Bathukamma sarees | రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar rao) అన్నారు. బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్నల జీవితాల్లో
డెక్సార్ మల్టీనేషనల్ కంపెనీ ప్రతినిధులు నేడు మంత్రుల నివాసంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli dayakar rao)ను కలిశారు.
హైదరాబాడ్లోని మంత్రుల నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దేవాదాయ, ధర్మాదాయ, న్యాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
Minister Errabelli Dayakar rao | రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఉమ్మడి వరంగల్ పరిధిలోని జిల్లాల కలెక్టర్లు,
మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ సంతోష్ ‘మొక్క-చెక్కు’ పంపిణీ హనుమకొండ, సెప్టెంబర్ 10 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేసినట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
Errabelli Dayakar rao | రాష్ట్రంలో దాదాపు అరకోటి మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేశంలో వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు ఇస్తున్నారని చెప్పారు.
485 సబ్ సెంటర్లు, 43 పీహెచ్సీలకు కొత్త భవనాలు ఈ నెల 9లోగా టెండర్లు, డిసెంబర్లోగా నిర్మాణాలు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: గ్రా
గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్లో చోటు మంత్రి ఎర్రబెల్లి హర్షం హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): వరంగల్ నగరానికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి విద్య, శాస్�
వృద్ధుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్దే అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం విపక్షాల తీరుతో ప్రజాస్వామ్యం అపహాస్యం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాటలునమ్మితే జీవితాలు నాశనం రాష్ట్ర పంచాయత�
ఆధ్యాత్మిక కేంద్రంగా వేయిస్తంభాల గుడి అభివృద్ధి ముఖ్యమంత్రి చొరవతోనే కల్యాణమండపం పునరుద్ధరణ పనులు పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలనే పూజించాలి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ర�
Errabelli Dayakar rao | బీజేపీ నాయకుల రెచ్చగొట్టే మాటలు విని ఆగం కావొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం