‘ఆంత్రోపొసీన్' అని పిలిచే ప్రతిపాదిత కొత్త యుగాన్ని ప్రతిబింబించే సరికొత్త భౌగోళిక ప్రదేశాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి చరిత్ర అధికారిక కాలక్రమాన్ని మార్చే క్రమంలో ఇది తొలి అడుగు అని భావిస్త�
చెత్తే కదా అని తీసి పడేయకండి.. ఇప్పుడు సిరులు కురిపించే సంపదగా మారింది. తడి, పొడి చెత్తతో ఉపయోగకర వస్తువులను తయారు చేస్తున్నారు. పర్యావరణ హితమే ధ్యేయంగా నారాయణపేట డంపింగ్ యార్డులో రూ.కోటితో యూనిట్ ఏర్పా
ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా స్వరాష్ట్రంలో ఏర్పాటైన ‘హరితహారం’తో పల్లె, పట్నం పచ్చదనంతో మెరిసిపోతున్నది. ఉద్యమంలా సాగిన కోట్లాది మొక్కల పెంపకంతో ఇటు అడవుల విస్తీర్ణం గణనీయంగా పెరుగడమే గాక ఊరూవాడన హరి�
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆమనగల్లు జూనియర్ సివిల్ జడ్జి కాటం స్వరూప అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు. ఐక్యరాజ్య సమి�
పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీ సంతోష్ కుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కళాశాల ఆవరణలో పర్యావరణ
Gandham Ramulu | ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గంధ
మనం వాడే వస్తువులలో చాలావాటిని రీసైకిల్ చేయవచ్చు. ప్లాస్టిక్, కాగితం, కాంక్రీట్, మానవ, జంతు, పశు, పక్షి వ్యర్థాలు ఇలా దేన్నైనా రీసైకిల్ చేసి వాటిని మరో అవసరానికి వినియోగించవచ్చు. కొన్ని రకాల ప్లాస్టిక�
పర్యావరణహిత గ్రీన్ ఎనర్జీలో భాగంగా ఉమ్మడి జిల్లాలోనే మొదటిసారిగా రాజన్న గోశాలలో బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటవుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో 31.60 లక్షల వీటీడీఏ నిధులతో తిప్పాపూర్లో నిర్మాణమ�
పచ్చదనం.. పరిశుభ్రతకు నడుంబిగించిన రాష్ట్ర సర్కారు, పర్యావరణ పరిరక్షణకు సంకల్పించింది. మానవ మలమూత్రాలను శుద్ధి చేసి, నీటిని మొక్కలకు, ఘనవ్యర్థాలను ఎరువుగా తయారు చేసే పనిని మొదలు పెట్టింది. ఈ మేరకు రాష్ట్�
ఇటీవలే ఎండకాలం సెలవులు మొదలయ్యాయి. మళ్లీ జూన్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన ఓ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు రాసిన లేఖ విద్యావేత్తలతో�
పచ్చని పర్యావరణం కోసం అలుపెరగని కృషి చేస్తూ, దేశవ్యాప్తంగా పచ్చదనం పెంపుపై అవగాహన కల్పిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ మరో అవార్డును సొంతం చేసుకొన్నది.
భూతాపం ప్రమాదం ముంచుకొస్తున్నది.. పారాహుషార్ అంటూ మరో పరిశోధన ప్రపంచ దేశాలకు హెచ్చరిక జారీ చేసింది. భారత్లో తమిళనాడు రాజధాని చెన్నై, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని తేల్చ
2014 నాటి తమ ఎన్నికల ప్రణాళికలో ‘వాతావరణం, మార్పులకు కాలుష్యానికి గురికాకుండా విస్తృత ఉపశమన చర్యలు చేపడుతాం. పర్యావరణ రక్షణార్థం ప్రపంచ దేశాలతో, పర్యావరణ సంస్థలతో కలిసి పనిచేస్తాం.