హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): తమ సమస్యలను పరిష్కరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఈ-పంచాయతీ ఆపరేటర్లు కోరారు. శనివారం ఈ మేరకు బంజారాహిల్స్లో ఆయనకు వ�
హోంమంత్రి మహమూద్ అలీ మైనార్టీల సంక్షేమం, అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేండ్ల పాలనలో మైనార్టీల జీవితాల్లో వెలుగులొచ్చాయని చ�
ఓవరాల్ చాంప్ రైల్వేస్ ముగిసిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 19: ఐదు రోజులుగా క్రీడాభిమానులను అలరించిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి.
‘స్థానిక’ ప్రతినిధులు భాగస్వాములుకండి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపు హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి టీకా వేసేందుకు గురువారం నుం�
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధించి తెలంగాణలో తిరగండి ఏ మొహం పెట్టుకొని జనం మధ్యకు వస్తున్నారు? దొడ్డు వడ్లు కొనబోమని రైతుల్ని ముంచిన కేంద్రం బీజేపీపై మంత్రి ఎర్రబెల్లి, చీఫ్విప్ దాస్యం, ఎమ్మెల్సీ పోచంపల్�
ఖైరతాబాద్: మండల పరిషత్లకు కేటాయించిన రూ.500 కోట్ల నిధుల విడుదల కోసం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడీల కుమార్ గౌడ్ కోరారు. సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్ర
Errabelli Dayakar Rao: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) వర్ధంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి ఆదేశం హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లకు వెంటనే మరమ్మతు చేయాలని ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధ
చివరి ఆయకట్టుకూ సాగు నీళ్లిస్తాం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష వరంగల్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ జల ప్రదాత, సీఎం కేసీఆర్ కృషితోనే దేవాదుల ప్రాజెక్టు �
క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 27: తెలంగాణ రాష్ర్టాన్ని క్రీడాహబ్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం హనుమకొండలోని జవహర్ల�
హైదరాబాద్ : సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలల పునఃప్రారంభంపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ ర�
పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి సూచన మండల సమాఖ్యలకు కంప్యూటర్లు పంపిణీ హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): మహిళా సంఘాల సభ్యులు పెద్ద వ్యాపారాలు చేయాలని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో వ్యాపారాల ఏర్పాటుక�
హెల్త్ ప్రొఫైల్ కోసం ప్రాథమిక రక్త, మూత్ర పరీక్షలు పైలట్ ప్రాజెక్టుగా ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలు డాటా ఆధారంగా వైద్యరంగంలో కొత్త కార్యక్రమాలు ప్రాజెక్టు పురోగతిపై సమీక్షలో ఐటీశాఖ మంత్రి కేటీఆ