అర్హులకు దరఖాస్తు అవకాశం కల్పిస్తాం మంత్రి ఎర్రబెల్లి వెల్లడి హైదరాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ): నెల రోజుల్లో కొత్త పింఛన్లు ఇస్తామని, అర్హత గల వారికి దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తామని గ్రామ�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటన తెలంగాణ చరిత్రలో కలకాలం నిలిచిపోతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Errabelli Dayakar Rao ) పేర్కొన్నారు. ఇప్పటికే 1.34 లక్షల ఉ�
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో విద్య, ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఆదివారం గచ్చిబౌలిలోని టీ-హబ్లో అమెరికన్ తెలం
ఢిల్లీ తరహా విద్యావ్యవస్థ అందుబాటులోకి.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చినమడూరులో మన ఊరు- మన బడి కార్యక్రమంపై అవగాహన పాలకుర్తిలో అధికారులతో సమీక్ష దేవరుప్పుల/ పాలకుర్తి రూరల్, మార్చి 4 : మన ఊరు- మన బడితో స�
పాఠశాలలకు పూర్వవైభవం తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కావాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అ
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అచ్చే దిన్ ఆయేగా అని చెప్పారు.. అచ్చేదిన్ ఏమో గానీ.. తాజా బడ్జెట్ చూస్తుంటే జనం సచ్చేదిన్ మాత్రం ఖాయంగా వచ్చినట్లే కనిపిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్ర
బంజారాహిల్స్ : టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర
నా ప్రజలను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అందరినీ కరోనా నుంచి రక్షించుకుంటాను. ఎవరూ ఆందోళన చెందవద్దు. కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు.. కరోనా నుంచి బయట పడవచ్చు అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన�
Errabelli Dayakar Rao: 'తెలంగాణలో ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి.. ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో నిండాలి.. రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ కావాలి..' అన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మోదీ హయాంలో దేశం దివాళా తీసింది కేసీఆర్ను అంటే పుట్టగతులుండవ్ పిచ్చికూతలు నడువయ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): పెంచిన ఎరువుల ధరలను తగ్గించేదాకా పోరాటం చేస్తామని �
రైతులను ఎవుసానికి దూరం చేసేలా కేంద్రం కుట్ర అందుకే ఎరువుల ధరల పెంపు: శ్రీనివాస్గౌడ్ కేసీఆర్ రైతుబంధు.. కేంద్రం రాబందు: హరీశ్రావు ఎరువుల ధరలు తగ్గించేదాకా పోరాటం: ఎర్రబెల్లి మోదీ.. సీఎం కేసీఆర్ లేఖకు �
మార్చి నెలాఖరుకల్లా పనులు పూర్తి చేయాలి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఆదేశం హైదరాబాద్, జనవరి 11 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్యంపై మరింత శ్రద్ధ వహించాలని రాష్ట్ర పంచ�