ఒప్పించే దమ్మూ, ధైర్యం బండి సంజయ్కి ఉన్నదా? కేంద్రం నుంచి లేఖ తీసుకొస్తే కాళ్లు పట్టుకొంటాం బీజేపీ నేతలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం పాలకుర�
పోడు రైతులు | పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూనే ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన స�
కేంద్ర ప్రభుత్వ మాసపత్రికలో తెలంగాణ పల్లెల విజయగాథలు పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడి హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ మాసపత్రిక యోజనలో తెలంగాణ పల్లెల విజయ
ప్రతి ఊరి నుంచి వరంగల్కు బస్సు విపక్షాలకు చెంపపెట్టులా సమాధానం ఇవ్వాలి హుజూరాబాద్ కోసమే బండి దొంగదీక్ష: ఎమ్మెల్యే ఆల నియోజకవర్గాల్లో జోరుగా సన్నాహక సమావేశాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 29: �
మంత్రి సబితాఇంద్రారెడ్డి జాతరలా విజయగర్జనకు రావాలి: మంత్రి ఎర్రబెల్లి నియోజకవర్గాల్లో జోరుగాసన్నాహక సమావేశాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 28: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా
పలు ప్రాంతాలను సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావువరంగల్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆర్ఎస్ ఏర్పడి 20 ఏండ్లయిన సందర్భంగా నవంబర్ 15న వరంగల్ నగరంలో నిర్వహించనున్న విజయగర్జన సభకు ఏర�
Errabelli Dayakar Rao: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది సందర్భంగా నవంబర్ 15న వరంగల్లో నిర్వహించనున్న తెలంగాణ విజయగర్జన సభ ఏర్పాట్లకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి
సామాజిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ సురేపల్లి సుజాత దసరా పండుగను పురస్కరించుకొని సమకూర్చిన దుస్తులను మంగళవారం ములుగు జిల్లా తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ర�
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): తమ సమస్యలను పరిష్కరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఈ-పంచాయతీ ఆపరేటర్లు కోరారు. శనివారం ఈ మేరకు బంజారాహిల్స్లో ఆయనకు వ�
హోంమంత్రి మహమూద్ అలీ మైనార్టీల సంక్షేమం, అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేండ్ల పాలనలో మైనార్టీల జీవితాల్లో వెలుగులొచ్చాయని చ�
ఓవరాల్ చాంప్ రైల్వేస్ ముగిసిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 19: ఐదు రోజులుగా క్రీడాభిమానులను అలరించిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి.
‘స్థానిక’ ప్రతినిధులు భాగస్వాములుకండి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపు హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి టీకా వేసేందుకు గురువారం నుం�