Toxic Gases | పీసీబీ అధికారుల నిర్లక్ష్యంతోనే పర్రిశమలు విచ్చలవిడిగా విష వాయువులను విడుదల చేస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. విష వాయువుల ప్రభావం ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో పిల్లలు, వృద్ధులపై తీవ్రంగా పడ�
పచ్చని వనంపై గొడ్డలి వేటు పడింది. పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచే లక్ష్యంతో తీరొక్క మొక్కలు, ఆకట్టుకునే చెట్లతో గత బీఆర్ఎస్ సర్కారు నర్సంపేటలోని శాంతినగర్లో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటుచేస్తే నేడు కాంగ్రెస�
చేతి సంచి పర్యావరణానికి మంచి అని గ్రీన్ క్లబ్ అధ్యక్షుడు ముప్పారపు నరేందర్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా చివ్వేంల మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేతి సంచి వాడకంపై నిర్వహించిన అవగాహన కార్�
పర్యావరణంలో ఎంతో జీవ వైవిధ్యం కలిగిన పక్షుల సంరక్షణపై మరింత సమగ్ర అధ్యయనం అవసరమని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (కంపా) డాక్టర్ సువర్ణ అన్నారు. అటవీ శాఖ-వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫం�
లాభాల పంట పండే ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టడం వ్యాపారవేత్తల మొదటి లక్షణం. ప్రపంచ కుబేరులంతా కృత్రిమ మేధ, అంతరిక్ష పరిశోధనల్లో పెట్టుబడులపై దృష్టి పెట్టగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాత్ర�
పర్యావరణానికి, పక్షులకు హాని కలిగించే చైనా మాంజాను పతంగులకు ఉపయోగించవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్ ప్రేమలత సూచించారు. మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభ
పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ తెలిపారు. గ్రీన్వర్క్స్ బయో, సీఎస్ఐఆర్ - ఐఐసీటీ సహకారంతో సింగిల్ యూజ్ ప
హరితహారం కార్యక్రమం పేరు మార్చి దానికి వన మహోత్సవం అని పేరు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దానిని అటకెక్కించింది. పర్యావరణం, నదులు, ప్రకృతికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని గొప్పలు చెప్తున్న రాష్ట్
పర్యావరణానికి ప్రాణ సంకటంగా మారుతున్న కర్బన ఉద్గారాలను శుద్ధ ఇంధన వనరులుగా తీర్చిదిద్దాలంటూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) వేదికగా జరిగిన జాతీయ స్థాయి మేథోమథన సదస్సుతో తొలి అ�
పర్యావరణానికి మేలు చేస్తూ కోట్ల మందికి జీవనోపాధిని అందించేదిగా వెదు రు చెట్లకు ఓ ప్రత్యేకత. అంతర్జాతీయ మా రెట్లో అయినా, అటవీ గ్రామీణ ప్రాంతా ల్లో అయినా ఇది ప్రధాన ఆదాయ వనరు.
కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో పైచేయి సాధించేందుకు బహుళజాతి సంస్థలు పోటీ పడుతున్నాయి. వందల కోట్లు ఖర్చు చేసి కొత్త ఫీచర్లతో ఉచితంగా ఏఐ చాట్బోట్లను అందుబాటులోకి తెస్తున్నాయి.
ఇంట్లో మొక్కలు పెంచుకుంటే అందంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే వాటికి నీళ్లు పట్టడం ఓ పని. ఆ పట్టిన నీళ్లు కుండీల నుంచి మట్టితో కిందికి జారి ఫ్లోర్ పాడుచేస్తాయి. అయితే నీళ్లు ఎక్కువగా అవస�
ఏ ఇంటి వంటగదిలో చూసినా స్టీలు, అల్యూమినియం పాత్రలతోపాటు నాన్స్టిక్ పాత్రలు దర్శనమిస్తాయి. ఇక సంప్రదాయ మట్టిపాత్రలు వంటకోసం అంతగా వాడటం లేదనే చెప్పాలి.