ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టియ్యలె తెలంగాణ ద్రోహుల పార్టీ బీజేపీ: ఎర్రబెల్లి కమలాపూర్, జూన్ 20: ఏడేండ్లుగా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బులు ఇచ్చినా ఒ
వరంగల్ అర్బన్ : వరంగల్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. ఈ నెల 21 వ తేదీన ముఖ్యమంత్రి
అభివృద్ధిని అడ్డుకొనేందుకు బీజేపీ కుట్రలు: మంత్రి ఎర్రబెల్లి హన్మకొండ, జూన్ 19: వరంగల్ నగరాన్ని మెడికల్ హబ్గా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి �
మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డివేలేరు/ధర్మసాగర్, జూన్ 16: దేశ ఆహార అవసరాలను తీర్చే అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జి ల్లా ధర్మసా�
వైద్య చరిత్రలో కీలక ముందడుగు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి జనగామ, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యారోగ్యశాఖలో తెచ్చిన విప్లవాత్మక మార్పులతో సర్కారు దవాఖానలపై ప్రజ�
వరంగల్ : హైదరాబాద్ తరువాత అత్యంత ప్రాధాన్యత గల ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరోగ్య సదుపాయాల కల్పనలో ముందంజలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అందులో భాగ�
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉద్ఘాటన పర్యావరణానికి మించిన సంపద లేనేలేదని, ప్రస్తుత కరోనా సమయంలో ఈ విషయం స్పష్టంగా రుజువైందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాబివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్, మే 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ దవాఖానల్లోనే వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయని, కరోనా సమయంలో నాణ్యమైన చికిత్స అందుతున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్�
వరంగల్ అర్బన్ : వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం 50 పడకలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డును రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం ప్రా
హైదరాబాద్ : ఉపాధిహామీ అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద �
కొవిడ్ వార్డులను సందర్శించిన మంత్రులు చికిత్సపొందుతున్న రోగులకు కొండంత ధైర్యం నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 20: కరోనా బాధితుల్లో భయం పోగొట్టి.. భరోసా నింపేందుకు పలువురు మంత్రు లు, ప్రజాప్రతినిధులు కదిల�
వరంగల్ అర్బన్ : కరోనా బాధితులకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం అన్నీ విధాల కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న కరోన
ఆటా ప్రతినిధులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపుహైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కరోనా వ్యాధి నిర్మూలనకు రాష్ట్రప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి