భూమిని తవ్వి బొగ్గు తీస్తున్నాం.. సముద్రాన్ని తోడి పెట్రోల్ పీల్చేస్తున్నాం.. కావాల్సినంత వాడుకొని, మసి చేసి గాలిలో వదిలేస్తున్నాం.. ఓజోన్ పొరను ఛిద్రం చేస్తూ.. మనకు మనమే సూర్యుడి ప్రతాపాన్ని పెంచేస్తున
పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని సివిల్ జీఎం కార్పొరేట్ రమేశ్ బాబు అన్నారు. స్థానిక జీఎం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లా�
The Rug Republic | ఇక ప్లాస్టిక్ ఏమాత్రం ప్రాణాంతకం కాదు. వందల ఏండ్లు గడిచినా కరిగిపోని ప్లాస్టిక్ ఇకనుంచి.. నేలతల్లి ఒడిలో నూలుపోగులా మారిపోనుంది. ఇన్నాళ్లూ పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్.. కొత్త రూ
మియాపూర్, జూన్ 23 : మానవ మనుగడ పచ్చదనంతో అల్లుకుని ఉన్నదని ఆరోగ్యంగా జీవించేందుకు ఆహ్లాదకరమైన ప్రకృతి అవసరమని అందుకోసం మొక్కలు నాటాలని.. కాలుష్య రహిత వేడుకల కోసం మట్టి గణపతి ప్రతిమలనే పూజించాలని ప్రభుత్
వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో మట్టి గణపతి ప్రతిమలను తయారు చేసేందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కసరత్తు చేస్తున్నది. పర్యావరణ పరిరక్షణ, చెరువుల సంరక్షణ కోసం మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలన్న డిమాండ్
నేడు గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొని ఉన్నదంటే అది పల్లె ప్రగతితోనే సాధ్యమైందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. బుధవారం మండలంల
Save Soil | భూమిని కాపాడుకోకపోతే.. మానవాళి మనుగడకే ముప్పు పొంచి ఉందని ఇషా పౌండేషన్ వ్యవస్థాపకుడు, యోగా గురు సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పష్టం చేశారు. ఈ ముప్పును ముందే అడ్డుకునే ప్రయత్నం చేయాలని ఆయన పిలు
ప్రజల భాగస్వామ్యం, సమిష్టి బాధ్యతతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యపడుతుందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో సోమవారం ప్రపంచ పర్య�
పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ ముందుండాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పాత బస్డాండ్ వరకు నిర్వహించిన గ్రీన్ ర్యాలీ
పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతప్రతి ఒక్కరిపై ఉందని కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజినీర్ బి. రాజేందర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో �
పర్యావరణాన్ని రక్షించి, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పుర
సైకిల్ తొక్కుతూ.. బడికి పొదాం ! సైకిల్ తొక్కుతూ.. ఆఫీస్కు పొదాం..! సైకిల్ తొక్కుతూ.. కిరాణాస్టోర్కు వెళుదాం..! ఇలా ప్రతి పనికి సైకిల్ వినియోగించి.. కాలుష్యం నివారిద్దాం.. అనే నినాదాలు నగరంలో క్రమంగా వినిప�
పంట భూములు సారాన్ని కోల్పోకుండా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. భూసారాన్ని కాపాడుకోలేకపోతే రానున్న రెండుమూడు దశాబ్దాల్లో వ్యవసాయ భూములు అంతరించిపోయి ఆహార సంక్
ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం జర్మనీ చేరుకొన్నారు. బెర్లిన్లో ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ షోల్స్తో మోదీ భేటీ అయ్యారు