పంచాయతీరాజ్ కార్యదర్శులతో మంత్రి ఎర్రబెల్లిహైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): పంచాయతీ కార్యదర్శులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని, గ్రామంలో పెండింగ్ పనులను పూర్తిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధ�
హైదరాబాద్ : త్యాగం, సహనం, ఐక్యమతానికి బక్రీద్ ప్రతీక అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం బక్రీద్ను పురస్కరించుకుని మంత్రి ముస్లిం సోదరులకు శుభాక�
అధికారులకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశం హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): వివిధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సోమవారం సాయంత్రం కల్లా పంపించాలని తమ శాఖాధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశా�
వరంగల్ : జూలై 1 నుండి నేటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన నాల్గొవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైందని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పల్లె ప్రగతి విజయవ�
సీఎం కేసీఆర్ నెలకు 300 కోట్లిస్తున్నరుమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకమలాపూర్/భీమారం, జూలై 9: గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇయ్యలేదని, సీఎం కేసీఆర్ నెలకు రూ.300 కోట్లు ఇస్తున్నారని పం�
‘నమస్తే తెలంగాణ’ఇంటర్వ్యూలో మంత్రి ఎర్రబెల్లి పల్లెప్రగతితో గ్రామ ముఖచిత్రంలో మార్పు పంచాయతీలకు 15 నెలల్లో ఏడువేల కోట్లు ప్రజల భాగస్వామ్యంతో అద్భుత ఫలితాలు స్థానిక ప్రజాప్రతినిధుల్లో పెరిగిన జవాబుదా
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఊరూవాడలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. పరిసరాలను పరిశుభ్రపరుస్తున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఎనిమిదో
రుణమాఫీ కింద విడుదలచేసిన ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం 1,698 కోట్లు కేటాయింపు హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదలచేసింది. ఈ మేరకు గురువా రం పంచాయ�
నిజామాబాద్ : జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటిస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరుతెన్నులను పరిశీలించేందుకు రాష్�
మంచిర్యాల : దేశంలోనే ఎక్కడలేని విధంగా గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒ�
జగిత్యాల : ప్రైవేటు విద్యా వసతులకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మంగళవారం కోరుట్ల నియోజకవర్గంలో బీటీ రోడ్లు, బ్
జగిత్యాల : రాష్ట్రంలోని అన్ని గ్రామాలు అభివృద్ది చెంది పరిశుభ్రంగా ఉన్నప్పుడే రాష్ట్రం సైతం అభివృద్ది చెందుతుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లెప్రగతి, 7వ వి�
నల్లగొండ : ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్ని సక్రమంగా వినియోగం అయ్యేలా గ్రామస్తులు సమిష్టిగా ముందుకు నడవాలని, అందరి అభిప్రాయాలను తీసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర విద్యుత
మేడ్చల్ మల్కాజ్గిరి : పల్లె ప్రగతి కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరు భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. పుట్టి పెరిగిన ఊరి రుణం ప్రతి ఒక్కరు త�