పర్యావరణాన్ని కూడా ప్రపంచ కార్పొరేట్ సంపన్న దేశాలు వ్యాపారంగా మలుచుకొంటున్నాయని భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఎంసీపీఐయు) జాతీయ ప్రధానకార్యదర్శి ఎం అశోక్ మండిపడ్డారు.
ప్లాస్టిక్ను నివారించి పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఓ పక ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధిస్తూ.. మరోవైపు మహిళలకు ఉపాధి కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్�
ఈవీ వినియోగానికి పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని త్రీ వీలర్, ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు టీఎస్-రెడో కృషి చేస్తోందని చైర్మన్ సతీశ్రెడ్డి అన్నారు. ఈ మేరకు �
కరువును జయించి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఉన్నత ఆశయంతో చేపట్టిన హరితహారం కార్యక్రమం ఇబ్రహీంపట్నం మండలంలో ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత�
ఎత్తైన గుట్టలు... పక్కనే మిషన్ కాకతీయ చెరువు.. పక్షుల కిలకిలరావాలు.. వీటి మధ్య పల్లె పార్కు చూడముచ్చటగా ఉంది. వివిధ రకాల రంగు రంగుల పూల మొక్కలు, చెట్లు, చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా సౌకర్యాలు.. చిన్న చిన్న �
తెలంగాణ ఏర్పాటు తర్వాత మండలంలోని పులిమామిడి గ్రామం అభివృద్ధిపథంలో ముందుకు సాగుతున్నది. మండల కేంద్రానికి ఈ గ్రామం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 12 వార్డులుండగా.. జనాభా 3,367 మంది ఉం డగా అందులో పురుషులు 1,729, స్�
గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రశంసించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా గురువారం.. ఎంపీ సంతోష్ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతు�
భూమిని తవ్వి బొగ్గు తీస్తున్నాం.. సముద్రాన్ని తోడి పెట్రోల్ పీల్చేస్తున్నాం.. కావాల్సినంత వాడుకొని, మసి చేసి గాలిలో వదిలేస్తున్నాం.. ఓజోన్ పొరను ఛిద్రం చేస్తూ.. మనకు మనమే సూర్యుడి ప్రతాపాన్ని పెంచేస్తున
పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని సివిల్ జీఎం కార్పొరేట్ రమేశ్ బాబు అన్నారు. స్థానిక జీఎం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లా�
The Rug Republic | ఇక ప్లాస్టిక్ ఏమాత్రం ప్రాణాంతకం కాదు. వందల ఏండ్లు గడిచినా కరిగిపోని ప్లాస్టిక్ ఇకనుంచి.. నేలతల్లి ఒడిలో నూలుపోగులా మారిపోనుంది. ఇన్నాళ్లూ పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్.. కొత్త రూ
మియాపూర్, జూన్ 23 : మానవ మనుగడ పచ్చదనంతో అల్లుకుని ఉన్నదని ఆరోగ్యంగా జీవించేందుకు ఆహ్లాదకరమైన ప్రకృతి అవసరమని అందుకోసం మొక్కలు నాటాలని.. కాలుష్య రహిత వేడుకల కోసం మట్టి గణపతి ప్రతిమలనే పూజించాలని ప్రభుత్
వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో మట్టి గణపతి ప్రతిమలను తయారు చేసేందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కసరత్తు చేస్తున్నది. పర్యావరణ పరిరక్షణ, చెరువుల సంరక్షణ కోసం మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలన్న డిమాండ్
నేడు గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొని ఉన్నదంటే అది పల్లె ప్రగతితోనే సాధ్యమైందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. బుధవారం మండలంల