అక్రమాలు, అర్థసత్యాలకు పుట్టిన బిడ్డ జయశంకర్ పేరు ఎత్తే అర్హతే లేదు ఇలాంటివారు రాజకీయాల్లోకా! మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ పల్లా హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఓట్ల కోసం రేవంత్రెడ్డి చెప్పే బ్రోకర్
ఏం ముఖం పెట్టుకొని ప్రధాని వస్తున్నారు? రాష్ర్టానికి ఒక్క హామీనైనా నెరవేర్చారా? ధరల గురించి మీరా మాట్లాడేది..? ఉపాధి హామీని వ్యవసాయానికి కలపాలి పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, మే 23 (నమస్తే తెలం�
మహిళా సంఘాలకు రుణాల మంజూరు, రికవరీలో మేటి రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నకడ్తాల్,ఇబ్రహీంపట్నం మండలాలు వెల్లువెత్తుతున్న ప్రశంసలు అవార్డు రావడం సంతోషకరం : డీఆర్డీఏ ప్రభాకర్ ఇబ్రహీంపట్నం రూరల్, మే 19:
బంజారాహిల్స్ : రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్న నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్ రావు ఇంటివద్ద సందడి నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన
Errabelli Dayakar rao | తెలంగాణపై బీజేపీకి ప్రేమ లేదని మరోసారి రుజువైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar rao) అన్నారు. అమిత్ షా మాటలన్నీ అబద్ధాలేనని విమర్శించారు.
రాయపర్తి: నిత్యం బిజీగా ఉండే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తన కోసం వేచి ఉన్న అవ్వను చూసి చలించిపోయారు. చాలాకాలంగా పరిచయం ఉన్న వృద్ధురాలు ముద్రబోయిన పిచ్చమ్మను చూసి కాన్వాయ్ వాహనం దిగి
చరిత్రాత్మక జహంగీర్ పీర్, పహాడీ షరీఫ్, మౌలాలి దర్గాల అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్�
కాంగ్రెస్ పార్టీ పొత్తు కోసం ఇతర పార్టీల కాళ్లు పట్టుకొని బతిమాలినా ఎవరూ పొత్తు కోసం సిద్ధంగా లేరని.. రాహుల్ గాంధీ సమర్థుడైతే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్ ఓడిపోయిందని మంత్రి ఎర్రబల్లె దయా�
యూపీఏ హయాంలోనే దేశంలో రైతు ఆత్మహత్యలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజం మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష హనుమకొండ, మే 5 : కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గ�
వరుసగా రెండోసారి నేషనల్ లీడ్ స్టేట్గా ఎంపిక అన్ని గ్రామ పంచాయతీల్లో వంద శాతం పూర్తి తెలంగాణను స్ఫూర్తిగా తీసుకోవాలన్న కేంద్రం హైదరాబాద్, మే 2 ( నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీలు పెట్టే ఖర్చుల వివరాలను �
రైతు వ్యతిరేక విధానాలతో ముందుకు సాగుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రైతుల ఉసురు తప్పక తగులుతుందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలంల
పల్లె ప్రగతి కార్యక్రమంతోనే రాష్ట్రంలోని పల్లెలు కేంద్ర అవార్డులను దక్కించుకొంటున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పంచాయతీలన్నీ పల్లె ప్రగతిక�
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దేవరుప్పుల, ఏప్రిల్ 23: కాంగ్రెస్, మిగతా పార్టీల 65 ఏండ్ల పాలనలో తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారిందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. తెలంగాణను నాశ�
చేతనైతే వడ్ల కొనుగోలుతో రాష్ట్రం నష్టపోయే మూడు వేల కోట్లు కేంద్రం నుంచి ఇప్పించాలి రేవంత్.. ముఖ్యమంత్రిని తిడితే నాలుక చీరేస్తాం నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ ఖేల్ ఖతమే మంత్రి దయాకర్రావు, ఎమ్మెల్స�
ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణపై విషం చిమ్ముతూ, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 4.53 లక్షల బస్తాల ధాన్�