హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో గ్రామ పంచాయతీలలో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనం పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ అని కేంద్రం ప్రకటించింది. కేంద్ర పంచాయతీరాజ్�
మహబూబాబాద్ : కీట్స్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు డిజిటల్ సర్వేపై శిక్షణ ఇవ్వడం ఆహ్వానించదగ్గ విషయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వందేమాతరం ఫౌండేషన్ సౌజన్యం�
మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి అభివృద్ధి పనులు, ఏర్పాట్లపై సమీక్ష హన్మకొండ, ఏప్రిల్ 9: ఈ నెల 12న ము న్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వరంగల్కు రానున్నారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరి�
కరోనాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలిమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచన హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి పల్లె ఆదర్శగ్రామంగా ఎదగాలని, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు �
వరంగల్ : టీఆర్ఎస్ను విజయపథంలో నడిపే బాధ్యత పార్టీ కార్యకర్తలదేనని.. అటువంటి పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తనదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హన్మకొండ ఎస్వీ �
హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్- సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో జవాన్ల మృతిపై రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నక్
స్థానిక ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ సూచన జాతీయ పురస్కారాలు దక్కించుకున్నవారికి సన్మానం హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో అభివృద్ధి
మహబూబాబాద్ : ఉద్యోగం రాలేదన్న క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడిన సునీల్ నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి మరోసారి కేంద్ర అవార్డుల పంట పండింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తీకరణ్ అవార్డులు బుధవారం ప్రకటించింది. మూడు కేటగిరీల్లో కలిపి కేంద
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే బీజేపీ చతికిలపడిందని, ప్రజలకు కా
పాలకుర్తి : కార్యకర్తలే పార్టీకి ప్రాణమని, ఆ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద�
హైదరాబాద్ : గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీల అనుమతితో స్థానిక అవసరాల మేరకు నిధులు ఖర్చు చేసుకోవచ్చంటూ ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా జీవోతో పల్లెల ప్రగతి మరింత పరుగులు పెట్టనుందని రాష్ట్ర