A right study environment helps one to be more productive. Students must find a good study atmosphere or develop a study ritual that suits them and allows them to concentrate better.
ఎండలు మండుతున్నాయి. అగ్నిప్రమాదాలకు అవకాశాలెక్కువ.. ఇటువంటి పరిస్థితుల్లో మంటలు చెలరేగితే వాటిని సకాలంలో ఆర్పివేయాలి.. అందుకు అవసరమైన అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉండాలి. అయితే ఫతేనగర్ ఫ్లైఓవర్ కిం�
టీఆర్ఎస్తోనే స్థానిక సంస్థలు బలోపేతం వరి ధాన్యంపై పోరుబాటకు రైతులు సిద్ధం కావాలి జడ్పీ సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ టౌన్, మార్చి 20 : గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర�
హరితహారం మొక్కలు 242 కోట్లు త్వరలో అటవీశాఖలో 1,598 పోస్టుల భర్తీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో 2015 నుంచి 2021 వరకు 7.70 శాతం పచ్చదన�
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు కొత్తరూపాన్ని సంతరించుకొంటున్నాయి. ఓవైపు అత్యాధునిక పరికరాలను సమకూర్చుకొంటూనే.. మరోవైపు పర్యావరణహితంగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ఆరోగ్య తెలంగాణ సాధనలో భా�
మానవ చర్యలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే దేశంలోని నదులు అంతర్థానమయ్యే పరిస్థితి నెలకొన్నదని, నోరు లేని ఆ నదుల గోసను వినిపించే గొంతుక అవుతామని హైదరాబాద్ వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన నదుల పునరు�
ఈ విభాగంలో రాష్ట్రంలోని 13,737 గ్రామాలుదేశం మొత్తంలో తెలంగాణకు చెందినవే 52 శాతందేశానికి ఆదర్శంగా నిలిచిన మన పల్లె సీమలుపల్లె ప్రగతి ద్వారానే ఇది సాకారం: ఎర్రబెల్లిపంచాయతీరాజ్ సిబ్బందికి మంత్రి అభినందనలు �
Minister Gangula | హరిత హారం స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకు మేము సైతం అంటూ నిజాంపేటకు చెందిన చిన్నారులు ముందుకు కదిలారు. నిజాంపేటకు చెందిన చల్లా రాము బ్యాంక్
మేడ్చల్ రూరల్, నవంబర్ 26 : మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామ పంచాయతీ పరిధిలోని 111 సర్వే నంబర్లో నూతనంగా ఏర్పాటు చేయబోయే క్రషర్ మిషన్పై అదనపు కలెక్టర్ నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పర్యావరణ ప్�
నిర్వహణ, పర్యావరణ సమతుల్యత చర్యలు భేష్ కేంద్ర అడవులు, పర్యావరణశాఖ బృందం ప్రశంస హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తేతెలంగాణ): పట్టణ ప్రాంత అడవుల నిర్వహణ, సమీప ప్రాంతాలకు పర్యావరణ సమతుల్యత అందేలా తెలంగాణ ప్రభుత�
జిల్లా విద్యాశాఖాధికారి టామ్నె ప్రణీత ఆదిలాబాద్ రూరల్ : విద్యార్థులకు చిన్నతనం నుంచే పర్యావరణంపై అవగాహన కల్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి టామ్నె ప్రణీత అన్నారు. శనివారం పట్టణంలోని భుక్తాపూర్ మర�
కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ సంస్థ వ్యవస్థాపకురాలు లీలా లక్ష్మారెడ్డి కడ్తాల్ : విద్యార్థులకు చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కౌన్సిల్ ఫర్ �
‘ఓం విశ్వరక్షాకృతే నమః’‘ఓం జగదాధారాయ నమః’ వినాయకుడి అష్టోత్తర శతనామాల్లో వినిపిస్తాయివి. విశ్వాన్ని రక్షించే ఆకృతి కలవాడు అని, జగత్తుకు ఆధారమని అర్థం. ఈ మంత్రాలను సరిగ్గా అర్థం చేసుకుంటే.. ప్రకృతి పురుష
శేరిలింగంపల్లి : మట్టి వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో మంగళవారం మట్టి వినాయక ప్రత�