర్పాట్లకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి
సామాజిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ సురేపల్లి సుజాత దసరా పండుగను పురస్కరించుకొని సమకూర్చిన దుస్తులను మంగళవారం ములుగు జిల్లా తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ర�