అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు దాదాపు 1,300 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు రానున్నారు.
మండలంలోని రెడ్లవాడ గ్రామం గొట్లకొండ కొండల మధ్య ఎర్రబెల్లి వంశీయులకు చెందిన దాదాపు 180 ఎకరాల భూమిని కొలను వేంకటేశ్వర స్వామి ట్రస్టు, ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీరామచంద్ర మిషన్కు రాష్ట్ర పంచాయతీ రా
అంతర్జాతీయ యోగా కేంద్రానికి వరంగల్ జిల్లా నెక్కొండలోని కొలను శ్రీవెంకటేశ్వర స్వామి ట్రస్టు, ఎర్రబెల్లి ట్రస్టు తరపున 180 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు �
ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యగా పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శ్రీరామచంద్ర మిషన్, సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యం
వేసవిలో మంచినీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు.
అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నటుడు నందమూరి తారకరత్నకు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, బంధుమిత్రులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. సోమవారం ఉదయం మోకిళ్లలోని ఆయన స్వగృహం నుంచి తారకరత్న పార్థివ దేహాన్ని
రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా ఆరేపల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస�
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పట్ల పాలకుర్తి నియోజకవర్గంలోని కామారెడ్డిగూడెం గ్రామస్తులు అభిమానం చాటుకున్నారు. తమ నాయకుడు నియోజకవర్గానికి వస్తున్నాడని తెలుసుకుని మార్గమధ్యలోనే ఆయన్ను కలుసుకుని సన్
పల్లెప్రగతి కార్యక్రమంలో ఇప్పటికే గ్రామాల సుందరీకరణ జరిగిందని, సాగు, తాగునీరు, రహదారుల పనులు పూర్తికాగా నేడు ‘మన ఊరు-మన బడి’లో ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, శ�
రాష్ట్రంలోని పురాతన దేవాలయాల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక. వైద్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.