మనం వాడే వస్తువులలో చాలావాటిని రీసైకిల్ చేయవచ్చు. ప్లాస్టిక్, కాగితం, కాంక్రీట్, మానవ, జంతు, పశు, పక్షి వ్యర్థాలు ఇలా దేన్నైనా రీసైకిల్ చేసి వాటిని మరో అవసరానికి వినియోగించవచ్చు. కొన్ని రకాల ప్లాస్టిక�
పర్యావరణహిత గ్రీన్ ఎనర్జీలో భాగంగా ఉమ్మడి జిల్లాలోనే మొదటిసారిగా రాజన్న గోశాలలో బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటవుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో 31.60 లక్షల వీటీడీఏ నిధులతో తిప్పాపూర్లో నిర్మాణమ�
పచ్చదనం.. పరిశుభ్రతకు నడుంబిగించిన రాష్ట్ర సర్కారు, పర్యావరణ పరిరక్షణకు సంకల్పించింది. మానవ మలమూత్రాలను శుద్ధి చేసి, నీటిని మొక్కలకు, ఘనవ్యర్థాలను ఎరువుగా తయారు చేసే పనిని మొదలు పెట్టింది. ఈ మేరకు రాష్ట్�
ఇటీవలే ఎండకాలం సెలవులు మొదలయ్యాయి. మళ్లీ జూన్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన ఓ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు రాసిన లేఖ విద్యావేత్తలతో�
పచ్చని పర్యావరణం కోసం అలుపెరగని కృషి చేస్తూ, దేశవ్యాప్తంగా పచ్చదనం పెంపుపై అవగాహన కల్పిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ మరో అవార్డును సొంతం చేసుకొన్నది.
భూతాపం ప్రమాదం ముంచుకొస్తున్నది.. పారాహుషార్ అంటూ మరో పరిశోధన ప్రపంచ దేశాలకు హెచ్చరిక జారీ చేసింది. భారత్లో తమిళనాడు రాజధాని చెన్నై, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని తేల్చ
2014 నాటి తమ ఎన్నికల ప్రణాళికలో ‘వాతావరణం, మార్పులకు కాలుష్యానికి గురికాకుండా విస్తృత ఉపశమన చర్యలు చేపడుతాం. పర్యావరణ రక్షణార్థం ప్రపంచ దేశాలతో, పర్యావరణ సంస్థలతో కలిసి పనిచేస్తాం.
వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతిపెద్ద సమస్య. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ మధ్య కాలంలో పునర్వినియోగ బ్యాటరీలతో నడిచే విద్యుత్ వాహనాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచ�
Telangana | ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇస్తున్నది. ఈ పథకంతో రాష్ట్రంలో ఏకంగా 632 చదరపు కిలోమీటర్లలో అదనపు పచ్చదనం పెరిగింది. దీంతో
ఆధునిక మానవుడి జీవితం పూర్తిగా పెట్రోల్, డీజిల్, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాలతో ముడిపడిపోయింది. వీటి వినియోగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం వైపు మళ్లాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం సాంకేతిక విద్యకు ఎంత ప్రాధాన్యం ఉన్నదో, రానున్న రోజుల్లో అటవీ, పర్యావరణ నిపుణులకు అంతే డిమాండ్ ఉండనున్నదని పలువురు అటవీ నిపుణులు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలో శ�
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో ఆదరణ పొందడంతోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై కక్షసాధింపు ధోరణికి పాల్పడుతూ ఆర్థిక చేయూతలో మొండి చేయి చూపిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ,