బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అచ్చే దిన్ ఆయేగా అని చెప్పారు.. అచ్చేదిన్ ఏమో గానీ.. తాజా బడ్జెట్ చూస్తుంటే జనం సచ్చేదిన్ మాత్రం ఖాయంగా వచ్చినట్లే కనిపిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్ర
బంజారాహిల్స్ : టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర
నా ప్రజలను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అందరినీ కరోనా నుంచి రక్షించుకుంటాను. ఎవరూ ఆందోళన చెందవద్దు. కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు.. కరోనా నుంచి బయట పడవచ్చు అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన�
Errabelli Dayakar Rao: 'తెలంగాణలో ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి.. ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో నిండాలి.. రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ కావాలి..' అన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మోదీ హయాంలో దేశం దివాళా తీసింది కేసీఆర్ను అంటే పుట్టగతులుండవ్ పిచ్చికూతలు నడువయ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): పెంచిన ఎరువుల ధరలను తగ్గించేదాకా పోరాటం చేస్తామని �
రైతులను ఎవుసానికి దూరం చేసేలా కేంద్రం కుట్ర అందుకే ఎరువుల ధరల పెంపు: శ్రీనివాస్గౌడ్ కేసీఆర్ రైతుబంధు.. కేంద్రం రాబందు: హరీశ్రావు ఎరువుల ధరలు తగ్గించేదాకా పోరాటం: ఎర్రబెల్లి మోదీ.. సీఎం కేసీఆర్ లేఖకు �
మార్చి నెలాఖరుకల్లా పనులు పూర్తి చేయాలి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఆదేశం హైదరాబాద్, జనవరి 11 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్యంపై మరింత శ్రద్ధ వహించాలని రాష్ట్ర పంచ�
మా పథకాలు కాపీ కొట్టి, మమ్మల్నే విమర్శిస్తారా? మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఫైర్ హైదరాబాద్, జనవరి 10 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొడుతూ, పార్లమెంటులో ప్రశంసిస్తుండగా .. రాష్ర్టాన�
ప్రముఖ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, తొలి అర్జున అవార్డ్ గ్రహీత పిచ్చయ్య ఇక లేరు. జమ్మలమడక పిచ్చయ్య బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో తొలి అర్జున అవార్డును అందుకున్నారు. పిచ్చయ్యది ఉమ్మడి వరంగల్
ఈ విభాగంలో 6,537కు పెరిగిన గ్రామాల సంఖ్య తెలంగాణకు మరో జాతీయ రికార్డుప్రకటించిన స్వచ్ఛభారత్ మిషన్ త్వరలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ హోదా కలిసొచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమం ఈ విభ�
చేతులెత్తేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వానకాలం వడ్లపైనా నాన్చుడే.. నేడు చెప్తామని దాటవేత… తేల్చేదాకా ఢిల్లీలోనే మన మంత్రులు గత యాసంగిదే ఇంకా ఇవ్వలేదన్న పీయూష్ ఇచ్చిన ధాన్యం మీ గోదాముల్లో ఉందన్న బృ�
మేడిపల్లి-రాంపూర్లో ప్రగతికి బాటలు రూ.1.50 కోట్లతో యశోద సేవా కేంద్రం ఫంక్షన్హాల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేటి నుంచి సేవలు ప్రారంభం వరంగల్, డిసెంబర్ 21 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): మాతృభూమి రుణాన్న�
పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి యాదాద్రి, డిసెంబర్ 15: యాదాద్రి క్షేత్రం అద్భుతంగా రూపుదిద్దుకున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం ఆయన తన కుటుంబ సభ్యులు, ప్రజాప్రత�
‘మంచి సినిమా చేసిన తర్వాత మనసులో ఓ గర్వం ఉంటుంది. అదే ఫీలింగ్తో టీమ్ అందరం ఉన్నాం. ఫలితం ఎలా ఉంటుందోననే భయం మాలో కొంచెం కూడా లేదు’ అని అన్నారు నాని. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘శ్యామ్సింగరాయ్’. రాహుల్