వరంగల్ అర్బన్ : కరోనా బాధితులకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం అన్నీ విధాల కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న కరోన
ఆటా ప్రతినిధులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపుహైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కరోనా వ్యాధి నిర్మూలనకు రాష్ట్రప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వం స్థానిక సంస్థల అవసరాల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి విడతగా రూ.273 కోట్లు విడుదల చేసింది. ఇందులో పంచాయతీలకు రూ.232 కోట్లు, మండల పరిషత్లకు రూ.27 కోట్లు, జెడ్పీలకు �
హైదరాబాద్ : పల్లె ప్రగతి కార్యక్రమం క్రింద రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 273 కోట్లు మొదటి విడతగా సీఎం కేసీఆర్
రూ.2 వేలకే సీటీ స్కాన్ సేవలుకరోనాపై సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి వరంగల్, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేసే హాస్పిటల్స్పై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొర్రూరు, మే 15 : కొవిడ్ లక్షణాలతో బాధపడే వారికి పక్కా ప్రణాళికతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. శనివారం మహబూబాబాద
పెండింగ్ పనులను పూర్తి చేయాలిసమీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి రూ.217 కోట్లను అన్ని గ్రామ పంచాయతీలకు విడుదలచేసింద�
అవకాశాన్ని నిలుపుకోవాలి: మంత్రి ఎర్రబెల్లి పిలుపు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన వరంగల్ టీఆర్ఎస్ కార్పొరేటర్లు వరంగల్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డి�
పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి యాదాద్రి, ఏప్రిల్ 30 : ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యులు సంతోష్కుమ�
వరంగల్ అర్బన్ : కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని.. కాంగ్రెస్, బీజేపీలను చిత్తుచిత్తుగా ఓడగొట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. �
రూ.2,579 కోట్లతో వరంగల్ నగర అభివృద్ధి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఆదరించాలి మీడియా సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి వరంగల్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలోనే సామాజిక న్యాయం పాటిస్తున్న రాజక�
గ్రామాల్లో కఠిన చర్యలు తీసుకోవాలి: మంత్రి ఎర్రబెల్లి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధ�
హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో ఈ-పంచాయతీ అవార్డు సాధించడంపై పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఎంపీడీవో, జడ్పీ సీఈవోల సంఘాల నేతలు అభినందించారు. ఆదివ�