అస్సామీ భాషలో బిజు అంటే విజేత అని అర్థం. కానీ, అస్సాం రాష్ట్రం జోర్హాట్ జిల్లాకు చెందిన బిజు కుమార్ సర్మాను స్థానికులు బీజ్ (విత్తనం) కుమార్ సర్మా అని ప్రేమగా పిలుచుకుంటారు.
పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా బుధవారం నిర్వహించారు. పర్యావరణ సంరక్షణ ఆవశ్యతను వైద్యసిబ్బంది ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించారు. పర్యావరణ కాలుష్యంతోనే వ్యాధులు విజృంభిస్తున్నా
పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రజలు కృషి చేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం పబ్లిక్గార్డెన్లో ప్రాంతీయ కాలు ష్య న
అన్ని కాలేజీల విద్యార్థులకు అధ్యాపకులు నీటి నిర్వహణ గురించి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సీనియర్ సైంటిస్టు డాక్టర్ డబ్ల్యూజీ ప్రసన్నకుమార్ అన్నారు.
Konda Surekha | ప్రకృతి మాత్రమే శాశ్వతమైనదనే సత్యాన్ని గుర్తిస్తే, మానవ మనుగడకు ఆధారంగా నిలు స్తున్న అడవులను( Forest) జాగ్రత్తగా కాపాడుకునేలా ఉద్యమించేందుకు ప్రేరణ లభిస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Minist
పాల ప్యాకెట్ తేవడానికి బైక్, కూరగాయలు తీసుకురావడానికి కారు తీస్తున్నాం. ఊళ్లో ఉన్న చుట్టాల ఇంటికి వెళ్లాలన్నా ఆటో బుక్ చేస్తున్నాం. రవాణా సౌకర్యాలు మెరుగవ్వడంతో సైకిల్ సవారీని మర్చిపోయారంతా! మరోవై�
పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని బయో డీగ్రేడబుల్ పాలిమర్ల తయారీపై హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) దృష్టి సారించింది.
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్తో పర్యావరణ పరిరక్షణకు మేలు జరుగుతున్నదని డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జీ సతీశ్రెడ్డి పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛా వాతావరణంలో జరిగేలా, నగదు పంపిణీని అరికట్టేందుకు విసృ్తత చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్
రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రైతులకు ప్రయోజనం కలిగే విధంగా విధానాలను రూపొందిస్తున్నట్లు, దళారి వ్యవస్థ లేకుండా నేరు�
చెట్లను నరకవద్దని, పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ.. సైనిక్పురి చిల్డ్రన్స్పార్కులో ఆదివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు పర్యావరణ ప్రేమికులు, యువకులు వృక్షాలను హత్తుకొని నిరసన తెలిపారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం ఆమె బట్టలబజార్లోని శ్రీబాలానగర్ వేంకట�