‘నమస్తే తెలంగాణ’ఇంటర్వ్యూలో మంత్రి ఎర్రబెల్లి పల్లెప్రగతితో గ్రామ ముఖచిత్రంలో మార్పు పంచాయతీలకు 15 నెలల్లో ఏడువేల కోట్లు ప్రజల భాగస్వామ్యంతో అద్భుత ఫలితాలు స్థానిక ప్రజాప్రతినిధుల్లో పెరిగిన జవాబుదా
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఊరూవాడలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. పరిసరాలను పరిశుభ్రపరుస్తున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఎనిమిదో
రుణమాఫీ కింద విడుదలచేసిన ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం 1,698 కోట్లు కేటాయింపు హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదలచేసింది. ఈ మేరకు గురువా రం పంచాయ�
నిజామాబాద్ : జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటిస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరుతెన్నులను పరిశీలించేందుకు రాష్�
మంచిర్యాల : దేశంలోనే ఎక్కడలేని విధంగా గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒ�
జగిత్యాల : ప్రైవేటు విద్యా వసతులకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మంగళవారం కోరుట్ల నియోజకవర్గంలో బీటీ రోడ్లు, బ్
జగిత్యాల : రాష్ట్రంలోని అన్ని గ్రామాలు అభివృద్ది చెంది పరిశుభ్రంగా ఉన్నప్పుడే రాష్ట్రం సైతం అభివృద్ది చెందుతుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లెప్రగతి, 7వ వి�
నల్లగొండ : ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్ని సక్రమంగా వినియోగం అయ్యేలా గ్రామస్తులు సమిష్టిగా ముందుకు నడవాలని, అందరి అభిప్రాయాలను తీసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర విద్యుత
మేడ్చల్ మల్కాజ్గిరి : పల్లె ప్రగతి కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరు భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. పుట్టి పెరిగిన ఊరి రుణం ప్రతి ఒక్కరు త�
ఏడేండ్లలో 230 కోట్ల మొక్కల లక్ష్యం 220.70 కోట్ల మొక్కలు నాటడం పూర్తి ఇప్పటివరకు రూ.5,591 కోట్లు వెచ్చింపు ఈ ఏడాది 19.91 కోట్ల మొక్కలు లక్ష్యం ఏడోవిడతలో దాటనున్న హరిత టార్గెట్ హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగ
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడినప్పటినుంచి గ్రామీణప్రాంతాల్లోని మహిళా సంఘాలకు రూ.44,270 కోట్ల రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పించినట్టు ప
అవార్డులు, రివార్డులతోపాటు అభివృద్ధికి సహకరించండి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై-3), ఉపాధి హామ