వేసవిలో మంచినీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు.
అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నటుడు నందమూరి తారకరత్నకు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, బంధుమిత్రులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. సోమవారం ఉదయం మోకిళ్లలోని ఆయన స్వగృహం నుంచి తారకరత్న పార్థివ దేహాన్ని
రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా ఆరేపల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస�
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పట్ల పాలకుర్తి నియోజకవర్గంలోని కామారెడ్డిగూడెం గ్రామస్తులు అభిమానం చాటుకున్నారు. తమ నాయకుడు నియోజకవర్గానికి వస్తున్నాడని తెలుసుకుని మార్గమధ్యలోనే ఆయన్ను కలుసుకుని సన్
పల్లెప్రగతి కార్యక్రమంలో ఇప్పటికే గ్రామాల సుందరీకరణ జరిగిందని, సాగు, తాగునీరు, రహదారుల పనులు పూర్తికాగా నేడు ‘మన ఊరు-మన బడి’లో ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, శ�
రాష్ట్రంలోని పురాతన దేవాలయాల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక. వైద్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి అధికారులు,
పర్వతాల శివాలయ పునఃప్రతిష్ఠాపనోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతోపాటు వ్యవస్థాపకుడు ఎర్రబెల్లి రామ్మోహన్రావు కృషి చేస్తున్నారు.
బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిని దేశానికి సందేశంగా ఇద్దామని, దేశంలో ఎవరూ అమలు చేయలేని, సాహసించలేని పథకాలన