బీజేపీ నాయకులను నిలదీయాలి పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి కమలాపూర్, ఆగస్టు 7: ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్ర�
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతొర్రూరు, ఆగస్టు 6: వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకాలన్న సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగాన్ని ఆయిల్పామ్ సాగులో రాష్ట్రంలోనే ఆదర్శ�
అర్హత వయసును తగ్గించిన ప్రభుత్వం 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ జీవో ఇప్పటికే రాష్ట్రంలో 42 లక్షల మందికి పింఛన్ తాజా నిర్ణయంతో మరికొన్ని లక్షలమందికి.. పింఛన్ల కోసం ఏటా రూ.12 వేలకోట్లు ఖర్చు హైదరాబాద్, ఆగ
హన్మకొండ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 9 లక్షల హెక్టార్లలో ప్రత్తి సాగు చేయబడుతున్నదని, అందువల్ల రైతులు పండించిన ప్రత్తికి అధిక ధర వచ్చే విధంగా చూడాని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులను మంత్ర�
ములుగు : యునెస్కో గుర్తింపు నేపథ్యంలో రామప్ప ఆలయ అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళికలు రచించనున్నట్లు రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామం�
తెలంగాణ రాష్ట్రంలో నూటికి 61 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే రాష్ర్టాభివృద్ధి అని విశ్వసించారు మన ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకే తెలంగాణ గ్రామాలు దేశంలోన�
లబ్ధిదారులకు అందజేస్తున్న మంత్రులునమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 27 : రాష్ట్రంలో కొత్తరేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతున్నది. రెండోరోజైన మంగళవారం పలు జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరై, లబ్ధిద�
జనగామ : ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని, మొక్కలు నాటడమే కాకుండా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. శనివారం రాష్ట్�
హైదరాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధిక�
పంచాయతీరాజ్ కార్యదర్శులతో మంత్రి ఎర్రబెల్లిహైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): పంచాయతీ కార్యదర్శులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని, గ్రామంలో పెండింగ్ పనులను పూర్తిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధ�
హైదరాబాద్ : త్యాగం, సహనం, ఐక్యమతానికి బక్రీద్ ప్రతీక అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం బక్రీద్ను పురస్కరించుకుని మంత్రి ముస్లిం సోదరులకు శుభాక�
అధికారులకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశం హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): వివిధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సోమవారం సాయంత్రం కల్లా పంపించాలని తమ శాఖాధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశా�
వరంగల్ : జూలై 1 నుండి నేటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన నాల్గొవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైందని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పల్లె ప్రగతి విజయవ�
సీఎం కేసీఆర్ నెలకు 300 కోట్లిస్తున్నరుమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకమలాపూర్/భీమారం, జూలై 9: గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇయ్యలేదని, సీఎం కేసీఆర్ నెలకు రూ.300 కోట్లు ఇస్తున్నారని పం�