వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతిపెద్ద సమస్య. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ మధ్య కాలంలో పునర్వినియోగ బ్యాటరీలతో నడిచే విద్యుత్ వాహనాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచ�
Telangana | ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇస్తున్నది. ఈ పథకంతో రాష్ట్రంలో ఏకంగా 632 చదరపు కిలోమీటర్లలో అదనపు పచ్చదనం పెరిగింది. దీంతో
ఆధునిక మానవుడి జీవితం పూర్తిగా పెట్రోల్, డీజిల్, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాలతో ముడిపడిపోయింది. వీటి వినియోగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం వైపు మళ్లాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం సాంకేతిక విద్యకు ఎంత ప్రాధాన్యం ఉన్నదో, రానున్న రోజుల్లో అటవీ, పర్యావరణ నిపుణులకు అంతే డిమాండ్ ఉండనున్నదని పలువురు అటవీ నిపుణులు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలో శ�
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో ఆదరణ పొందడంతోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై కక్షసాధింపు ధోరణికి పాల్పడుతూ ఆర్థిక చేయూతలో మొండి చేయి చూపిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ,
పర్యావరణాన్ని కూడా ప్రపంచ కార్పొరేట్ సంపన్న దేశాలు వ్యాపారంగా మలుచుకొంటున్నాయని భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఎంసీపీఐయు) జాతీయ ప్రధానకార్యదర్శి ఎం అశోక్ మండిపడ్డారు.
ప్లాస్టిక్ను నివారించి పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఓ పక ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధిస్తూ.. మరోవైపు మహిళలకు ఉపాధి కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్�
ఈవీ వినియోగానికి పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని త్రీ వీలర్, ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు టీఎస్-రెడో కృషి చేస్తోందని చైర్మన్ సతీశ్రెడ్డి అన్నారు. ఈ మేరకు �
కరువును జయించి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఉన్నత ఆశయంతో చేపట్టిన హరితహారం కార్యక్రమం ఇబ్రహీంపట్నం మండలంలో ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత�
ఎత్తైన గుట్టలు... పక్కనే మిషన్ కాకతీయ చెరువు.. పక్షుల కిలకిలరావాలు.. వీటి మధ్య పల్లె పార్కు చూడముచ్చటగా ఉంది. వివిధ రకాల రంగు రంగుల పూల మొక్కలు, చెట్లు, చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా సౌకర్యాలు.. చిన్న చిన్న �
తెలంగాణ ఏర్పాటు తర్వాత మండలంలోని పులిమామిడి గ్రామం అభివృద్ధిపథంలో ముందుకు సాగుతున్నది. మండల కేంద్రానికి ఈ గ్రామం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 12 వార్డులుండగా.. జనాభా 3,367 మంది ఉం డగా అందులో పురుషులు 1,729, స్�
గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రశంసించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా గురువారం.. ఎంపీ సంతోష్ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతు�