పోలీసు శిక్షణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్న రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ)కి మూడు అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్లు వరించాయి.
పెంపుడు జంతువులను గాలికొదిలేయద్దని, అలా నిర్లక్ష్యం చేసిన జంతువులు క్రూరంగా మారే అవకాశం ఉన్నదని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ(సీసీఎంబీ) పరిశోధకులు హెచ్చరించారు. సహజ ఆవరణాల్లోకి చ
మట్టి ఆరోగ్యంగా ఉంటేనే మనుషులు ఆరోగ్యంగా ఉంటారని, భూమిపై మానవ మనుగడ సాగుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్కు చెందిన ‘హార్ట్ఫుల్నెస్' సంస్థ, ‘4 ఫర్ 1000’ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఆసియా-ప�
ప్రతి పౌరుడు పర్యావరణ సుస్థిరతకు ప్రాధాన్యం ఇవ్వాలని పర్యావరణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్లో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ప్యాకేజింగ్ ఇన్నోవేషన్స్-2023 మూడో ఎడి�
ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వచ్చేశాయి. ప్రతి యేటా అన్ని పూజలకు ఆది దేవుడైనా గణపయ్యను ప్రతిష్టించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది.
ఆ డాక్టర్ పర్యావరణ ప్రేమికుడు. తాను విరివిగా మొక్కలు నాటడంతోపాటు తన పేషంట్లను కూడా మొక్కలు నాటాలని ప్రోత్సహిస్తాడు. మొక్కలు నాటిన వారు ఒకవేళ దవాఖానలో చేరిన 30 శాతం ఫీజులో రాయితీ కూడా ఇస్తాడు. ఆయనే ఏపీలోన�
పాలమూరు ప్రాజెక్టుకు ఈఏసీ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్ష వల్లే ఇది సాధ్యమైందని
దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. 2018 లో 2,967గా ఉన్న పులుల సంతతి 2022 నాటికి 3,682కు పెరిగింది. శనివారం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ఈ గణాంకాలను విడుదల చే సింది.
సందర్భానుసారంగా అందరినీ ఆలోచింపచేసేలా మట్టితో చిత్రాలను రూపొందించడం ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) సొంతం. ప్రపంచ పులుల దినోత్సవం (World Tiger Day) సందర్భంగా ఒడిశాలోని (Odisha) పూరీ (Puri) తీరంలో మట్టితో 15 అ�
Heavy Rains | వర్షాల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ పూర్తిగా సన్నద్ధమైంది. మంత్రి హరీశ్రావు ఎప్పటికపుడు జిల్లాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. అన్ని విభాగాల అధిపతులు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సమీక్
‘మాది మూడు పంటల నినాదం.. కాంగ్రెసోళ్లది మూడు గంటల కరెంటు నినాదం.. అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిది గంటలు సక్రమంగా కరెంటు ఇవ్వలేని కాంగ్రెసోళ్లు సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తే జీర్ణించుకోలేక ఇష్టమొచ్చినట�
మారుతున్న ఆరోగ్య అలవాట్లు.. జీవనశైలితో నేడు మానవుడు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. కరోనా తర్వాత అనేకమంది తమ జీవనవిధానంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయుడు శ్రీనివాస్ నిత్యం కూరగాయల కొనుగోలుకు �
ప్రపంచంలోని అతి తక్కువ నివాసయోగ్యమైన నగరంగా పాకిస్థాన్కు (Pakistan) చెందిన కరాచీ (Karachi) నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల్లో 169వ స్థానంలో ఉంది. లాగోస్, అల్జీర్స్, ట్రిపోలీ, డమాస్కస్ నగరాలు మాత్రమే కరాచీ కంటే