‘ఓం విశ్వరక్షాకృతే నమః’‘ఓం జగదాధారాయ నమః’ వినాయకుడి అష్టోత్తర శతనామాల్లో వినిపిస్తాయివి. విశ్వాన్ని రక్షించే ఆకృతి కలవాడు అని, జగత్తుకు ఆధారమని అర్థం. ఈ మంత్రాలను సరిగ్గా అర్థం చేసుకుంటే.. ప్రకృతి పురుష
శేరిలింగంపల్లి : మట్టి వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో మంగళవారం మట్టి వినాయక ప్రత�
మంత్రి ఐకే రెడ్డి | పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అటవీ శాఖ అధికా
50 ఏండ్ల కిందటితో పోలిస్తే పెరిగిన ఉపద్రవాలు ఏడు రెట్లు పెరిగిన ఆస్తినష్టం.. తగ్గిన మరణాల శాతం జెనీవా, సెప్టెంబర్ 1: ఐదు దశాబ్దాల కిందటితో పోల్చితే ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు నాలుగైదు రెట్లు పెరి�
వాహనాలపై పడిన భారీ రాళ్లు కూరుకుపోయిన బస్సు, లారీ, కార్లు 11 మంది అక్కడికక్కడే మృతి శిథిలాల కింద చిక్కుకున్న 40 మంది! హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో దుర్ఘటన సిమ్లా, ఆగస్టు 11: ఒకవైపు పెద్ద కొండ… మరోవ�
హైదరాబాద్, జూలై: సమగ్రమైన రివర్శ్ లాజిస్టిక్స్ పరిష్కారాలను అందించడంలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన, మునిచ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న రివర్శ్ లాజిస్టిక్స్ గ్రూప్ (ఆర్ఎల్జీ)కు అన�
ఢిల్లీ ,జూన్ 19:భారత్, భూటాన్ దేశాలు పర్యావరణ రంగంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశాయి. భారతదేశం తరఫున కేంద్ర అటవీశాఖ
Gandhi statue with wastage: బస్తీ జిల్లా భేడిహా గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న సూరజ్.. వ్యర్థాల నుంచి ప్లాస్టిక్ను వేరుచేసి దానితో మహాత్మాగాంధీ ప్రతిమను రూపొందించాడు.
హైదరాబాద్ : జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ఇతర రక్షిత ప్రాంతాలను తక్షణమే మూసివేయాల్సిందిగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాల చీఫ్ వై�
తెలంగాణ సర్కార్ వ్యతిరేకతతో దిగొచ్చిన కేంద్రం నల్లమలలో యురేనియం తవ్వకాలు నిలిపివేత ఖనిజాన్వేషణ సర్వే ప్రాజెక్టు నుంచి వెనుకడుగు నల్లగొండ జిల్లాలోని పెద్దగుట్టకూ తప్పిన ముప్పు వెలికితీతను ఉద్యమనేత�
మంచిర్యాల రెబ్బన, ఆసిఫాబాద్ రేంజ్లలో నిర్మాణం 4 నుంచి 6 వంతెనలు, అండర్పాస్ల ఏర్పాటు ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర, తెలంగాణ రాష్ర్టాల సరిహద్దులో పెద్దపులుల సురక్షిత సంచారం �