హైదరాబాద్ : తెలంగాణ ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రులు కె. తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల హెల్�
మీ -సేవా, ఈ – సేవా కేంద్రాల్లో ఉచితంగా.. ఓటరుకార్డు, టీసీ, మెమో, జనన ధ్రువీకరణపత్రంఆధారంగా అర్హత వయస్సు నిర్ధారణ హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఆసరా వృద్ధాప్య పింఛన్లకు అర్హులైనవారు ఈ నెల 31వ తేదీలోగా �
అర్బన్, రూరల్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తుది ఉత్తర్వులు జారీ హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ)/హన్మకొండ: వరంగల్ అర్బ న్, రూరల్ జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీరించి హన్మకొండ, వరంగల్ జిల�
కేంద్రం ప్రశంసలే కాదు.. నిధులు కూడా ఇవ్వాలి పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): మిషన్ భగీరథ పథకం స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ పథకాన్ని రూపొం�
బీజేపీ నాయకులను నిలదీయాలి పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి కమలాపూర్, ఆగస్టు 7: ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్ర�
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతొర్రూరు, ఆగస్టు 6: వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకాలన్న సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగాన్ని ఆయిల్పామ్ సాగులో రాష్ట్రంలోనే ఆదర్శ�
అర్హత వయసును తగ్గించిన ప్రభుత్వం 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ జీవో ఇప్పటికే రాష్ట్రంలో 42 లక్షల మందికి పింఛన్ తాజా నిర్ణయంతో మరికొన్ని లక్షలమందికి.. పింఛన్ల కోసం ఏటా రూ.12 వేలకోట్లు ఖర్చు హైదరాబాద్, ఆగ
హన్మకొండ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 9 లక్షల హెక్టార్లలో ప్రత్తి సాగు చేయబడుతున్నదని, అందువల్ల రైతులు పండించిన ప్రత్తికి అధిక ధర వచ్చే విధంగా చూడాని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులను మంత్ర�
ములుగు : యునెస్కో గుర్తింపు నేపథ్యంలో రామప్ప ఆలయ అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళికలు రచించనున్నట్లు రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామం�
తెలంగాణ రాష్ట్రంలో నూటికి 61 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే రాష్ర్టాభివృద్ధి అని విశ్వసించారు మన ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకే తెలంగాణ గ్రామాలు దేశంలోన�
లబ్ధిదారులకు అందజేస్తున్న మంత్రులునమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 27 : రాష్ట్రంలో కొత్తరేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతున్నది. రెండోరోజైన మంగళవారం పలు జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరై, లబ్ధిద�
జనగామ : ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని, మొక్కలు నాటడమే కాకుండా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. శనివారం రాష్ట్�
హైదరాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధిక�